BREAKING
ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ ఇంటివద్దకే పింఛన్లు అందిస్తున్నాం చింతలపూడిలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ పేదల సంక్షేమమే లక్ష్యంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ వాసం మునియ్య చాట్రాయిలో చిన్నారుల పంచెలు, ఓణీల వేడుకలో పాల్గొన్న మేకా వెంకట ప్రతాప్ అప్పారావు జూన్ 1 నుంచి మారేవి ఇవే ​బాల్క సుమన్ అక్రమ అరెస్ట్‌కు నిరసనగా మంచిర్యాలలో బిఆర్‌ఎస్ భారీ ధర్నా ఏపీలో కొత్తగా 5,606 మందికి వితంతు పెన్షన్లు.. జూన్ నుంచే అమలు అనారోగ్య బాధితుడికి అండగా మంత్రి పార్థసారథి.. రియల్ ఎస్టేట్ వ్యాపారి కిడ్నాప్. టమోటా ధర 12 రూపాయలు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ ఇంటివద్దకే పింఛన్లు అందిస్తున్నాం చింతలపూడిలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ పేదల సంక్షేమమే లక్ష్యంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ వాసం మునియ్య చాట్రాయిలో చిన్నారుల పంచెలు, ఓణీల వేడుకలో పాల్గొన్న మేకా వెంకట ప్రతాప్ అప్పారావు జూన్ 1 నుంచి మారేవి ఇవే ​బాల్క సుమన్ అక్రమ అరెస్ట్‌కు నిరసనగా మంచిర్యాలలో బిఆర్‌ఎస్ భారీ ధర్నా ఏపీలో కొత్తగా 5,606 మందికి వితంతు పెన్షన్లు.. జూన్ నుంచే అమలు అనారోగ్య బాధితుడికి అండగా మంత్రి పార్థసారథి.. రియల్ ఎస్టేట్ వ్యాపారి కిడ్నాప్. టమోటా ధర 12 రూపాయలు
www.ntodaynews.com

ప్రజల వద్దకు ప్రవీణ్

తెలంగాణ
06 Jan, 2026 - 08:30 AM
205 వీక్షణలు

ప్రజల వద్దకు ప్రవీణ్: 100 రోజులు – 100 గ్రామాలు

NTODAY NEWS:అమరావతి 31వ రోజు క్రోసూరు మండలం పీసపాడు గ్రామంలో కార్యక్రమం పెదకూరపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ చేపట్టిన ప్రజల వద్దకు ప్రవీణ్ – 100 రోజులు, 100 గ్రామాలు పర్యటన కార్యక్రమం 31వ రోజు క్రోసూరు మండలం పీసపాడు గ్రామంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గ్రామ ప్రజల సమస్యలను స్వయంగా తెలుసుకుని, వాటిని సత్వరమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా రెవెన్యూ సంబంధిత ఆన్‌లైన్ సమస్యలను వెంటనే పరిష్కరించేలా అధికారులు కృషి చేయాలని సూచించారు. కూటమి ప్రభుత్వ పాలన పట్ల ప్రజలు సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారని పేర్కొన్నారు. గ్రామ స్థాయి నుంచే ప్రజల సమస్యలకు పరిష్కారం చూపడం, గ్రామాల్లో మౌలిక వసతుల కల్పన లక్ష్యంగా ఈ పర్యటన కార్యక్రమం కొనసాగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు కంచేటి సాయి, ఎమ్మార్వో, ఎండిఓ, మండల పార్టీ అధ్యక్షులు మరియు ముఖ్య నాయకులు పాల్గొన్నారు. Follow us on Website Facebook Instagram YouTube