BREAKING
ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ ఇంటివద్దకే పింఛన్లు అందిస్తున్నాం చింతలపూడిలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ పేదల సంక్షేమమే లక్ష్యంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ వాసం మునియ్య చాట్రాయిలో చిన్నారుల పంచెలు, ఓణీల వేడుకలో పాల్గొన్న మేకా వెంకట ప్రతాప్ అప్పారావు జూన్ 1 నుంచి మారేవి ఇవే ​బాల్క సుమన్ అక్రమ అరెస్ట్‌కు నిరసనగా మంచిర్యాలలో బిఆర్‌ఎస్ భారీ ధర్నా ఏపీలో కొత్తగా 5,606 మందికి వితంతు పెన్షన్లు.. జూన్ నుంచే అమలు అనారోగ్య బాధితుడికి అండగా మంత్రి పార్థసారథి.. రియల్ ఎస్టేట్ వ్యాపారి కిడ్నాప్. టమోటా ధర 12 రూపాయలు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ ఇంటివద్దకే పింఛన్లు అందిస్తున్నాం చింతలపూడిలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ పేదల సంక్షేమమే లక్ష్యంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ వాసం మునియ్య చాట్రాయిలో చిన్నారుల పంచెలు, ఓణీల వేడుకలో పాల్గొన్న మేకా వెంకట ప్రతాప్ అప్పారావు జూన్ 1 నుంచి మారేవి ఇవే ​బాల్క సుమన్ అక్రమ అరెస్ట్‌కు నిరసనగా మంచిర్యాలలో బిఆర్‌ఎస్ భారీ ధర్నా ఏపీలో కొత్తగా 5,606 మందికి వితంతు పెన్షన్లు.. జూన్ నుంచే అమలు అనారోగ్య బాధితుడికి అండగా మంత్రి పార్థసారథి.. రియల్ ఎస్టేట్ వ్యాపారి కిడ్నాప్. టమోటా ధర 12 రూపాయలు
www.ntodaynews.com

పిల్లలు బంగారు భవిష్యత్ కోసం తల్లిదండ్రులు ఆలోచన చెయ్యండి

తెలంగాణ
05 Dec, 2025 - 08:49 AM
258 వీక్షణలు

పిల్లలు బంగారు భవిష్యత్ కోసం తల్లిదండ్రులు ఆలోచన చెయ్యండి

-బీజేపీ అధ్యక్షుడు మధు

NTODAY NEWS: గొల్లప్రోలు మండల ప్రతినిధి భోర శివారెడ్డి కాకినాడ జిల్లా గొల్లప్రోలు నగర పంచాయతీ పరిధిలో ఉన్న గర్ల్ హైస్కూల్ మరియు బాయ్స్ హైస్కూల్ పిల్లలు బంగారు భవిష్యత్ కోసం బడి వైపు ఒక అడుగు, తల్లి తండ్రులు ఉపాధ్యాయల ఆత్మీయ సమావేశం, మెగా పిటిఏమ్ కార్యక్రమంలో, కూటమిలో భాగంగా బిజెపి నాయకులు పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు చిట్టా మధు మాట్లాడుతూ, కూటమిలో భాగంగా కేంద్ర ప్రభుత్వం నరేంద్రమోదీ పాఠశాలలు కొరకు ప్రవేశ పెట్టిన పధకాలు ,PM shree (pradhanamanthri school for rising india,) జాతీయ విద్యా విధానం 2020,అమలను ప్రదర్శించే ఆదర్శవంతమైన పాఠశాలలను అభివృద్ధి చేయడం,మెరుగైన భౌతిక సౌకర్యాలు,అభ్యాసం వనరులను,కల్పిపించండం దీని లక్ష్యం,SSA సర్వశిక్షాణ్ అభియాన్ కార్యక్రమం, ప్రాధమిక విద్యను అందరికీ అందుబాటులో ఉంచండం, విద్యలో లింగ సామాజిక అంతరాలు తగ్గించండం, అభ్యాస స్థాయిలను పెంచండం, దీని ముఖ్య ఉద్దేశ్యం, PM posan, పాఠశాలలు లో పౌష్టికాహారం భధ్రతను అందించండం, మధ్యాహ్నం భోజనం వంటి కేంద్ర పధకాలు, విద్యార్థులు, తల్లి తండ్రులు ఆలోచన చేసి,ప్రభుత్వ పధకాలను వినియోగించుకోని, పిల్లలకు బంగారు భవిష్యత్తు ఇవ్వాలని తల్లి తండ్రులు కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో బిజెపి జనసేన తెలుగు దేశం తదితర నాయకులు, ఉపాధ్యాయులు, పిల్లలు తల్లి తండ్రులు పాల్గొన్నారు. Follow us on Website Facebook Instagram YouTube