www.ntodaynews.com
ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు నాణ్యమైన మధ్యాహ్న భోజనం...
ఆంధ్రప్రదేశ్
/
అన్నమయ్య
ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు నాణ్యమైన మధ్యాహ్న భోజనం...
అన్నమయ్య జిల్లా.
పుంగనూరు
పుంగనూరు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో రోగులకు అందిస్తూన్న మధ్యాహ్న భోజనం నాణ్యతను మెడికల్ ఆఫీసర్ డాక్టర్ హరగోపాల్ పరిశీలించారు.ఈ తనిఖీలో ఆహారంలో శుభ్రత, పోషక విలువలు మరియు తల్లులకు అందుతున్న సేవలను ఆయన ప్రత్యక్షంగా సమీక్షించారు. ఆహారంలో సూచి,శుభ్రత, నాణ్యత తప్పనిసరిగా పాటించాలని మధ్యాహ్నం భోజనం నిర్వాహకులకు సూచించారు. ఏదైనా ఫిర్యాదు అంతే చర్యలు తప్పవని హెచ్చరించారు.రోగుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని పోషకాహారంతో కూడిన పరిశుభ్రమైన మధ్యాహ్న భోజనం అందిస్తున్నారు.
ఆసుపత్రిలో చికిత్సతో పాటు నాణ్యమైన ఆహారాన్ని కూడా సమయానికి అందజేస్తున్నారు.