BREAKING
గొల్లపూడి పి.ఏ.సీఎస్ సభ్యులకు రూ.25 లక్షల డివిడెంట్లు. పోలీస్ నియామకాలకు వయోపరిమితి పెంచాలని డీవైఎఫ్‌ఐ డిమాండ్. మోదీ ఆయురారోగ్యాల కోసం చౌడేశ్వరి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు అక్రమ సంబంధం నేపథ్యంలో దారుణ హత్య: భార్యాభర్తల అరెస్ట్ తహశీల్దార్ కుటుంబరావు బదిలీ ఒయాసిస్ సేవల్ని ప్రజలు గుర్తించాలి : ప్రత్తిపాటి పేట లీలావతి హాస్పిటల్స్‌లో అత్యాధునిక 4D స్కాన్ సేవలు ప్రారంభం ఉపాధి కోసం ఒకే వేదిక.. 50 కంపెనీలతో మెగా మేళా: పేటలో 'కల్తీ' మాయాజాలం, ప్రతి రైతుకు సకాలంలో ఎరువులు అందజేయాలి. గొల్లపూడి పి.ఏ.సీఎస్ సభ్యులకు రూ.25 లక్షల డివిడెంట్లు. పోలీస్ నియామకాలకు వయోపరిమితి పెంచాలని డీవైఎఫ్‌ఐ డిమాండ్. మోదీ ఆయురారోగ్యాల కోసం చౌడేశ్వరి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు అక్రమ సంబంధం నేపథ్యంలో దారుణ హత్య: భార్యాభర్తల అరెస్ట్ తహశీల్దార్ కుటుంబరావు బదిలీ ఒయాసిస్ సేవల్ని ప్రజలు గుర్తించాలి : ప్రత్తిపాటి పేట లీలావతి హాస్పిటల్స్‌లో అత్యాధునిక 4D స్కాన్ సేవలు ప్రారంభం ఉపాధి కోసం ఒకే వేదిక.. 50 కంపెనీలతో మెగా మేళా: పేటలో 'కల్తీ' మాయాజాలం, ప్రతి రైతుకు సకాలంలో ఎరువులు అందజేయాలి.
www.ntodaynews.com

ప్రాణాలకు తెగించి విద్యుత్ సేవలు అందిస్తున్న లైన్ మెన్

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల
11 Jun, 2026 - 10:05 PM
88 వీక్షణలు

నల్గొండ జిల్లా చిట్యాల మున్సిపాలిటీ పరిధిలో గురువారం సాయంత్రం కురిసిన గాలివానకు ప్రజలు ఎంతో ఇబ్బంది పడ్డారు అందులో భాగంగా చిట్యాల విద్యుత్ శాఖ  సిబ్బంది తమ ప్రాణాలకు తెగించి ప్రజలకు విద్యుత్ సరఫరా చేసే విధంగా చర్యలు తీసుకున్నారు. ప్రజల ఇళ్లలో వెలుగులు నింపేందుకు విద్యుత్ లైన్మెన్లు నిరంతరం శ్రమిస్తున్నారు. పగలు, రాత్రి అనే తేడా లేకుండా విద్యుత్ లోపాలను సరిచేసేందుకు ప్రాణాలను పణంగా పెట్టి స్తంభాలు ఎక్కి విధులు నిర్వహిస్తున్నారు.

వర్షం, చీకటి, ప్రమాదకర పరిస్థితుల్లోనూ విద్యుత్ సరఫరా పునరుద్ధరణకు కృషి చేస్తున్న లైన్మెన్ల సేవలు అభినందనీయమని పలువురు పేర్కొంటున్నారు. భద్రతా పరికరాలు, తగిన రక్షణ కల్పిస్తూ వారి సేవలను గుర్తించాలని ప్రజలు కోరుతున్నారు.