www.ntodaynews.com
మిథున్ రెడ్డికి బెయిల్ మంజూరు చేయాలని శ్రీ చౌడేశ్వరి ఆలయంలో పూజాలు నిర్వహించిన
తెలంగాణ
మిథున్ రెడ్డికి బెయిల్ మంజూరు చేయాలని శ్రీ చౌడేశ్వరి ఆలయంలో పూజాలు నిర్వహించిన
NTODAY NEWS: రిపోర్టర్ కదిరి నియోజకవర్గం వినోద్ కుమార్
శ్రీసాత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గంలో తనకల్లు మండలంలోని మండల కన్వీనర్ మబ్బు అశోక్ వర్ధన్ రెడ్డి, వైసీపీ నాయకులు కదిరి నియోజకవర్గం ఇంచార్జ్ బిఎస్ మక్బూల్ అన్న ఆదేశాలతో మండల కన్వీనర్ మబ్బు అశోక్ వర్ధన్ రెడ్డి అధ్యర్యంలో ఉమ్మడి అనంతపురం జిల్లా వైఎస్ఆర్సిపి కోఆర్డినేటర్, రాజంపేట పార్లమెంట్ సభ్యుల పీవీ మిథున్ రెడ్డి కి తొందరగా బెయిల్ మంజూరు కావాలని శుక్రవారం సాయంత్రం 5 గంటలకు తనకల్లు శ్రీ చౌడేశ్వరి దేవస్థానం నందు పూజ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి నాయకులు దేశాయ్ భక్తవత్సల రెడ్డి, దేశాయ్ సంజీవ్ రెడ్డి, హరినాథ్ రెడ్డి, క రే నరేంద్ర, బి ఎస్ నిజాం, బి ఎస్ కలం,మహిళా విభాగం విజయలక్ష్మి సానే శంకర్ రెడ్డి,సూరి,బాబ్జాన్, ఇక్బాల్, ముస్తఫా, బయరెడ్డి,శంకర, అమీర్, లక్ష్మి రెడ్డి, చంద్ర మోహన్, లక్ష్మి పతి, నాయకులు, ప్రకాష్ రెడ్డి,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Follow us on
Website
Facebook
Instagram
YouTube