BREAKING
ద్రావిడ విశ్వవిద్యాయంలో డిప్లమా ఇన్ యోగా కోర్స్ పరీక్ష ప్రారంభం ఘనంగా తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం చిట్యాల మార్కెట్ కమిటీలో ఘనంగా స్వాగత – వీడ్కోలు కార్యక్రమం పుంగనూరు MRO కార్యాలయం వద్ద నిరసన బీబీనగర్ గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సంబరాలు. జాతీయ జెండాను ఆవిష్కరించిన భువనగిరి మాజీ మార్కెట్ డైరెక్టర్ భువనగిరి సదానందం గౌడ్ ఆధ్వర్యంలో జాతీయ జెండా ఆవిష్కరణ. తహసీల్దార్ కార్యాలయంలో సిమెంట్ బస్తాలు చోరీ చాట్రాయిలో మహిళల భద్రతపై అవగాహన సదస్సు బట్టలు ఆరేస్తూ విద్యుత్ షాక్‌తో వివాహిత మృతి ద్రావిడ విశ్వవిద్యాయంలో డిప్లమా ఇన్ యోగా కోర్స్ పరీక్ష ప్రారంభం ఘనంగా తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం చిట్యాల మార్కెట్ కమిటీలో ఘనంగా స్వాగత – వీడ్కోలు కార్యక్రమం పుంగనూరు MRO కార్యాలయం వద్ద నిరసన బీబీనగర్ గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సంబరాలు. జాతీయ జెండాను ఆవిష్కరించిన భువనగిరి మాజీ మార్కెట్ డైరెక్టర్ భువనగిరి సదానందం గౌడ్ ఆధ్వర్యంలో జాతీయ జెండా ఆవిష్కరణ. తహసీల్దార్ కార్యాలయంలో సిమెంట్ బస్తాలు చోరీ చాట్రాయిలో మహిళల భద్రతపై అవగాహన సదస్సు బట్టలు ఆరేస్తూ విద్యుత్ షాక్‌తో వివాహిత మృతి
www.ntodaynews.com

ద్రావిడ విశ్వవిద్యాయంలో డిప్లమా ఇన్ యోగా కోర్స్ పరీక్ష ప్రారంభం

ఆంధ్రప్రదేశ్
/ చిత్తూరు
Reporter
M. రాజశేఖర్ కుప్పం రూరల్ రిపోర్టర్
02 Jun, 2026 - 03:23 PM
7 వీక్షణలు

ద్రావిడ విశ్వవిద్యాయంలో డిప్లమా ఇన్ యోగా కోర్స్ పరీక్ష ప్రారంభం 

పత్రిక ప్రకటన  - 02.6.2026   ద్రావిడ విశ్వవిద్యాలయ ఉప కులపతి ఆచార్య ఎల్.సి.మల్లయ్య చొరవతొ డిప్లమా ఇన్ యోగా కోర్స్  పరీక్ష మంగళవారం ప్రారంభమైంది. 12 మంది అభ్యర్థులకి 10 మంది పరీక్ష రాశారు.  జూన్ రెండవ తేదీ నుంచి ఆరో తేదీ వరకూ నిర్వహిస్తున్నారు. ఈ పరీక్ష భాషా భవనంలో విజయవంతంగా జరగడానికి అన్ని ఏర్పాట్లు తులనాత్మక ద్రావిడ భాషల అధ్యయనం పీఠం ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. ప్రాక్టికల్ పరీక్ష కూడా నిర్విఙ్ఞంగా నిర్వహించడానికి కావలసిన సాంకేతికపరమైన చర్యలను చేపడుతున్నారు. డా.పి.ఎస్. గణేష్ మూర్తి, ప్రజా సంబంధాల అధికారి, ద్రావిడ విశ్వవిద్యాలయం, కుప్పం.