BREAKING
రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త కుప్పం నేతలతో సీఎం చంద్రబాబు సమావేశం.. సమన్వయంతో పనిచేయాలని దిశానిర్దేశం పవన్ కల్యాణ్‌పై సుగాలి ప్రీతి తల్లి సుగాలి పార్వతి ఆగ్రహం విజయవాడలో భారీ మెగా జాబ్ మేళా వంగవీటి మోహన్ రంగా ఆశయ సాధనకు కృషి చేయాలి .ఎం ఎల్ ఏ సుజన చౌదరి.. నల్గొండ: దొడ్డి కొమురయ్యకు డివైఎఫ్ఐ–ఎస్ఎఫ్ఐ ఘన నివాళులు రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త కుప్పం నేతలతో సీఎం చంద్రబాబు సమావేశం.. సమన్వయంతో పనిచేయాలని దిశానిర్దేశం పవన్ కల్యాణ్‌పై సుగాలి ప్రీతి తల్లి సుగాలి పార్వతి ఆగ్రహం విజయవాడలో భారీ మెగా జాబ్ మేళా వంగవీటి మోహన్ రంగా ఆశయ సాధనకు కృషి చేయాలి .ఎం ఎల్ ఏ సుజన చౌదరి.. నల్గొండ: దొడ్డి కొమురయ్యకు డివైఎఫ్ఐ–ఎస్ఎఫ్ఐ ఘన నివాళులు
www.ntodaynews.com

ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు నగదు బహుమతులు అందజేత

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
22 May, 2026 - 03:30 PM
124 వీక్షణలు

ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు నగదు బహుమతులు అందజేత

ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండల డీపీఆర్‌టీయూ శాఖ ఆధ్వర్యంలో పదో తరగతి ఫలితాల్లో మండలంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో మొదటి స్థానం సాధించిన విద్యార్థులతో పాటు మండల స్థాయిలో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలు సాధించిన విద్యార్థులకు నగదు బహుమతులు అందజేశారు.

మండలంలో సూరంపాలెం హ్యాబిటేషన్‌లో పనిచేస్తున్న డీపీఆర్‌టీయూ సభ్యుడు జి.డి.వి. విజయకుమార్ తన తల్లిదండ్రుల జ్ఞాపకార్థం ఈ బహుమతులను విద్యార్థులకు ప్రదానం చేశారు. ప్రథమ స్థానం సాధించిన వారికి రూ.2016, ద్వితీయ స్థానం వారికి రూ.1516, తృతీయ స్థానం వారికి రూ.1016 నగదు బహుమతులు అందజేశారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నూజివీడు డివిజన్ ఉపవిద్యాశాఖాధికారి పి.ఎస్. సుధాకర్, ఎంఈఓ–1 మాసగిరి శ్రీనివాస్, ఎంఈఓ–2 వీఎస్వీ బ్రహ్మచారి, టీడీపీ మండల పార్టీ అధ్యక్షులు ఇజ్జిగాని వెంకటేశ్వరావు, నూజివీడు నియోజకవర్గ తెలుగు రైతు అధ్యక్షులు మోరంపూడి శ్రీనివాసరావు లు యజరయ్యారు. అలాగే జిల్లా పరిషత్ ప్రధానోపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు, డీపీఆర్‌టీయూ చాట్రాయి మండల అధ్యక్షుడు బి.సి.హెచ్. రాంబాబు, ప్రధాన కార్యదర్శి టి. రామారావు, జిల్లా నాయకులు సత్తెనపల్లి రాము, వెదుళ్ల వెంకటేశ్వరరావు, దారావత్తు నాగేశ్వరావు, చిన్నం శ్రీనివాస్, బాణావతు శ్రీను, జక్కం రాజేష్, అల్లాడ కృష్ణ, భార్గవ్ తదితరులు పాల్గొన్నారు.