BREAKING
గురు పౌర్ణమి మహోత్సవాలు శిరిడి సాయిబాబా చిత్రపటానికి పూలమాలవేసి ఊరేగింపు తక్కళ్లపహాడ్ గ్రామ సభ – జల సిరి కార్యక్రమం విజయవంతం శ్రీశైల దేవస్థాన 9వ ధర్మకర్తల మండలి సమావేషం. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని, ర్యాలీ నిర్వహణ గణపవరంలో ఘనంగా జరిగిన నియోజకవర్గ స్థాయి అమరావతి ఛాంపియన్షిప్ ఆటల పోటీలు బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి వద్ద 300 మందికి అన్నదానం.. రెడీ టూ సర్వ్ ఫౌండేషన్ సేవా బాలల ఆరోగ్యకర ఎదుగుదలకు పౌష్టికాహారమే పునాది: సర్పంచ్ కట్టగూరి సురేందర్ రెడ్డి పేదలకు తక్కువ ధరల్లో డయాగ్నోస్టిక్ సేవలు అందిస్తామని ప్రకటన విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. గురు పౌర్ణమి మహోత్సవాలు శిరిడి సాయిబాబా చిత్రపటానికి పూలమాలవేసి ఊరేగింపు తక్కళ్లపహాడ్ గ్రామ సభ – జల సిరి కార్యక్రమం విజయవంతం శ్రీశైల దేవస్థాన 9వ ధర్మకర్తల మండలి సమావేషం. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని, ర్యాలీ నిర్వహణ గణపవరంలో ఘనంగా జరిగిన నియోజకవర్గ స్థాయి అమరావతి ఛాంపియన్షిప్ ఆటల పోటీలు బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి వద్ద 300 మందికి అన్నదానం.. రెడీ టూ సర్వ్ ఫౌండేషన్ సేవా బాలల ఆరోగ్యకర ఎదుగుదలకు పౌష్టికాహారమే పునాది: సర్పంచ్ కట్టగూరి సురేందర్ రెడ్డి పేదలకు తక్కువ ధరల్లో డయాగ్నోస్టిక్ సేవలు అందిస్తామని ప్రకటన విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన.
www.ntodaynews.com

పుంగనూరు నారాయణ స్కూల్లో ఘనంగా క్యాబినెట్ ఇన్వెస్టర్ సెర్మనీ..

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
30 Jul, 2026 - 06:58 PM
12 వీక్షణలు

పుంగనూరు నారాయణ స్కూల్లో ఘనంగా క్యాబినెట్ ఇన్వెస్టర్ సెర్మనీ..

అన్నమయ్య జిల్లా.

పుంగనూరు పట్టణంలో ఉన్న నారాయణ స్కూల్లో 2026 27 విద్యా సంవత్సరానికి సంబంధిత క్యాబినెట్ ఇన్వెస్టర్ సెర్మనీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పుంగనూరు పట్టణ సబ్ ఇన్స్పెక్టర్ రమణగారు ,ఏజీఎం ఫణి కుమార్ గఆర్ఐ జుల్ఫీ లు పాల్గొన్నారు. విద్యార్థి ప్రతినిధులను ఎంపికైన విద్యార్థులను సత్కరించి అభినందించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థి దశలో పాఠశాలలో నిర్వహించే విద్యార్థి ప్రతినిధుల ఎన్నిక ద్వారా విద్యార్థులు ఓటు వేసే విధానాన్ని నేర్చుకోవడంతోపాటు నాయకత్వ లక్షణాలను అలవర్చుకుంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ పవన్ కుమార్ గారు మరియు లైఫ్ స్కిల్స్ డిపార్ట్మెంట్ సునీల్ కుమార్  ఉపాధ్యాయ బృందం మరియు విద్యార్థులు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.