ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ బోయకొండ గంగమ్మ దేవస్థానం దిగువ బాగాన ఘర్షణ...
ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ బోయకొండ గంగమ్మ దేవస్థానం దిగువ బాగాన ఘర్షణ...
అన్నమయ్య జిల్లా,
పుంగనూరు నియోజకవర్గం,
చౌడేపల్లి మండలం,
బోయకొండలో ఘర్షణ
ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ బోయకొండ గంగమ్మ దేవస్థానం దిగువ బాగాన ఘర్షణ జరిగింది.
సుజాత{38) అనే మహిళ యాత్రికులకు వంటచేస్తూ జీవనం సాగిస్తుంది.ఈవిడకు భర్త చనిపోయారు, ఇద్దరు పిల్లలు
సుజాత తండ్రి సొంత అవసరాల నిమిత్తం యాబైవేల రూపాయలకు రూమును వెంకట్రమణా రెడ్డికి కుదవ పెట్టాడని ఆయన చనిపోయినప్పటి నుండి వేధిస్తున్నారని సుజాత వాపోయినది.
శుక్రవారం రూము వద్దకు వచ్చి రూము ఖాళీచేయాలని, మాలలంఝలకి బోయకొండలో రూములు ఎఃదుకని అంటూ సామాన్లు బయటకు విసరేశారు.
లద్దిగం కు చెందిన
వెంకట్రమణా రెడ్డి,మానసమ్మ, ఇంకా వారి అనుచరులు వచ్చి కులం పేరుతో దూషిస్తూ, సుజాత ను, వారి పిల్లలను కొట్టడం జరిగిందని ఆవిడ వాపోయారు.
సుజాత సృహ కోల్పోవడంతో బంధువులు పుంగనూరు ప్రభుత్వ ఆసుపత్రి కి తీసుకొని వచ్చారు.
ప్రస్తుతం సుజాత ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది.పోలీసులు న్యాయం చేయాలని వేడుకుంది.