BREAKING
హత్య కేసులో నిందితుడు అరెస్ట్. నేడు లోక్ సభలో మూడు కీలక బిల్లులకు ఓటింగ్! విజయవాడ మణిపాల్ హాస్పిటల్ లో పరామర్శ అదుపుతప్పి పంట పొలాల్లోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు ద్రావిడ విశ్వవిద్యాలయంలో 29వ వార్షికోత్సవ వేడుకలు త్వరలో గ్రామ పంచాయతీ ఎన్నికలు.. హక్కుల సాధన కోసం జిల్లాలోని వివిధ మండలాల తహసిల్దారులకు వినతి పత్రం సైబర్ నేరాలు, రహదారి భద్రతపై ముమ్మర ప్రచారం.. అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా రెండవ రోజు అడ్మిషన్ల డ్రైవ్ ర్యాలీ ప్రారంభం – మండల విద్యాశాఖ అధికారి బి. సత్యనారాయణ హత్య కేసులో నిందితుడు అరెస్ట్. నేడు లోక్ సభలో మూడు కీలక బిల్లులకు ఓటింగ్! విజయవాడ మణిపాల్ హాస్పిటల్ లో పరామర్శ అదుపుతప్పి పంట పొలాల్లోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు ద్రావిడ విశ్వవిద్యాలయంలో 29వ వార్షికోత్సవ వేడుకలు త్వరలో గ్రామ పంచాయతీ ఎన్నికలు.. హక్కుల సాధన కోసం జిల్లాలోని వివిధ మండలాల తహసిల్దారులకు వినతి పత్రం సైబర్ నేరాలు, రహదారి భద్రతపై ముమ్మర ప్రచారం.. అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా రెండవ రోజు అడ్మిషన్ల డ్రైవ్ ర్యాలీ ప్రారంభం – మండల విద్యాశాఖ అధికారి బి. సత్యనారాయణ
www.ntodaynews.com

ప్రజల వద్దకు ప్రవీణ్

తెలంగాణ
06 Jan, 2026 - 08:30 AM
180 వీక్షణలు

ప్రజల వద్దకు ప్రవీణ్: 100 రోజులు – 100 గ్రామాలు

NTODAY NEWS:అమరావతి 31వ రోజు క్రోసూరు మండలం పీసపాడు గ్రామంలో కార్యక్రమం పెదకూరపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ చేపట్టిన ప్రజల వద్దకు ప్రవీణ్ – 100 రోజులు, 100 గ్రామాలు పర్యటన కార్యక్రమం 31వ రోజు క్రోసూరు మండలం పీసపాడు గ్రామంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గ్రామ ప్రజల సమస్యలను స్వయంగా తెలుసుకుని, వాటిని సత్వరమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా రెవెన్యూ సంబంధిత ఆన్‌లైన్ సమస్యలను వెంటనే పరిష్కరించేలా అధికారులు కృషి చేయాలని సూచించారు. కూటమి ప్రభుత్వ పాలన పట్ల ప్రజలు సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారని పేర్కొన్నారు. గ్రామ స్థాయి నుంచే ప్రజల సమస్యలకు పరిష్కారం చూపడం, గ్రామాల్లో మౌలిక వసతుల కల్పన లక్ష్యంగా ఈ పర్యటన కార్యక్రమం కొనసాగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు కంచేటి సాయి, ఎమ్మార్వో, ఎండిఓ, మండల పార్టీ అధ్యక్షులు మరియు ముఖ్య నాయకులు పాల్గొన్నారు. Follow us on Website Facebook Instagram YouTube