BREAKING
చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త
www.ntodaynews.com

టిట్కో ఇండ్లలో పోలీసుల అవగాహన కార్యక్రమం

తెలంగాణ
06 Feb, 2026 - 11:19 AM
252 వీక్షణలు
టిట్కో ఇండ్లలో పోలీసుల అవగాహన కార్యక్రమం అసాంఘిక కార్యకలాపాలపై అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచన NTODAY NEWS: పుంగనూరు రిపోర్టర్ రాఘవేంద్ర రాజు  పుంగనూరు పట్టణ పరిధిలోని గూడూరుపల్లి జగనన్న కాలనీ టిట్కో ఇండ్లలో నివసిస్తున్న ప్రజలకు పోలీసులు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. శుక్రవారం రాత్రి నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఎస్సైలు రమణ, అన్సర్ భాష పాల్గొని, కాలనీల్లో జరుగుతున్న అసాంఘిక కార్యకలాపాలపై ప్రజలను అప్రమత్తం చేశారు. ఈ సందర్భంగా ఎస్సైలు మాట్లాడుతూ, ఎక్కడైనా అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నట్లు గమనించిన వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. ఇటువంటి ఘటనలపై ఫిర్యాదు చేస్తే, సంబంధిత వ్యక్తులపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ప్రజల భద్రత, శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసులకు ప్రజల సహకారం ఎంతో అవసరమని పేర్కొన్నారు. ఈ అవగాహన కార్యక్రమంలో నేషనల్ హ్యూమన్ రైట్స్ అండ్ క్రైమ్ కంట్రోల్ ఉమెన్ వింగ్ వైస్ ప్రెసిడెంట్ ఎం.ఏ. సల్మా, డివిజన్ ప్రెసిడెంట్ హన్సర్, యూత్ వింగ్ ప్రెసిడెంట్ జాఫర్‌తో పాటు స్థానిక ప్రజలు పాల్గొన్నారు. #PoliceAwareness #CommunityPolicing #TIDCOHouses #Punganur #PublicSafety #CrimePrevention #NtodayNews Follow us on Website Facebook Instagram YouTube