www.ntodaynews.com
ద్రావిడ విశ్వవిద్యాయంలో డిప్లమా ఇన్ యోగా కోర్స్ పరీక్ష ప్రారంభం
ఆంధ్రప్రదేశ్
/
చిత్తూరు
ద్రావిడ విశ్వవిద్యాయంలో డిప్లమా ఇన్ యోగా కోర్స్ పరీక్ష ప్రారంభం
పత్రిక ప్రకటన - 02.6.2026 ద్రావిడ విశ్వవిద్యాలయ ఉప కులపతి ఆచార్య ఎల్.సి.మల్లయ్య చొరవతొ డిప్లమా ఇన్ యోగా కోర్స్ పరీక్ష మంగళవారం ప్రారంభమైంది. 12 మంది అభ్యర్థులకి 10 మంది పరీక్ష రాశారు. జూన్ రెండవ తేదీ నుంచి ఆరో తేదీ వరకూ నిర్వహిస్తున్నారు. ఈ పరీక్ష భాషా భవనంలో విజయవంతంగా జరగడానికి అన్ని ఏర్పాట్లు తులనాత్మక ద్రావిడ భాషల అధ్యయనం పీఠం ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. ప్రాక్టికల్ పరీక్ష కూడా నిర్విఙ్ఞంగా నిర్వహించడానికి కావలసిన సాంకేతికపరమైన చర్యలను చేపడుతున్నారు. డా.పి.ఎస్. గణేష్ మూర్తి, ప్రజా సంబంధాల అధికారి, ద్రావిడ విశ్వవిద్యాలయం, కుప్పం.