BREAKING
చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు జరుపుకున్న క్రిష్టారెడ్డిపేట ప్రజలు కారులో యువతి మృతదేహం.. ఆధార్‌తో గుర్తింపు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేను కలిసిన జిల్లా యాదవ సంఘం నాయకులు ఎల్కతుర్తి: కారులో యువతి మృతదేహం, ఆలమూరు మండల కన్వీనర్ తమ్మన శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరు వైయస్ జగన్ ను మర్యాదపూర్వకంగా కలిసిన విజయనంద రెడ్డి శక్తి యాప్ పై అవగహన సదస్సు పేపర్ ప్లేట్ల వాడకంని నిషేధించాలన్న మంత్రి పొన్నం ప్రభాకర్. చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు జరుపుకున్న క్రిష్టారెడ్డిపేట ప్రజలు కారులో యువతి మృతదేహం.. ఆధార్‌తో గుర్తింపు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేను కలిసిన జిల్లా యాదవ సంఘం నాయకులు ఎల్కతుర్తి: కారులో యువతి మృతదేహం, ఆలమూరు మండల కన్వీనర్ తమ్మన శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరు వైయస్ జగన్ ను మర్యాదపూర్వకంగా కలిసిన విజయనంద రెడ్డి శక్తి యాప్ పై అవగహన సదస్సు పేపర్ ప్లేట్ల వాడకంని నిషేధించాలన్న మంత్రి పొన్నం ప్రభాకర్.
www.ntodaynews.com

ప్రాణాలకు తెగించి విద్యుత్ సేవలు అందిస్తున్న లైన్ మెన్

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల
11 Jun, 2026 - 10:05 PM
343 వీక్షణలు

నల్గొండ జిల్లా చిట్యాల మున్సిపాలిటీ పరిధిలో గురువారం సాయంత్రం కురిసిన గాలివానకు ప్రజలు ఎంతో ఇబ్బంది పడ్డారు అందులో భాగంగా చిట్యాల విద్యుత్ శాఖ  సిబ్బంది తమ ప్రాణాలకు తెగించి ప్రజలకు విద్యుత్ సరఫరా చేసే విధంగా చర్యలు తీసుకున్నారు. ప్రజల ఇళ్లలో వెలుగులు నింపేందుకు విద్యుత్ లైన్మెన్లు నిరంతరం శ్రమిస్తున్నారు. పగలు, రాత్రి అనే తేడా లేకుండా విద్యుత్ లోపాలను సరిచేసేందుకు ప్రాణాలను పణంగా పెట్టి స్తంభాలు ఎక్కి విధులు నిర్వహిస్తున్నారు.

వర్షం, చీకటి, ప్రమాదకర పరిస్థితుల్లోనూ విద్యుత్ సరఫరా పునరుద్ధరణకు కృషి చేస్తున్న లైన్మెన్ల సేవలు అభినందనీయమని పలువురు పేర్కొంటున్నారు. భద్రతా పరికరాలు, తగిన రక్షణ కల్పిస్తూ వారి సేవలను గుర్తించాలని ప్రజలు కోరుతున్నారు.