BREAKING
శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు జరుపుకున్న క్రిష్టారెడ్డిపేట ప్రజలు కారులో యువతి మృతదేహం.. ఆధార్‌తో గుర్తింపు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేను కలిసిన జిల్లా యాదవ సంఘం నాయకులు ఎల్కతుర్తి: కారులో యువతి మృతదేహం, ఆలమూరు మండల కన్వీనర్ తమ్మన శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరు వైయస్ జగన్ ను మర్యాదపూర్వకంగా కలిసిన విజయనంద రెడ్డి శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు జరుపుకున్న క్రిష్టారెడ్డిపేట ప్రజలు కారులో యువతి మృతదేహం.. ఆధార్‌తో గుర్తింపు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేను కలిసిన జిల్లా యాదవ సంఘం నాయకులు ఎల్కతుర్తి: కారులో యువతి మృతదేహం, ఆలమూరు మండల కన్వీనర్ తమ్మన శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరు వైయస్ జగన్ ను మర్యాదపూర్వకంగా కలిసిన విజయనంద రెడ్డి
www.ntodaynews.com

ప్రగడవరంలో ఇంటి నిర్మాణ లబ్ధిదారుల జాబితా ప్రకటించిన గ్రామసభ

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
08 Jul, 2026 - 08:09 AM
84 వీక్షణలు

చింతలపూడి నియోజకవర్గ రిపోర్టర్ కుడిపుడి సత్తి బాబు 

ఏలూరు జిల్లా, చింతలపూడి మండలం, ప్రగడవరం: ఇంటి నిర్మాణం కోసం దరఖాస్తు చేసుకున్న వారి అర్హులు, అనర్హుల జాబితాను ప్రకటించేందుకు మంగళవారం ప్రగడవరం గ్రామపంచాయతీ కార్యాలయంలో గ్రామసభ నిర్వహించారు.

ఈ సందర్భంగా అధికారులు దరఖాస్తుల పరిశీలన అనంతరం అర్హులు, అనర్హుల జాబితాను గ్రామస్తుల సమక్షంలో వెల్లడించి, ఎంపిక ప్రక్రియపై వివరాలు తెలియజేశారు.

గ్రామసభలో హౌసింగ్ ఏఈ, ఇంజినీరింగ్ అసిస్టెంట్, పంచాయతీ కార్యదర్శి, మాజీ ఎంపీటీసీ కనమత రెడ్డి రాజారెడ్డి, తాళ్లూరి చంద్రశేఖర్ రెడ్డి, కోసన చంద్రబాబు తదితరులు పాల్గొన్నారు.

అలాగే ఎన్డీఏ కూటమి నాయకులు, ఇంటి నిర్మాణం కోసం దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులు అధిక సంఖ్యలో హాజరై గ్రామసభను విజయవంతం చేశారు. అధికారులు లబ్ధిదారుల సందేహాలకు సమాధానాలు ఇస్తూ, పారదర్శకంగా ఎంపిక ప్రక్రియ కొనసాగుతుందని తెలిపారు.