BREAKING
అడ్మిషన్ల డ్రైవ్ ర్యాలీ ప్రారంభం – మండల విద్యాశాఖ అధికారి బి. సత్యనారాయణ టీడీపీ రాష్ట్ర కార్యదర్శిగా నియమితులైన షేక్ కరిముల్లాకు ఘన సన్మానం ఏలూరులో సహజ మరియు సేంద్రియ ఆహార ఉత్పత్తుల మెగా మేళా యువకులు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి ​మంచిర్యాలలో నెల రోజుల పాటు ప్రత్యేక వైద్య శిబిరాలు ఎండాకాలంలో కూలీల ఆరోగ్యం కాపాడేందుకు మోరంపూడి శ్రీనివాస రావు సూచనలు చాట్రాయి మండల విద్యాశాఖ ఎన్రోల్మెంట్ డ్రైవ్ కరపత్రం ఆవిష్కరణ మాత్రలు వేసుకునేటప్పుడు ఈ తప్పులు చేస్తున్నారా? చన్నీళ్లా.. వేడినీళ్లా? ఏది బెటర్? బీర్ల అయిలయ్య సవాల్ ను స్వాగతిస్తున్నాం--కల్లూరి రామచంద్రారెడ్డి ​మహిళా బిల్లులో బీసీలకు సబ్ కోటా కేటాయించాలి అడ్మిషన్ల డ్రైవ్ ర్యాలీ ప్రారంభం – మండల విద్యాశాఖ అధికారి బి. సత్యనారాయణ టీడీపీ రాష్ట్ర కార్యదర్శిగా నియమితులైన షేక్ కరిముల్లాకు ఘన సన్మానం ఏలూరులో సహజ మరియు సేంద్రియ ఆహార ఉత్పత్తుల మెగా మేళా యువకులు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి ​మంచిర్యాలలో నెల రోజుల పాటు ప్రత్యేక వైద్య శిబిరాలు ఎండాకాలంలో కూలీల ఆరోగ్యం కాపాడేందుకు మోరంపూడి శ్రీనివాస రావు సూచనలు చాట్రాయి మండల విద్యాశాఖ ఎన్రోల్మెంట్ డ్రైవ్ కరపత్రం ఆవిష్కరణ మాత్రలు వేసుకునేటప్పుడు ఈ తప్పులు చేస్తున్నారా? చన్నీళ్లా.. వేడినీళ్లా? ఏది బెటర్? బీర్ల అయిలయ్య సవాల్ ను స్వాగతిస్తున్నాం--కల్లూరి రామచంద్రారెడ్డి ​మహిళా బిల్లులో బీసీలకు సబ్ కోటా కేటాయించాలి
www.ntodaynews.com

పిల్లలు బంగారు భవిష్యత్ కోసం తల్లిదండ్రులు ఆలోచన చెయ్యండి

తెలంగాణ
05 Dec, 2025 - 08:49 AM
219 వీక్షణలు

పిల్లలు బంగారు భవిష్యత్ కోసం తల్లిదండ్రులు ఆలోచన చెయ్యండి

-బీజేపీ అధ్యక్షుడు మధు

NTODAY NEWS: గొల్లప్రోలు మండల ప్రతినిధి భోర శివారెడ్డి కాకినాడ జిల్లా గొల్లప్రోలు నగర పంచాయతీ పరిధిలో ఉన్న గర్ల్ హైస్కూల్ మరియు బాయ్స్ హైస్కూల్ పిల్లలు బంగారు భవిష్యత్ కోసం బడి వైపు ఒక అడుగు, తల్లి తండ్రులు ఉపాధ్యాయల ఆత్మీయ సమావేశం, మెగా పిటిఏమ్ కార్యక్రమంలో, కూటమిలో భాగంగా బిజెపి నాయకులు పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు చిట్టా మధు మాట్లాడుతూ, కూటమిలో భాగంగా కేంద్ర ప్రభుత్వం నరేంద్రమోదీ పాఠశాలలు కొరకు ప్రవేశ పెట్టిన పధకాలు ,PM shree (pradhanamanthri school for rising india,) జాతీయ విద్యా విధానం 2020,అమలను ప్రదర్శించే ఆదర్శవంతమైన పాఠశాలలను అభివృద్ధి చేయడం,మెరుగైన భౌతిక సౌకర్యాలు,అభ్యాసం వనరులను,కల్పిపించండం దీని లక్ష్యం,SSA సర్వశిక్షాణ్ అభియాన్ కార్యక్రమం, ప్రాధమిక విద్యను అందరికీ అందుబాటులో ఉంచండం, విద్యలో లింగ సామాజిక అంతరాలు తగ్గించండం, అభ్యాస స్థాయిలను పెంచండం, దీని ముఖ్య ఉద్దేశ్యం, PM posan, పాఠశాలలు లో పౌష్టికాహారం భధ్రతను అందించండం, మధ్యాహ్నం భోజనం వంటి కేంద్ర పధకాలు, విద్యార్థులు, తల్లి తండ్రులు ఆలోచన చేసి,ప్రభుత్వ పధకాలను వినియోగించుకోని, పిల్లలకు బంగారు భవిష్యత్తు ఇవ్వాలని తల్లి తండ్రులు కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో బిజెపి జనసేన తెలుగు దేశం తదితర నాయకులు, ఉపాధ్యాయులు, పిల్లలు తల్లి తండ్రులు పాల్గొన్నారు. Follow us on Website Facebook Instagram YouTube