www.ntodaynews.com
పుంగనూరు MRO కార్యాలయం వద్ద నిరసన
ఆంధ్రప్రదేశ్
/
అన్నమయ్య
పుంగనూరు MRO కార్యాలయం వద్ద నిరసన
అన్నమయ్య జిల్లా
పుంగనూరు
ఇళ్ల స్థలాలు కేటాయించాలని బాలగురవయ్య గారిపల్లె హరిజనవాడ నివాసితులు డిమాండ్ చేశారు.
పుంగనూరు MRO కార్యాలయం వద్ద మహిళలు నిరసన తెలిపారు. తామంతా ముంపు ప్రాంతంలో ఉన్నామని చెప్పారు. సుమారు 50 గృహాలు ఉన్నాయని, వర్షాలు కురిసి వరదలు వచ్చిన ప్రతిసారీ తమ ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని ఇంకో ప్రాంతానికి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందని, మరోచోట ఇళ్ల స్థలాలు కేటాయించాలని డిమాండ్ చేశారు.