BREAKING
గురు పౌర్ణమి మహోత్సవాలు శిరిడి సాయిబాబా చిత్రపటానికి పూలమాలవేసి ఊరేగింపు తక్కళ్లపహాడ్ గ్రామ సభ – జల సిరి కార్యక్రమం విజయవంతం శ్రీశైల దేవస్థాన 9వ ధర్మకర్తల మండలి సమావేషం. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని, ర్యాలీ నిర్వహణ గణపవరంలో ఘనంగా జరిగిన నియోజకవర్గ స్థాయి అమరావతి ఛాంపియన్షిప్ ఆటల పోటీలు బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి వద్ద 300 మందికి అన్నదానం.. రెడీ టూ సర్వ్ ఫౌండేషన్ సేవా బాలల ఆరోగ్యకర ఎదుగుదలకు పౌష్టికాహారమే పునాది: సర్పంచ్ కట్టగూరి సురేందర్ రెడ్డి పేదలకు తక్కువ ధరల్లో డయాగ్నోస్టిక్ సేవలు అందిస్తామని ప్రకటన విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. గురు పౌర్ణమి మహోత్సవాలు శిరిడి సాయిబాబా చిత్రపటానికి పూలమాలవేసి ఊరేగింపు తక్కళ్లపహాడ్ గ్రామ సభ – జల సిరి కార్యక్రమం విజయవంతం శ్రీశైల దేవస్థాన 9వ ధర్మకర్తల మండలి సమావేషం. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని, ర్యాలీ నిర్వహణ గణపవరంలో ఘనంగా జరిగిన నియోజకవర్గ స్థాయి అమరావతి ఛాంపియన్షిప్ ఆటల పోటీలు బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి వద్ద 300 మందికి అన్నదానం.. రెడీ టూ సర్వ్ ఫౌండేషన్ సేవా బాలల ఆరోగ్యకర ఎదుగుదలకు పౌష్టికాహారమే పునాది: సర్పంచ్ కట్టగూరి సురేందర్ రెడ్డి పేదలకు తక్కువ ధరల్లో డయాగ్నోస్టిక్ సేవలు అందిస్తామని ప్రకటన విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన.
www.ntodaynews.com

ప్రభుత్వంపై పోరాటానికి సిద్ధమైన ఏపీఎస్ ఆర్టీసీ ఉద్యోగులు

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
30 Jul, 2026 - 05:45 PM
17 వీక్షణలు

ప్రభుత్వంపై పోరాటానికి సిద్ధమైన ఏపీఎస్ ఆర్టీసీ ఉద్యోగులు

విజయవాడ, జూలై 30: ఈ-బస్సుల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఏపీఎస్ ఆర్టీసీ ఉద్యోగుల జేఏసీ ప్రభుత్వంపై పోరాటానికి సిద్ధమైంది. విజయవాడలో జరిగిన జేఏసీ కీలక సమావేశంలో ఉద్యమ కార్యాచరణను ప్రకటించింది.

జేఏసీ ప్రకటించిన కార్యక్రమాలు ఇవీ:

ఆగస్టు 3న ముఖ్యమంత్రికి వినతిపత్రాల సమర్పణ.

ఆగస్టు 17, 18 తేదీల్లో రాష్ట్రవ్యాప్తంగా డిపోల వద్ద రిలే నిరాహార దీక్షలు.

ఆగస్టు 21న డిపో కార్యాలయాల ఎదుట మహాధర్నా.

ప్రభుత్వం స్పందించకపోతే సెప్టెంబర్ నుంచి ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయనున్నట్లు జేఏసీ హెచ్చరించింది.

ఈ-బస్సుల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని, ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ప్రజా రవాణా సేవలను కొనసాగించాలని జేఏసీ డిమాండ్ చేసింది.