BREAKING
చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త
www.ntodaynews.com

పిచ్చి మొక్కల్లో తుప్పు పట్టిన ప్రజాధనం

తెలంగాణ
29 Jan, 2026 - 08:01 AM
160 వీక్షణలు
పాషిగామ గ్రామ పంచాయతీ ట్రాక్టర్ నిర్వీర్యం పిచ్చి మొక్కల్లో తుప్పు పట్టిన ప్రజాధనం NTODAY NEWS: జగిత్యాల జిల్లా, గొల్లపల్లి ప్రతినిధి లక్ష్మణ్ అధికారుల నిర్లక్ష్యంపై యువత ఆగ్రహం జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం పాషిగామ గ్రామ పంచాయతీకి పారిశుధ్య పనుల కోసం అందించిన ట్రాక్టర్ ప్రస్తుతం నిర్వీర్యంగా మారి, పిచ్చి మొక్కల్లో తుప్పు పట్టి పాత ఇనుప సామానులా పడివున్న దృశ్యం గ్రామంలో చర్చనీయాంశంగా మారిందని. గ్రామ అభివృద్ధి కోసం, ప్రజా ధనంతో అందించిన ఈ ట్రాక్టర్‌ను ఉపయోగించకుండా నిర్లక్ష్యం చేయడం అధికారుల వైఫల్యానికి నిదర్శనమని గ్రామ యువత ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామంలో చెత్త సమస్యలు, పారిశుధ్య లోపాలు ఉన్నప్పటికీ ట్రాక్టర్‌ను పనులకు వినియోగించకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోందని వారు అన్నారు. ఈ విషయంపై స్పందించిన బీఆర్ఎస్ పార్టీ వెల్గటూర్ మండల సోషల్ మీడియా వింగ్ ఉపాధ్యక్షుడు ఉపారపు సతీష్ మాట్లాడుతూ, “గ్రామాభివృద్ధికి ఉపయోగించాల్సిన వాహనం ఇలా తుక్కు సామానులా మారడం బాధాకరమని. ఇది ప్రజాధనం వృథా అవుతున్న దానికి స్పష్టమైన ఉదాహరణ. ఇప్పటికైనా నూతన గ్రామ పాలకవర్గం, పంచాయతీ సిబ్బంది, సంబంధిత అధికారులు స్పందించి ఈ ట్రాక్టర్‌ను మరమ్మతులు చేసి గ్రామ పంచాయతీ పనులకు వినియోగించాలి” అని డిమాండ్ చేశారు. గ్రామాభివృద్ధికి ఇచ్చిన వాహనం నిర్లక్ష్యానికి గురికావడం పట్ల గ్రామస్తులు అసంతృప్తి వ్యక్తం చేస్తూ, తక్షణ చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. #PublicMoney #VillageDevelopment #PanchayatIssues #Negligence #SanitationWorks #RuralInfrastructure #JagtialDistrict #TelanganaNews Follow us on Website Facebook Instagram YouTube