BREAKING
thumb మోదీ జన్మదినం సందర్భంగా ప్రతి ఇంటా దీపాలు వెలిగించాలని బీజేపీ పిలుపు thumb రావులపాలెంలో పనీర్‌పై ఫిర్యాదు.. మిల్క్ పార్లర్లలో ఫుడ్ సేఫ్టీ తనిఖీలు thumb లద్దిగంలో భక్తిశ్రద్ధలతో వినాయక చవితి వేడుకలు thumb గుండ్రాంపల్లి చరిత్రను పాఠ్యాంశాల్లో చేర్చాలి thumb ఎల్కతుర్తి తహసీల్దార్ కార్యాలయంలో అదనపు కలెక్టర్ ఆకస్మిక తనిఖీ thumb తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట చరిత్రను వక్రీకరిస్తున్న ఆర్ఎస్ఎస్, బిజెపి విధానాలు తిప్పికొడదాం. thumb బాధితులకు సత్వర న్యాయం, ప్రజారక్షణే ధ్యేయంగా పనిచేయాలి: ఎస్పీ తుహిన్ సిన్హా thumb రాష్ట్ర TNTUC ఇన్‌చార్జిగా బొండా ఉమాకు ఘన సన్మానం thumb మునగపాకలో ఘనంగా అన్నప్రసాద కార్యక్రమం thumb ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాలపై పాలక మండలి కీలక నిర్ణయాలు thumb మోదీ జన్మదినం సందర్భంగా ప్రతి ఇంటా దీపాలు వెలిగించాలని బీజేపీ పిలుపు thumb రావులపాలెంలో పనీర్‌పై ఫిర్యాదు.. మిల్క్ పార్లర్లలో ఫుడ్ సేఫ్టీ తనిఖీలు thumb లద్దిగంలో భక్తిశ్రద్ధలతో వినాయక చవితి వేడుకలు thumb గుండ్రాంపల్లి చరిత్రను పాఠ్యాంశాల్లో చేర్చాలి thumb ఎల్కతుర్తి తహసీల్దార్ కార్యాలయంలో అదనపు కలెక్టర్ ఆకస్మిక తనిఖీ thumb తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట చరిత్రను వక్రీకరిస్తున్న ఆర్ఎస్ఎస్, బిజెపి విధానాలు తిప్పికొడదాం. thumb బాధితులకు సత్వర న్యాయం, ప్రజారక్షణే ధ్యేయంగా పనిచేయాలి: ఎస్పీ తుహిన్ సిన్హా thumb రాష్ట్ర TNTUC ఇన్‌చార్జిగా బొండా ఉమాకు ఘన సన్మానం thumb మునగపాకలో ఘనంగా అన్నప్రసాద కార్యక్రమం thumb ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాలపై పాలక మండలి కీలక నిర్ణయాలు
Date of Publish : 17 September 2026, 11:34 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

ఘనంగా పోలవరంలో ప్రధాని మోదీ జన్మదిన వేడుకలు

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
17 Sep, 2026 - 11:34 PM
4 వీక్షణలు

ఏలూరు జిల్లా: నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం పోలవరం గ్రామంలో గ్రామదేవత ముత్యాలమ్మ తల్లి ఆలయం వద్ద భారత ప్రధాని నరేంద్ర మోదీ 76వ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. బీజేపీ ఎస్సీ మోర్చా ఏలూరు జిల్లా అధ్యక్షుడు బుర్రి శ్రీకర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి జిల్లా ఎగ్జిక్యూటివ్ సభ్యుడు చాగంటి వాసుదేవరావు సహకారం అందించారు.

ఈ సందర్భంగా మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించి, ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు.

కార్యక్రమంలో ఏలూరు జిల్లా ఎస్సీ మోర్చా ఉపాధ్యక్షుడు తిరువీధుల రాజేంద్రప్రసాద్, జిల్లా ఎగ్జిక్యూటివ్ సభ్యుడు ద్రోణంరాజు శ్రీనివాసరావు, చాట్రాయి మండల పార్టీ అధ్యక్షుడు ఓబిళ్ళనేని ఉదయ రాజేశ్వరరావు, జనసేన నాయకుడు సవరం రామారావు, బీజేపీ సీనియర్ నాయకుడు గడ్డం సంజీవరెడ్డి, ఏలూరు జిల్లా సోషల్ మీడియా ఎస్సీ మోర్చా కన్వీనర్ తగరం రాజ్ కుమార్, ఎస్సీ మోర్చా మండల ప్రధాన కార్యదర్శి కూరపాటి బాబ్జి, అక్కిరాజు వీర రాఘవ రాజు, ఇజ్జిగాని మురళి, పోలనాటి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.