BREAKING
30 ఏళ్ల కల సాకారం.. వెలిగొండ ప్రాజెక్ట్‌కు జాతికి అంకితం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీవై పార్టీ పోటీ.. ఎల్కతుర్తి: 22-ఏ జీవోపై బీజేపీ మహాధర్నా వెయ్యి రోజుల పాలనపై కాంగ్రెస్ vs BRS ఎల్కతుర్తి మండలంలోని పలు గ్రామాలకు క్రాసింగ్ లేక హైవే తిప్పలు నేడు మార్కాపురం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన వెలుగొండ ప్రాజెక్టు ద్వారా మార్కాపురం ప్రాంతానికి కృష్ణా జలాలు.. మేడికొండూరు: ఫంక్షన్‌కు వెళ్లి వస్తుండగా ప్రమాదం సింహాద్రిపురం వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు 30 ఏళ్ల నిరీక్షణకు తెర.. వెలిగొండతో ప్రకాశం వెలుగు! 30 ఏళ్ల కల సాకారం.. వెలిగొండ ప్రాజెక్ట్‌కు జాతికి అంకితం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీవై పార్టీ పోటీ.. ఎల్కతుర్తి: 22-ఏ జీవోపై బీజేపీ మహాధర్నా వెయ్యి రోజుల పాలనపై కాంగ్రెస్ vs BRS ఎల్కతుర్తి మండలంలోని పలు గ్రామాలకు క్రాసింగ్ లేక హైవే తిప్పలు నేడు మార్కాపురం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన వెలుగొండ ప్రాజెక్టు ద్వారా మార్కాపురం ప్రాంతానికి కృష్ణా జలాలు.. మేడికొండూరు: ఫంక్షన్‌కు వెళ్లి వస్తుండగా ప్రమాదం సింహాద్రిపురం వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు 30 ఏళ్ల నిరీక్షణకు తెర.. వెలిగొండతో ప్రకాశం వెలుగు!
Date of Publish : 02 June 2026, 03:23 pm
Posted by : M. రాజశేఖర్

ద్రావిడ విశ్వవిద్యాయంలో డిప్లమా ఇన్ యోగా కోర్స్ పరీక్ష ప్రారంభం

ఆంధ్రప్రదేశ్
/ చిత్తూరు
Reporter
M. రాజశేఖర్ కుప్పం రూరల్ రిపోర్టర్
02 Jun, 2026 - 03:23 PM
121 వీక్షణలు

ద్రావిడ విశ్వవిద్యాయంలో డిప్లమా ఇన్ యోగా కోర్స్ పరీక్ష ప్రారంభం 

పత్రిక ప్రకటన  - 02.6.2026   ద్రావిడ విశ్వవిద్యాలయ ఉప కులపతి ఆచార్య ఎల్.సి.మల్లయ్య చొరవతొ డిప్లమా ఇన్ యోగా కోర్స్  పరీక్ష మంగళవారం ప్రారంభమైంది. 12 మంది అభ్యర్థులకి 10 మంది పరీక్ష రాశారు.  జూన్ రెండవ తేదీ నుంచి ఆరో తేదీ వరకూ నిర్వహిస్తున్నారు. ఈ పరీక్ష భాషా భవనంలో విజయవంతంగా జరగడానికి అన్ని ఏర్పాట్లు తులనాత్మక ద్రావిడ భాషల అధ్యయనం పీఠం ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. ప్రాక్టికల్ పరీక్ష కూడా నిర్విఙ్ఞంగా నిర్వహించడానికి కావలసిన సాంకేతికపరమైన చర్యలను చేపడుతున్నారు. డా.పి.ఎస్. గణేష్ మూర్తి, ప్రజా సంబంధాల అధికారి, ద్రావిడ విశ్వవిద్యాలయం, కుప్పం.