BREAKING
ఎన్ టుడే న్యూస్ ఎఫెక్ట్ : చిట్యాలలో కదిలిన యంత్రాంగం.. తిరువూరు సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో హైడ్రామా.. ఆర్‌డీఓకు ఫిర్యాదు బాధితులకు తక్షణ న్యాయమే లక్ష్యం.. ​నిర్ణీత గడువులోగా సి.ఎం.ఆర్ లక్ష్యాలను పూర్తి చేయాలి మేడ్చల్ జిల్లాలో ఏసీబీ దాడులు.. లంచం తీసుకుంటూ ఎంఆర్వో పట్టుబాటు..! పేదల ఇంటికే పింఛన్లు.. ఏపీలోనే అత్యధిక సామాజిక భద్రత ఏపీకి రెండు రోజులు భారీ వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరిక తాతకుంట్ల గ్రామంలో యువకుడు ఉరివేసుకుని మృతి పీడీఎస్ రేషన్ బియ్యం అక్రమ రవాణాపై అధికారుల కఠిన హెచ్చరిక విజయవాడ నగరపాలక సంస్థలో ప్రతి ఫిర్యాదుకు సంతృప్తి కరమైన మరియు శాశ్వత పరిష్కారం అందించాలి ఎన్ టుడే న్యూస్ ఎఫెక్ట్ : చిట్యాలలో కదిలిన యంత్రాంగం.. తిరువూరు సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో హైడ్రామా.. ఆర్‌డీఓకు ఫిర్యాదు బాధితులకు తక్షణ న్యాయమే లక్ష్యం.. ​నిర్ణీత గడువులోగా సి.ఎం.ఆర్ లక్ష్యాలను పూర్తి చేయాలి మేడ్చల్ జిల్లాలో ఏసీబీ దాడులు.. లంచం తీసుకుంటూ ఎంఆర్వో పట్టుబాటు..! పేదల ఇంటికే పింఛన్లు.. ఏపీలోనే అత్యధిక సామాజిక భద్రత ఏపీకి రెండు రోజులు భారీ వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరిక తాతకుంట్ల గ్రామంలో యువకుడు ఉరివేసుకుని మృతి పీడీఎస్ రేషన్ బియ్యం అక్రమ రవాణాపై అధికారుల కఠిన హెచ్చరిక విజయవాడ నగరపాలక సంస్థలో ప్రతి ఫిర్యాదుకు సంతృప్తి కరమైన మరియు శాశ్వత పరిష్కారం అందించాలి
www.ntodaynews.com

విజేతలకు బహుమతుల ప్రధాన కార్యక్రమం

తెలంగాణ
15 Dec, 2025 - 09:23 AM
219 వీక్షణలు

విజేతలకు బహుమతుల ప్రధాన కార్యక్రమం

NTODAY NEWS: ఏలూరు జిల్లా స్టాఫ్ రిపోర్టర్ కళ్యాణ్ కుమార్ సోమవారం స్థానిక మాధురి జూనియర్ కాలేజ్ భీమడోలు నందు 07- 12- 2025 జరిగిన APEX INTELLIGENT TEST 10 వ తరగతి విద్యార్థులకు సుమారు చుట్టుపక్కల 12 స్కూల్ నుండి 300 మంది విద్యార్థులు పాల్గొనడం జరిగింది అందులో విజేతలకు బహుమతులు ప్రధాన కార్యక్రమం జరిగింది విద్యార్థులలో అంతర్లీనంగా ఉన్న ప్రతిభను వెలికితీయాలనే ఉద్దేశంతో టాలెంట్ టెస్ట్ కార్యక్రమంను ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా భీమడోలు జూనియర్ సివిల్ కోర్టు జడ్జి ఎస్. ప్రియదర్శిని నూతక్కి జడ్జి మేడం విచ్చేసి, విద్యార్థులకు బహుమతులు అందించారు విజేతలకు జడ్జి మేడం చేతుల మీదుగా బహుమతులు మరియు సర్టిఫికేట్లు అందజేయడం జరిగింది. 1st prize : 5000/-, 2nd prize : 3000/- 3rd prize : 2000/- వీటితో పాటు మెమొంటో మరియు సర్టిఫికెట్ అందించడం జరిగింది... 1st prize: వెజ్జు. నిఖిత దేవి ( మానస ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ ) సెకండ్ ప్రైజ్ ఒకే మార్కులతో ఇద్దరికి రావడం జరిగింది.... 1) కరణం శ్రీ హర్షిత ( భీమడోలు హై స్కూల్ ) 2) జల్లా తరుణి ( డిపాల్ హైస్కూల్ ) 3rd prize ఒకే మార్కులతో ముగ్గురికి రావడం జరిగినది 1) బలే అంజలి ( గుండుగోలను హై స్కూల్ ) 2) చిక్కాల . స్వరూప ( భీమడోలు హై స్కూల్ ) 3) కొండేటి. యశ్వంత్ ( పూళ్ళ హై స్కూల్ ) ఈ సందర్భంగా జడ్జి మేడం మాట్లాడుతూ, విద్యార్థులు కేవలం పాఠ్యాంశాలతోనే కాకుండా, తమ ప్రతిభను కూడా అభివృద్ధి చేసుకోవాలని, ఇలాంటి కార్యక్రమాలు విద్యార్థుల ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో జడ్జ్ మేడం న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించి ఫోక్సో చట్టం గురించి అవగాహన కల్పించారు .... ఈ కార్యక్రమంలో కె . గీతాంజలి ప్రెసిడెంట్ బార్ అసోసియేషన్ మెంబర్ భీమడోలు , కె గంగరాజు ప్యానల్ అసోసియేషన్ మెంబర్ భీమడోలు, మండల విద్యాశాఖ అధికారి శ్రీనివాస్ , భీమడోలు హై స్కూల్ హెచ్ఎం పద్మజ గారు, మానస ఇంగ్లీష్ మీడియం హైస్కూల్ ప్రిన్సిపాల్ రవీంద్ర , గుండుగోలను హై స్కూల్ హెచ్ఎం సునీత , డిపాల్ ప్రిన్సిపాల్ టోనీ , హై స్కూల్ మాస్టర్ అహ్మద్ , కళాశాల కస్పాండెంట్ ప్రేమ్ కుమార్ కళాశాల ప్రిన్సిపాల్ , అధ్యాపకులు తల్లిదండ్రులు ,విద్యార్థిని విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.... Follow us on Website Facebook Instagram YouTube