BREAKING
నాడు గరీబులు – నేడు కుబేరులు అనధికారిక పోలీస్ సైరన్‌తో ప్రయాణం.. అమలాపురంలో కారు స్వాధీనం, జరిమానా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చిలకలూరిపేట పర్యటన ఏపీకి వర్ష సూచన.. 5 రోజులపాటు రాష్ట్రవ్యాప్తంగా వానలు చిలకలూరిపేటలో ఈ నెల 20న ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన సిరిపురంలో మెయిన్ డ్రైనేజీ నిర్మాణానికి నిధులు కేటాయించాలి.. ఎమ్మెల్యే వేముల వీరేశంకు వినతిపత్రం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో విషాదం.. తల్లి, నవజాత శిశువు మృతి అన్నమయ్య జిల్లా కలెక్టర్, ఎస్పీకి ఎన్‌సీఎస్‌సీ నోటీసులు Telegram Ban: టెలిగ్రామ్ బ్యాన్‌తో ట్రెండింగ్‌లోకి కొత్త యాప్.. జనాలు ఎక్కువగా సెర్చ్ చేస్తోంది దీని కోసమేనట! బలకవారిపల్లిలో కోదండరాముల వారి కళ్యాణ మహోత్సవం వైభవంగా. నాడు గరీబులు – నేడు కుబేరులు అనధికారిక పోలీస్ సైరన్‌తో ప్రయాణం.. అమలాపురంలో కారు స్వాధీనం, జరిమానా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చిలకలూరిపేట పర్యటన ఏపీకి వర్ష సూచన.. 5 రోజులపాటు రాష్ట్రవ్యాప్తంగా వానలు చిలకలూరిపేటలో ఈ నెల 20న ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన సిరిపురంలో మెయిన్ డ్రైనేజీ నిర్మాణానికి నిధులు కేటాయించాలి.. ఎమ్మెల్యే వేముల వీరేశంకు వినతిపత్రం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో విషాదం.. తల్లి, నవజాత శిశువు మృతి అన్నమయ్య జిల్లా కలెక్టర్, ఎస్పీకి ఎన్‌సీఎస్‌సీ నోటీసులు Telegram Ban: టెలిగ్రామ్ బ్యాన్‌తో ట్రెండింగ్‌లోకి కొత్త యాప్.. జనాలు ఎక్కువగా సెర్చ్ చేస్తోంది దీని కోసమేనట! బలకవారిపల్లిలో కోదండరాముల వారి కళ్యాణ మహోత్సవం వైభవంగా.
www.ntodaynews.com

రామచంద్ర యాదవ్ జన్మదినం సందర్భంగా స్కూల్ పిల్లలకి నోట్ బుక్స్, స్టేటనరీ పంపిణీ

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
19 Jun, 2026 - 08:46 AM
14 వీక్షణలు

అన్నమయ్య జిల్లా పుంగనూరు భారత చైతన్య యువజన పార్టీ జాతీయ అధ్యక్షుడు బోడే రామచంద్ర యాదవ్ జన్మదినం సందర్భంగా ఆయన అభిమానులు, గూడూరుపల్లి లోని ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న దాదాపు 130 మంది విద్యార్థులకు నోటు పుస్తకాలు, పెన్నులు, పెన్సిల్ మొదలగు స్టేషనరీ ను రామచంద్ర యాదవ్ అభిమానులు రాము యాదవ్, చలపతి ఆధ్వర్యంలో స్కూల్ ప్రధానోపాధ్యాయులు, ఉపాద్యాయులు సమక్షంలో పిల్లలకు బుక్స్ స్టేటనరీ పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా రాము యాదవ్ , చలపతి మాట్లాడుతూ మా అభిమాన నాయకుడు రామచంద్ర యాదవ్ గారి పుట్టిన రోజు సందర్భంగా ఇలాంటి సేవా కార్యక్రమాలనునిర్వహించడం చాలా సంతోషంగా ఉందని, భవిష్యత్ లో మరెన్నో మంచి కార్యక్రమాలను నిర్వహిస్తామని ఈ సందర్భంగా వారు తెలిపారు.. ఈ కార్యక్రమంలో చలపతి రాము యాదవ్ ముని యాదవ్ నాని దామోదర్ నవీన్ కృష్ణా రెడ్డి నాగరాజ దివాకర్ తదితరులు పాల్గొన్నారు.