www.ntodaynews.com
శ్రీ చౌడేశ్వరి దేవి ఆలయ నవ వార్షిక ఉత్సవాలలో సందర్భంగా చివరి రోజు
ఆంధ్రప్రదేశ్
/
అన్నమయ్య
పుంగనూరు చదళ్ళ గ్రామం ప్రసిద్ధ శ్రీ సప్త మాతృక సమేత శ్రీ చౌడేశ్వరి దేవి ఆలయ నవ వార్షిక ఉత్సవాలలో సందర్భంగా చివరి రోజు
పుంగనూరు చదళ్ళ గ్రామం ప్రసిద్ధ శ్రీ సప్త మాతృక సమేత శ్రీ చౌడేశ్వరి దేవి ఆలయ నవ వార్షిక ఉత్సవాలలో సందర్భంగా చివరి రోజు అయిన ఆదివారం ఉదయం అమ్మవారి ఆలయంలో ఋత్వికులు వేదపారాయణం గానం చేశారు. అనంతరం అమ్మవారికి క్షీర,దధీ, ఘ్రత, ఫల పంచామృతాభిషేకము నిర్వహించి అమ్మవారి కి ప్రత్యేక పూజలు నిర్వహించారు.పూజ కార్యక్రమానికి భక్తులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఆలయ కమిటీ వారు భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు.