www.ntodaynews.com
పుంగనూరు పట్టణం దోభి కాలని నందు టీం గణేశా వారి అధ్యర్యంలో ఘనంగా శ్రీరామనవమి ఉత్సవాలు
ఆంధ్రప్రదేశ్
/
అన్నమయ్య
పుంగనూరు పట్టణం దోభి కాలని నందు టీం గణేశా వారి అధ్యర్యంలో ఘనంగా శ్రీరామనవమి ఉత్సవాలు
ఈ కార్యాక్రమం లో యువకులు పెద్దలు పిల్లలు పాల్గొని శ్రీ రామనవమి పండుగ అంగరంగ వైభవంగా జరుపుకోవడం జరిగింది. జై శ్రీరామ్ నినాదాలతో హోరెత్తించారు. ఈ కార్యక్రమంలో పట్టణ జనసేన అధ్యక్షుడు నరేష్ రాయల్, టీడీపీ నాయకులు రమేష్ బాబు, నాగరాజ, జగన్నాథం,లిఖిత్ మహేష్, రాజేంద్ర, వినోద్ కుమార్, రెడ్డి మహేష్, చంద్ర శేఖర్, కార్తీక్, వెంకటేష్ హర్ష, సాయిరాం, శరత్, మహేష్, రీతూ, సాయి, సుమంత్ జగన్నాధం పాల్గొనడం జరిగింది.