పుంగనూరు నారాయణ స్కూల్లో ఘనంగా క్యాబినెట్ ఇన్వెస్టర్ సెర్మనీ..
పుంగనూరు నారాయణ స్కూల్లో ఘనంగా క్యాబినెట్ ఇన్వెస్టర్ సెర్మనీ..
అన్నమయ్య జిల్లా.
పుంగనూరు పట్టణంలో ఉన్న నారాయణ స్కూల్లో 2026 27 విద్యా సంవత్సరానికి సంబంధిత క్యాబినెట్ ఇన్వెస్టర్ సెర్మనీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పుంగనూరు పట్టణ సబ్ ఇన్స్పెక్టర్ రమణగారు ,ఏజీఎం ఫణి కుమార్ గఆర్ఐ జుల్ఫీ లు పాల్గొన్నారు. విద్యార్థి ప్రతినిధులను ఎంపికైన విద్యార్థులను సత్కరించి అభినందించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థి దశలో పాఠశాలలో నిర్వహించే విద్యార్థి ప్రతినిధుల ఎన్నిక ద్వారా విద్యార్థులు ఓటు వేసే విధానాన్ని నేర్చుకోవడంతోపాటు నాయకత్వ లక్షణాలను అలవర్చుకుంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ పవన్ కుమార్ గారు మరియు లైఫ్ స్కిల్స్ డిపార్ట్మెంట్ సునీల్ కుమార్ ఉపాధ్యాయ బృందం మరియు విద్యార్థులు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.