www.ntodaynews.com
పుంగనూరు మున్సిపాలిటీలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు...
ఆంధ్రప్రదేశ్
/
అన్నమయ్య
పుంగనూరు మున్సిపాలిటీలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు...
అన్నమయ్య జిల్లా పుంగనూరు
పుంగనూరు మున్సిపాలిటీ కార్యాలయంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
అనంతరం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, జాతీయ గీతాన్ని ఆలపించారు. స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ దేశభక్తి, ఐక్యత, సమాజ అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ బాధ్యతగా పనిచేయాలని కార్యక్రమంలో పాల్గొన్న వారు పిలుపునిచ్చారు.
హరి. శ్రీనివాసులు. గండికోట రమేష్.వెంకటేష్ సిబ్బంది పాల్గొన్నారు.