BREAKING
తమ్మన శ్రీనివాస్‌పై అక్రమ కేసులు పెట్టడం కక్ష సాధింపు హైదరాబాద్ నగరం భిన్న సంస్కృతుల సమ్మేళనం స్వచ్ఛ ఆటో టిప్పర్ కార్మికుల పొట్ట కొడుతున్న రాంకీ సంస్థను రద్దు చేయాలి: CITU కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఖాళీ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలి: సీపీఎం వరంగల్ కలెక్టరేట్ వద్ద బిఆర్ఎస్ మహిళల ఆందోళన సర్దార్ గౌతు లచ్చన్న జయంతి సందర్భంగా ఘన నివాళులు 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రతిభకు ప్రశంసాపత్రం ఘనంగా మంచిర్యాల నడిపెల్లి దివాకర్ రావు జన్మదిన వేడుకలు 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా మంచిర్యాల జిల్లా లో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ గుంటూరు ఎస్పీ కార్యాలయంలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు తమ్మన శ్రీనివాస్‌పై అక్రమ కేసులు పెట్టడం కక్ష సాధింపు హైదరాబాద్ నగరం భిన్న సంస్కృతుల సమ్మేళనం స్వచ్ఛ ఆటో టిప్పర్ కార్మికుల పొట్ట కొడుతున్న రాంకీ సంస్థను రద్దు చేయాలి: CITU కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఖాళీ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలి: సీపీఎం వరంగల్ కలెక్టరేట్ వద్ద బిఆర్ఎస్ మహిళల ఆందోళన సర్దార్ గౌతు లచ్చన్న జయంతి సందర్భంగా ఘన నివాళులు 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రతిభకు ప్రశంసాపత్రం ఘనంగా మంచిర్యాల నడిపెల్లి దివాకర్ రావు జన్మదిన వేడుకలు 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా మంచిర్యాల జిల్లా లో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ గుంటూరు ఎస్పీ కార్యాలయంలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
www.ntodaynews.com

పుంగనూరు లో ఘోర రోడ్డు ప్రమాదం.. యువతి మృతి, మరో మహిళకు తీవ్ర గాయాలు...

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
05 Aug, 2026 - 04:30 PM
50 వీక్షణలు

పుంగనూరు లో ఘోర రోడ్డు ప్రమాదం.. యువతి మృతి, మరో మహిళకు తీవ్ర గాయాలు...

అన్నమయ్య జిల్లా.

పుంగనూరు.

పుంగనూరు, ఆగస్టు 5: అన్నమయ్య జిల్లా పుంగనూరు సమీపంలోని రాంపల్లి( శాంతినగర్) వద్ద మంగళవారం  మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువతి మృతి చెందగా, మరో మహిళ తీవ్రంగా గాయపడింది.

పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈడిగిపల్లి గ్రామానికి చెందిన లక్ష్మి (37), తండ్రి సుబ్బారం, వ్యక్తిగత పనుల నిమిత్తం కొడుకు తో కలిసి ద్విచక్ర వాహనంపై పుంగనూరుకు వస్తుండగా రాంపల్లి సమీపంలో రోడ్డు దాటుతున్న మహిళను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో లక్ష్మి తీవ్రంగా గాయపడి ఘటన స్థలంలోనే మృతి చెందింది.

ప్రమాదంలో గాయపడిన మహిళ మీన (35), భర్త భాస్కర్, పుంగనూరు శాంతినగర్‌కు చెందినది. స్థానికులు వెంటనే 108 అంబులెన్స్ ద్వారా ఇద్దరినీ పుంగనూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ లక్ష్మి అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించగా, పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని మార్చురీకి తరలించారు.

తీవ్ర గాయాలపాలైన మీనకు ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం తిరుపతిలోని ఉన్నత వైద్యశాలకు రిఫర్ చేశారు.

ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.