BREAKING
శ్రీ శంభులింగేశ్వర రజక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు విద్యార్థుల త్రాగునీటి కొరకు విరాళం పుట్టుక నీది చావునీది మధ్య బతుకంతా దేశానిది.... వెంకట్రావుపేటలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఇల్లు కోల్పోయాం.. ఉపాధి కోల్పోయాం... నష్టపరిహారం కోసం ఎదురుచూస్తున్నాం నాగోల్ డివిజన్లో ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవ్ రెడ్డి సుదీర్ తో కలిసి జోనల్ కమిషనర్ పర్యటన సర్వే నెంబర్ 255/1 లో గల మాదిగల భూములు మాదిగలకే కేటాయించాలి. ఈనెల 23 నుంచి జేఏసీ ఆధ్వర్యంలో నిరవధిక బందును జయప్రదం చేయండి సిఐటియు ఎల్కతుర్తి, రైతులకు వెంటనే నష్టపరిహారం చెల్లించాలని హింగే భాస్కర్ రొంపిచర్లలో ఘనంగా జాతీయ జెండా ప్రదర్శన శ్రీ శంభులింగేశ్వర రజక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు విద్యార్థుల త్రాగునీటి కొరకు విరాళం పుట్టుక నీది చావునీది మధ్య బతుకంతా దేశానిది.... వెంకట్రావుపేటలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఇల్లు కోల్పోయాం.. ఉపాధి కోల్పోయాం... నష్టపరిహారం కోసం ఎదురుచూస్తున్నాం నాగోల్ డివిజన్లో ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవ్ రెడ్డి సుదీర్ తో కలిసి జోనల్ కమిషనర్ పర్యటన సర్వే నెంబర్ 255/1 లో గల మాదిగల భూములు మాదిగలకే కేటాయించాలి. ఈనెల 23 నుంచి జేఏసీ ఆధ్వర్యంలో నిరవధిక బందును జయప్రదం చేయండి సిఐటియు ఎల్కతుర్తి, రైతులకు వెంటనే నష్టపరిహారం చెల్లించాలని హింగే భాస్కర్ రొంపిచర్లలో ఘనంగా జాతీయ జెండా ప్రదర్శన
www.ntodaynews.com

ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ బోయకొండ గంగమ్మ దేవస్థానం దిగువ బాగాన ఘర్షణ...

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
15 Aug, 2026 - 10:00 AM
25 వీక్షణలు

ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ బోయకొండ గంగమ్మ దేవస్థానం దిగువ బాగాన ఘర్షణ...

అన్నమయ్య జిల్లా,

పుంగనూరు నియోజకవర్గం,

చౌడేపల్లి మండలం,

బోయకొండలో ఘర్షణ

ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ బోయకొండ గంగమ్మ దేవస్థానం దిగువ బాగాన ఘర్షణ జరిగింది.

సుజాత{38) అనే మహిళ యాత్రికులకు వంటచేస్తూ జీవనం సాగిస్తుంది.ఈవిడకు భర్త చనిపోయారు, ఇద్దరు పిల్లలు

సుజాత తండ్రి సొంత అవసరాల నిమిత్తం యాబైవేల రూపాయలకు రూమును వెంకట్రమణా రెడ్డికి కుదవ పెట్టాడని ఆయన చనిపోయినప్పటి నుండి వేధిస్తున్నారని సుజాత వాపోయినది.

శుక్రవారం రూము వద్దకు వచ్చి రూము ఖాళీచేయాలని, మాలలంఝలకి బోయకొండలో రూములు ఎఃదుకని అంటూ సామాన్లు బయటకు విసరేశారు.

లద్దిగం కు చెందిన

వెంకట్రమణా రెడ్డి,మానసమ్మ, ఇంకా వారి అనుచరులు వచ్చి కులం పేరుతో దూషిస్తూ, సుజాత ను, వారి పిల్లలను కొట్టడం జరిగిందని ఆవిడ వాపోయారు.

సుజాత సృహ కోల్పోవడంతో బంధువులు పుంగనూరు ప్రభుత్వ ఆసుపత్రి కి తీసుకొని వచ్చారు.

ప్రస్తుతం సుజాత ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది.పోలీసులు న్యాయం చేయాలని వేడుకుంది.