www.ntodaynews.com
ప్రజలకు చెప్పేదాన్ని ముందుగా తానే ఆచరించే నాయకుడు పవన్ కళ్యాణ్
ఆంధ్రప్రదేశ్
/
అనకాపల్లి
ప్రజలకు చెప్పేదాన్ని ముందుగా తానే ఆచరించే నాయకుడు Pawan Kalyan
పెట్రోలు, డీజిల్ వినియోగాన్ని తగ్గించాలని దేశ ప్రధానమంత్రి Narendra Modi ఇచ్చిన పిలుపును అనుసరిస్తూ…ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ తన కాన్వాయ్ను సగానికి తగ్గించడం ప్రశంసనీయం
Z కేటగిరీ భద్రత ఉన్నప్పటికీ, తన వాహన శ్రేణిలో 50% వాహనాలు తగ్గించాలని స్వయంగా భద్రత అధికారులకు సూచించడం ఆయన సరళత, బాధ్యతను చూపిస్తోంది.
మాటల్లో కాదు…
చర్యల్లో చూపించే నాయకత్వం ఇదే