BREAKING
గొల్లపూడి పి.ఏ.సీఎస్ సభ్యులకు రూ.25 లక్షల డివిడెంట్లు. పోలీస్ నియామకాలకు వయోపరిమితి పెంచాలని డీవైఎఫ్‌ఐ డిమాండ్. మోదీ ఆయురారోగ్యాల కోసం చౌడేశ్వరి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు అక్రమ సంబంధం నేపథ్యంలో దారుణ హత్య: భార్యాభర్తల అరెస్ట్ తహశీల్దార్ కుటుంబరావు బదిలీ ఒయాసిస్ సేవల్ని ప్రజలు గుర్తించాలి : ప్రత్తిపాటి పేట లీలావతి హాస్పిటల్స్‌లో అత్యాధునిక 4D స్కాన్ సేవలు ప్రారంభం ఉపాధి కోసం ఒకే వేదిక.. 50 కంపెనీలతో మెగా మేళా: పేటలో 'కల్తీ' మాయాజాలం, ప్రతి రైతుకు సకాలంలో ఎరువులు అందజేయాలి. గొల్లపూడి పి.ఏ.సీఎస్ సభ్యులకు రూ.25 లక్షల డివిడెంట్లు. పోలీస్ నియామకాలకు వయోపరిమితి పెంచాలని డీవైఎఫ్‌ఐ డిమాండ్. మోదీ ఆయురారోగ్యాల కోసం చౌడేశ్వరి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు అక్రమ సంబంధం నేపథ్యంలో దారుణ హత్య: భార్యాభర్తల అరెస్ట్ తహశీల్దార్ కుటుంబరావు బదిలీ ఒయాసిస్ సేవల్ని ప్రజలు గుర్తించాలి : ప్రత్తిపాటి పేట లీలావతి హాస్పిటల్స్‌లో అత్యాధునిక 4D స్కాన్ సేవలు ప్రారంభం ఉపాధి కోసం ఒకే వేదిక.. 50 కంపెనీలతో మెగా మేళా: పేటలో 'కల్తీ' మాయాజాలం, ప్రతి రైతుకు సకాలంలో ఎరువులు అందజేయాలి.
www.ntodaynews.com

నరసాపురంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక ఏర్పాటు

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
11 Jun, 2026 - 09:04 PM
24 వీక్షణలు

కలెక్టర్ ప్రత్యక్షంగా పాల్గొంటారు గోటేటి సుబ్రహ్మణ్యేశ్వర రావు 

ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం విస్సన్నపేట మండలం నర్సాపురం గురుకుల పాఠశాలలో రేపు, అనగా 12-06-2026 ఉదయం 10 గంటలకు, మన ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ వారి ఆధ్వర్యంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక ఏర్పాటు చేయబడుతోంది. ఈ వేదిక ద్వారా ప్రజలు తమ సమస్యలను నేరుగా కలెక్టర్‌కి తెలియజేసి తక్షణ పరిష్కారం పొందగలరు.

టీడీపీ సీనియర్ నేత గోరేటి సుబ్రహ్మణ్యేశ్వర రావు (బుడ్డయ్య) ప్రజలకు విజ్ఞప్తి చేసి, అన్ని గ్రామాల వారు విరివిగా పాల్గొని తమ సమస్యలకు తక్షణ పరిష్కారం పొందాలని కోరారు.

ప్రజా భాగస్వామ్యం వలన సమస్యలు సమర్థవంతంగా పరిష్కారమవుతాయని అధికారులు తెలిపారు.