www.ntodaynews.com
పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్యాయత్నం!
ఆంధ్రప్రదేశ్
/
అన్నమయ్య
పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్యాయత్నం!
నియోజకవర్గ పరిధిలోని చౌడేపల్లి మండలం గడ్డం వారి పల్లి పంచాయతీ గడ్డం వారి పల్లెకు చెందిన లోకేష్ కుమార్(28) శనివారం భార్యాభర్తలు గొడవపడి టమోటా చెట్ల పురుగులకు పిచికారి చేయమందును తాగేసాడు గమనించిన కుటుంబ సభ్యులు హుటాహుటిన చౌడేపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువచ్చి ప్రథమ చికిత్స చేయించామని, డాక్టర్ సలహా మేరకు మెరుగైన వైద్యం కోసం పుంగనూరు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువచ్చామని కుటుంబ సభ్యులు తెలిపారు.