BREAKING
Hyderabad: వీ వైశ్య గ్లోబల్ కాంక్లేవ్–2026 విజయవంతం.. Pulse Polio: పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే సుజనా చౌదరి.. చిన్నారులకు స్వయంగా పోలియో చుక్కలు Pulse Polio: విజయవాడలో పల్స్ పోలియో కార్యక్రమానికి శ్రీకారం.. ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు వేయించాలి: కమిషనర్ ధ్యానచంద్ర RTC: విజయవాడ, గుంటూరు బస్సుల కొరతతో ప్రయాణికుల అవస్థలు TDP: ప్రజలతో మమేకమయ్యేందుకు 'సర్' గొప్ప అవకాశం: ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు Health: పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి.. Police News: రాష్ట్ర డీజీపీని మర్యాదపూర్వకంగా కలిసిన అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి Earthquake: ఆఫ్ఘనిస్తాన్‌లో భారీ భూకంపం.. ఢిల్లీ, కాశ్మీర్‌లో ప్రకంపనలు నంద్యాల యువతకు నిరుద్యోగ 2000 వికాస భృతి నమోదు అవకాశం. 5 సంవత్సరాలలోపు పిల్లలందరికి పోలియో చుక్కలు వేయించండి Hyderabad: వీ వైశ్య గ్లోబల్ కాంక్లేవ్–2026 విజయవంతం.. Pulse Polio: పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే సుజనా చౌదరి.. చిన్నారులకు స్వయంగా పోలియో చుక్కలు Pulse Polio: విజయవాడలో పల్స్ పోలియో కార్యక్రమానికి శ్రీకారం.. ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు వేయించాలి: కమిషనర్ ధ్యానచంద్ర RTC: విజయవాడ, గుంటూరు బస్సుల కొరతతో ప్రయాణికుల అవస్థలు TDP: ప్రజలతో మమేకమయ్యేందుకు 'సర్' గొప్ప అవకాశం: ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు Health: పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి.. Police News: రాష్ట్ర డీజీపీని మర్యాదపూర్వకంగా కలిసిన అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి Earthquake: ఆఫ్ఘనిస్తాన్‌లో భారీ భూకంపం.. ఢిల్లీ, కాశ్మీర్‌లో ప్రకంపనలు నంద్యాల యువతకు నిరుద్యోగ 2000 వికాస భృతి నమోదు అవకాశం. 5 సంవత్సరాలలోపు పిల్లలందరికి పోలియో చుక్కలు వేయించండి
www.ntodaynews.com

Road Issue: పుంగనూరులో రోడ్ల సమస్యపై ఆందోళన.. బుధవారంలోగా పనులు పూర్తి చేయాలని హెచ్చరిక

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
28 Jun, 2026 - 05:22 PM
10 వీక్షణలు

అన్నమయ్య జిల్లా, పుంగనూరు | NTODAY NEWS

అన్నమయ్య జిల్లా పుంగనూరులో రోడ్ల సమస్యపై స్థానికులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సుమారు నెల రోజులుగా రోడ్ల నిర్మాణ పనులు పూర్తిచేయాలని అధికారులను కోరుతున్నప్పటికీ పూర్తి స్థాయిలో స్పందన లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

స్థానికుల కథనం ప్రకారం, కొంత మేర మాత్రమే రోడ్డు నిర్మాణం చేపట్టి మిగతా రహదారులను అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఈ విషయంపై అధికారులను ప్రశ్నించగా ప్రభుత్వం తరఫున అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని సమాధానం చెబుతున్నారని తెలిపారు.

అయితే బుధవారంలోగా మిగిలిన రోడ్ల పనులు పూర్తి చేయకపోతే నిరాహార దీక్షకు దిగుతానని సంబంధిత వ్యక్తి హెచ్చరించారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా అధికారులు తక్షణమే స్పందించి రోడ్ల నిర్మాణ పనులను పూర్తి చేయాలని స్థానికులు కోరుతున్నారు.