BREAKING
రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త కుప్పం నేతలతో సీఎం చంద్రబాబు సమావేశం.. సమన్వయంతో పనిచేయాలని దిశానిర్దేశం పవన్ కల్యాణ్‌పై సుగాలి ప్రీతి తల్లి సుగాలి పార్వతి ఆగ్రహం విజయవాడలో భారీ మెగా జాబ్ మేళా వంగవీటి మోహన్ రంగా ఆశయ సాధనకు కృషి చేయాలి .ఎం ఎల్ ఏ సుజన చౌదరి.. నల్గొండ: దొడ్డి కొమురయ్యకు డివైఎఫ్ఐ–ఎస్ఎఫ్ఐ ఘన నివాళులు రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త కుప్పం నేతలతో సీఎం చంద్రబాబు సమావేశం.. సమన్వయంతో పనిచేయాలని దిశానిర్దేశం పవన్ కల్యాణ్‌పై సుగాలి ప్రీతి తల్లి సుగాలి పార్వతి ఆగ్రహం విజయవాడలో భారీ మెగా జాబ్ మేళా వంగవీటి మోహన్ రంగా ఆశయ సాధనకు కృషి చేయాలి .ఎం ఎల్ ఏ సుజన చౌదరి.. నల్గొండ: దొడ్డి కొమురయ్యకు డివైఎఫ్ఐ–ఎస్ఎఫ్ఐ ఘన నివాళులు
www.ntodaynews.com

ప్రగడవరంలో ఇంటి నిర్మాణ లబ్ధిదారుల జాబితా ప్రకటించిన గ్రామసభ

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
08 Jul, 2026 - 08:09 AM
14 వీక్షణలు

చింతలపూడి నియోజకవర్గ రిపోర్టర్ కుడిపుడి సత్తి బాబు 

ఏలూరు జిల్లా, చింతలపూడి మండలం, ప్రగడవరం: ఇంటి నిర్మాణం కోసం దరఖాస్తు చేసుకున్న వారి అర్హులు, అనర్హుల జాబితాను ప్రకటించేందుకు మంగళవారం ప్రగడవరం గ్రామపంచాయతీ కార్యాలయంలో గ్రామసభ నిర్వహించారు.

ఈ సందర్భంగా అధికారులు దరఖాస్తుల పరిశీలన అనంతరం అర్హులు, అనర్హుల జాబితాను గ్రామస్తుల సమక్షంలో వెల్లడించి, ఎంపిక ప్రక్రియపై వివరాలు తెలియజేశారు.

గ్రామసభలో హౌసింగ్ ఏఈ, ఇంజినీరింగ్ అసిస్టెంట్, పంచాయతీ కార్యదర్శి, మాజీ ఎంపీటీసీ కనమత రెడ్డి రాజారెడ్డి, తాళ్లూరి చంద్రశేఖర్ రెడ్డి, కోసన చంద్రబాబు తదితరులు పాల్గొన్నారు.

అలాగే ఎన్డీఏ కూటమి నాయకులు, ఇంటి నిర్మాణం కోసం దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులు అధిక సంఖ్యలో హాజరై గ్రామసభను విజయవంతం చేశారు. అధికారులు లబ్ధిదారుల సందేహాలకు సమాధానాలు ఇస్తూ, పారదర్శకంగా ఎంపిక ప్రక్రియ కొనసాగుతుందని తెలిపారు.