BREAKING
Cm నాగార్జునసాగర్ పర్యటనలో డీవైఎఫ్‌ఐ, ఏఐఎస్‌ఎఫ్ నేతల అరెస్ట్ 4 లేబర్ కోడ్లపై కార్మికుల తిరుగుబాటు సంతోష్‌నగర్‌లో రాస్తారోకో.. కార్మికుల అరెస్ట్ ఎన్నికల ముందు ఇచ్చిన హామీని నెరవేర్చుతున్న సర్పంచ్ దేశవ్యాప్తంగా జైల్‌ భరో, రాస్తారోకో, రైల్‌రోకో కార్యక్రమాలు ఘనంగా నిర్వహించిన ఆదివాసీల భారీ ర్యాలీ..... గంగా దేవి అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలి బోనాల జాతరలో భక్తిశ్రద్ధలతో పాల్గొన్న మాజీ డీసీసీ అధ్యక్షురాలు తన అసమర్థతను కప్పిపుచ్చుకోవడం కోసం మెగా డీఎస్సీపై వీధి పోరాటాలు విద్యార్థులు, నిరుద్యోగుల సమస్యలపై రిలే నిరాహార దీక్ష శ్రీశైలం జలాశయానికి భారీగా వరద ప్రవాహం Cm నాగార్జునసాగర్ పర్యటనలో డీవైఎఫ్‌ఐ, ఏఐఎస్‌ఎఫ్ నేతల అరెస్ట్ 4 లేబర్ కోడ్లపై కార్మికుల తిరుగుబాటు సంతోష్‌నగర్‌లో రాస్తారోకో.. కార్మికుల అరెస్ట్ ఎన్నికల ముందు ఇచ్చిన హామీని నెరవేర్చుతున్న సర్పంచ్ దేశవ్యాప్తంగా జైల్‌ భరో, రాస్తారోకో, రైల్‌రోకో కార్యక్రమాలు ఘనంగా నిర్వహించిన ఆదివాసీల భారీ ర్యాలీ..... గంగా దేవి అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలి బోనాల జాతరలో భక్తిశ్రద్ధలతో పాల్గొన్న మాజీ డీసీసీ అధ్యక్షురాలు తన అసమర్థతను కప్పిపుచ్చుకోవడం కోసం మెగా డీఎస్సీపై వీధి పోరాటాలు విద్యార్థులు, నిరుద్యోగుల సమస్యలపై రిలే నిరాహార దీక్ష శ్రీశైలం జలాశయానికి భారీగా వరద ప్రవాహం
www.ntodaynews.com

(SAAP) ఆధ్వర్యం లో జరుగుతున్నా అమరావతి కప్ 2.0 ఛాంపియన్షిప్...

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
10 Aug, 2026 - 05:47 PM
8 వీక్షణలు

 (SAAP) ఆధ్వర్యం లో జరుగుతున్నా అమరావతి కప్ 2.0 ఛాంపియన్షిప్...

అన్నమయ్య జిల్లా.

పుంగనూరు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరియు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (SAAP) ఆధ్వర్యం లో జరుగుతున్నా అమరావతి కప్ 2.0 ఛాంపియన్షిప్ కు చిత్తూరు జిల్లా స్థాయి బాక్సింగ్ పోటీలలో మహేష్ మార్టియల్ ఆర్ట్స్ విద్యార్థులు ప్రతిభకనబరిచారు. చిత్తూర్ లోని చిత్తూర్ డిస్ట్రిక్ట్ స్పోర్ట్ అథారిటీ (DSA)ఆధ్వర్యం లో జరిగిన ఈ పోటీలలో 

అండర్ -17 విభాగం లో 

1)పి.మొహమ్మద్ రిఫాన్ ఖాన్ (48-50 కిలో)క్యాటగరీ

2)ఎం.జ్ఞాన చరిత్ (60-63 కిలో) క్యాటగరీ 

Under-21 విభాగం లో 

వి.రాఘవేంద్ర (60-65 కిలో) 

అను విద్యార్థులు చిత్తూరు జిల్లాస్థాయి నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక ఐనాటు చిత్తూరు జిల్లా స్పోర్ట్స్ డెవలప్మెంట్ ఆఫీసర్ (DSDO) ఉదయ భాస్కర్ తెలిపారు. ఈ కార్యక్రమం లో చిత్తూర్ జిల్లా బాక్సింగ్ కోచ్ సురేంద్ర,పుంగనూరు కన్స్టిట్యూన్సీ పిడి ఇంచార్జ్ భాస్కర్ మరియు 

మహేష్ మార్టియల్ ఆర్ట్స్ హెడ్ కోచ్ ఎం. రెడ్డి మహేష్ పాల్గొన్నారు . ఎంపిక ఐనా విద్యార్థులు ఈ నెలలో విజయవాడ లో జరిగే రాష్ట్రస్థాయి పోటీలలో పాల్గొంటారు అని తెలిపారు.