BREAKING
హైకోర్టు న్యాయమూర్తులను మర్యాదపూర్వకంగా కలిసిన ... నంద్యాలజిల్లా ఎస్పీ శ్రీ సునీల్ షొరాణ్ IPS గారు టౌన్ మరియు రూరల్ పోలీస్ స్టేషన్లకు సంబంధించి క్రైమ్ రివ్యూ నిర్వహించిన జిల్లా ఎస్పీ. జైపూర్ కేజీబీవీలో ప్రమాదం మంగళగిరి ఎయిమ్స్‌లో నాణ్యమైన వైద్యం – తక్కువ ఖర్చుతో సేవలు అన్నప్రసాదవితరణ పథకానికి విరాళం రూ. 1,00,000/-లను అందజేసిన ప్రమోద్ గుప్త, పూణే వాసి ఏప్రిల్ 21న శంకరజయంతి అన్న క్యాంటీన్లకు ఏటా రూ.50లక్షల విరాళం తాండూరు మండలంలో రోడ్డు ప్రమాదం - ఒకరు మృతి పెద్దకాపర్తిలో బచ్చు లుకేందర్ రెడ్డి పదవీ విరమణ వేడుక జనసేన జిల్లా కార్యదర్శి పగడాల రమణ గర్జన హైకోర్టు న్యాయమూర్తులను మర్యాదపూర్వకంగా కలిసిన ... నంద్యాలజిల్లా ఎస్పీ శ్రీ సునీల్ షొరాణ్ IPS గారు టౌన్ మరియు రూరల్ పోలీస్ స్టేషన్లకు సంబంధించి క్రైమ్ రివ్యూ నిర్వహించిన జిల్లా ఎస్పీ. జైపూర్ కేజీబీవీలో ప్రమాదం మంగళగిరి ఎయిమ్స్‌లో నాణ్యమైన వైద్యం – తక్కువ ఖర్చుతో సేవలు అన్నప్రసాదవితరణ పథకానికి విరాళం రూ. 1,00,000/-లను అందజేసిన ప్రమోద్ గుప్త, పూణే వాసి ఏప్రిల్ 21న శంకరజయంతి అన్న క్యాంటీన్లకు ఏటా రూ.50లక్షల విరాళం తాండూరు మండలంలో రోడ్డు ప్రమాదం - ఒకరు మృతి పెద్దకాపర్తిలో బచ్చు లుకేందర్ రెడ్డి పదవీ విరమణ వేడుక జనసేన జిల్లా కార్యదర్శి పగడాల రమణ గర్జన
www.ntodaynews.com

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పెరుగుతున్న వేళ… అమెరికా భారీ బలగాల మోహరింపు

అంతర్జాతీయం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
29 Mar, 2026 - 03:37 PM
46 వీక్షణలు

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పెరుగుతున్న వేళ… అమెరికా భారీ బలగాల మోహరింపు 

పశ్చిమాసియాలో ఇరాన్‌తో ఉద్రిక్తతలు తీవ్రమవుతున్న నేపథ్యంలో అమెరికా తన సైనిక బలగాలను వేగంగా పెంచుతోంది. ఈ క్రమంలో అత్యాధునిక యుద్ధనౌక యూఎస్‌ఎస్‌ ట్రిపోలి ఆ ప్రాంతానికి చేరుకుంది.

ఈ యుద్ధనౌకలో సుమారు 2,500 మంది మెరైన్‌ సైనికులు ఉండగా, వీరి రాకతో ఆ ప్రాంతంలో అమెరికా అదనంగా మోహరించిన బలగాల సంఖ్య 3,500 దాటింది. ఈ విషయాన్ని యూఎస్‌ సెంట్రల్‌ కమాండ్‌ అధికారికంగా వెల్లడించింది.

యూఎస్‌ఎస్‌ ట్రిపోలి అత్యాధునిక సామర్థ్యాలతో రూపొందించబడిన నౌక. దీనిపై ఎఫ్‌-35 ఫైటర్‌ జెట్‌లు సహా పలు యుద్ధ విమానాలను మోహరించే సామర్థ్యం ఉంది. అవసరమైతే వేగంగా దాడులు జరిపేలా, అలాగే వ్యూహాత్మకంగా బలగాలను తరలించేలా ఇది ఉపయోగపడుతుంది.

ప్రస్తుతం ఈ పరిణామం పశ్చిమాసియాలో భద్రతా పరిస్థితులపై మరింత ఆందోళనను పెంచుతోంది. ప్రాంతంలో యుద్ధ మేఘాలు కమ్ముకునే అవకాశముందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి.