BREAKING
10వ తరగతి మరియు ఇంటర్ - మెరిట్ యాదవ విద్యార్థినీ, విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో చారిత్రాత్మక విజయమే మన లక్ష్యం! కుప్పంలో ఘనంగా అవెంజర్స్ జిమ్ 5కే రన్ రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు 10వ తరగతి మరియు ఇంటర్ - మెరిట్ యాదవ విద్యార్థినీ, విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో చారిత్రాత్మక విజయమే మన లక్ష్యం! కుప్పంలో ఘనంగా అవెంజర్స్ జిమ్ 5కే రన్ రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు
www.ntodaynews.com

ద్రావిడ విశ్వవిద్యాయంలో డిప్లమా ఇన్ యోగా కోర్స్ పరీక్ష ప్రారంభం

ఆంధ్రప్రదేశ్
/ చిత్తూరు
Reporter
M. రాజశేఖర్ కుప్పం రూరల్ రిపోర్టర్
02 Jun, 2026 - 03:23 PM
56 వీక్షణలు

ద్రావిడ విశ్వవిద్యాయంలో డిప్లమా ఇన్ యోగా కోర్స్ పరీక్ష ప్రారంభం 

పత్రిక ప్రకటన  - 02.6.2026   ద్రావిడ విశ్వవిద్యాలయ ఉప కులపతి ఆచార్య ఎల్.సి.మల్లయ్య చొరవతొ డిప్లమా ఇన్ యోగా కోర్స్  పరీక్ష మంగళవారం ప్రారంభమైంది. 12 మంది అభ్యర్థులకి 10 మంది పరీక్ష రాశారు.  జూన్ రెండవ తేదీ నుంచి ఆరో తేదీ వరకూ నిర్వహిస్తున్నారు. ఈ పరీక్ష భాషా భవనంలో విజయవంతంగా జరగడానికి అన్ని ఏర్పాట్లు తులనాత్మక ద్రావిడ భాషల అధ్యయనం పీఠం ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. ప్రాక్టికల్ పరీక్ష కూడా నిర్విఙ్ఞంగా నిర్వహించడానికి కావలసిన సాంకేతికపరమైన చర్యలను చేపడుతున్నారు. డా.పి.ఎస్. గణేష్ మూర్తి, ప్రజా సంబంధాల అధికారి, ద్రావిడ విశ్వవిద్యాలయం, కుప్పం.