BREAKING
చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త
www.ntodaynews.com

Road Issue: పుంగనూరులో రోడ్ల సమస్యపై ఆందోళన.. బుధవారంలోగా పనులు పూర్తి చేయాలని హెచ్చరిక

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
28 Jun, 2026 - 05:22 PM
24 వీక్షణలు

అన్నమయ్య జిల్లా, పుంగనూరు | NTODAY NEWS

అన్నమయ్య జిల్లా పుంగనూరులో రోడ్ల సమస్యపై స్థానికులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సుమారు నెల రోజులుగా రోడ్ల నిర్మాణ పనులు పూర్తిచేయాలని అధికారులను కోరుతున్నప్పటికీ పూర్తి స్థాయిలో స్పందన లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

స్థానికుల కథనం ప్రకారం, కొంత మేర మాత్రమే రోడ్డు నిర్మాణం చేపట్టి మిగతా రహదారులను అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఈ విషయంపై అధికారులను ప్రశ్నించగా ప్రభుత్వం తరఫున అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని సమాధానం చెబుతున్నారని తెలిపారు.

అయితే బుధవారంలోగా మిగిలిన రోడ్ల పనులు పూర్తి చేయకపోతే నిరాహార దీక్షకు దిగుతానని సంబంధిత వ్యక్తి హెచ్చరించారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా అధికారులు తక్షణమే స్పందించి రోడ్ల నిర్మాణ పనులను పూర్తి చేయాలని స్థానికులు కోరుతున్నారు.