BREAKING
తమ్మన శ్రీనివాస్‌పై అక్రమ కేసులు పెట్టడం కక్ష సాధింపు హైదరాబాద్ నగరం భిన్న సంస్కృతుల సమ్మేళనం స్వచ్ఛ ఆటో టిప్పర్ కార్మికుల పొట్ట కొడుతున్న రాంకీ సంస్థను రద్దు చేయాలి: CITU కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఖాళీ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలి: సీపీఎం వరంగల్ కలెక్టరేట్ వద్ద బిఆర్ఎస్ మహిళల ఆందోళన సర్దార్ గౌతు లచ్చన్న జయంతి సందర్భంగా ఘన నివాళులు 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రతిభకు ప్రశంసాపత్రం ఘనంగా మంచిర్యాల నడిపెల్లి దివాకర్ రావు జన్మదిన వేడుకలు 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా మంచిర్యాల జిల్లా లో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ గుంటూరు ఎస్పీ కార్యాలయంలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు తమ్మన శ్రీనివాస్‌పై అక్రమ కేసులు పెట్టడం కక్ష సాధింపు హైదరాబాద్ నగరం భిన్న సంస్కృతుల సమ్మేళనం స్వచ్ఛ ఆటో టిప్పర్ కార్మికుల పొట్ట కొడుతున్న రాంకీ సంస్థను రద్దు చేయాలి: CITU కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఖాళీ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలి: సీపీఎం వరంగల్ కలెక్టరేట్ వద్ద బిఆర్ఎస్ మహిళల ఆందోళన సర్దార్ గౌతు లచ్చన్న జయంతి సందర్భంగా ఘన నివాళులు 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రతిభకు ప్రశంసాపత్రం ఘనంగా మంచిర్యాల నడిపెల్లి దివాకర్ రావు జన్మదిన వేడుకలు 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా మంచిర్యాల జిల్లా లో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ గుంటూరు ఎస్పీ కార్యాలయంలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
www.ntodaynews.com

ప్రసన్నయ్యగారి పల్లి రైతులకు పాసు పుస్తకాల పంపిణీ...

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
03 Aug, 2026 - 05:39 PM
20 వీక్షణలు

ప్రసన్నయ్యగారి పల్లి రైతులకు పాసు పుస్తకాల పంపిణీ...

అన్నమయ్య జిల్లా.

పుంగనూరు.

ప్రసన్నయ్యగారి పల్లి గ్రామ రైతులకు ప్రభుత్వం ఆధ్వర్యంలో రెవెన్యూ అధికారులు భూ పాసు పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో అధికారులు రైతులకు పాసు పుస్తకాలను అందజేసి, వాటి ప్రాముఖ్యతను వివరించారు.

అధికారులు మాట్లాడుతూ, భూమికి సంబంధించిన వివరాలు సక్రమంగా నమోదై ఉండేలా ప్రభుత్వం చర్యలు చేపడుతోందని తెలిపారు. రైతులు తమ పాసు పుస్తకాలలోని వివరాలను పరిశీలించి, ఏవైనా తప్పులు ఉంటే వెంటనే సంబంధిత రెవెన్యూ కార్యాలయాన్ని సంప్రదించాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు,MRO రాము.మోపురి మోహన్ రెడ్డి. ఆనంద్. రమణ. సంజీవ. రెడ్డప్ప కృష్ణప్ప vro. వేణు Vro. మోహన్ రెడ్డి సర్వేరు. రైతులు, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. రైతులు ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమంపై సంతోషం వ్యక్తం చేస్తూ అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.