BREAKING
రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ ఇచ్చిన డిసిపి గుణ్ణం రామకృష్ణ.. ఎండియు ఆపరేటర్లు వెన్నుపోటుకి ఏడాది పోగొట్టుకున్న 15 మొబైల్ ఫోన్ల రికవరీ.. ఆపరేషన్ క్లీన్ స్వీప్ ను విజయవంతంగా నిర్వహిస్తున్నాం- ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి .లక్ష్మిశ సచివాలయ ఉద్యోగులకు గుడ్ న్యూస్..! డ్వాక్రా నిధుల దుర్వినియోగం కేసులో DRDA APM, సీసీకి రిమాండ్ ప్రతి అర్జీకి పరిష్కారం చూపుతూ ప్రజల నమ్మకాన్ని నిలబెడుతున్నాం - MLA బొండా ఉమామహేశ్వరరావు ఎస్‌ఐఆర్ ప్రక్రియను నిబద్ధతతో పూర్తి చేయాలి శ్రీమాతృశ్రీ వృద్ధాశ్రమంలో ఘనంగా ఆరవ వసంతోత్సవం టీజీపీఎస్సీ దరఖాస్తు ఫీజుల పెంపును ఉపసంహరించుకోవాలి రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ ఇచ్చిన డిసిపి గుణ్ణం రామకృష్ణ.. ఎండియు ఆపరేటర్లు వెన్నుపోటుకి ఏడాది పోగొట్టుకున్న 15 మొబైల్ ఫోన్ల రికవరీ.. ఆపరేషన్ క్లీన్ స్వీప్ ను విజయవంతంగా నిర్వహిస్తున్నాం- ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి .లక్ష్మిశ సచివాలయ ఉద్యోగులకు గుడ్ న్యూస్..! డ్వాక్రా నిధుల దుర్వినియోగం కేసులో DRDA APM, సీసీకి రిమాండ్ ప్రతి అర్జీకి పరిష్కారం చూపుతూ ప్రజల నమ్మకాన్ని నిలబెడుతున్నాం - MLA బొండా ఉమామహేశ్వరరావు ఎస్‌ఐఆర్ ప్రక్రియను నిబద్ధతతో పూర్తి చేయాలి శ్రీమాతృశ్రీ వృద్ధాశ్రమంలో ఘనంగా ఆరవ వసంతోత్సవం టీజీపీఎస్సీ దరఖాస్తు ఫీజుల పెంపును ఉపసంహరించుకోవాలి
www.ntodaynews.com

​రాష్ట్ర స్థాయిలో రికార్డుస్థాయి రక్తదానం.. కొక్కిరాల రఘుపతిరావు ట్రస్ట్‌కు అవార్డు

తెలంగాణ
/ హైదరాబాద్ / హిమాయత్‌నగర్
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజవర్గ ప్రతినిధి
14 Jun, 2026 - 06:06 PM
53 వీక్షణలు

అంతర్జాతీయ రక్తదాతల దినోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాద్‌లోని రాజభవన్‌లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో 'కొక్కిరాల రఘుపతిరావు ట్రస్ట్'కు ప్రతిష్టాత్మక గవర్నర్ అవార్డు వరించింది. రాష్ట్ర స్థాయిలో అత్యధికంగా రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేసి, రికార్డు స్థాయిలో రక్తపు యూనిట్లను సేకరించిన విశేష సేవలకు గుర్తింపుగా ట్రస్ట్‌కు ఈ పురస్కారం దక్కింది. ఈ సందర్భంగా మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేంసాగర్ రావు తనయుడు చరణ్ రావు రాష్ట్ర గవర్నర్ చేతులమీదుగా ఈ అవార్డును సగర్వంగా అందుకున్నారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల రెడ్‌క్రాస్ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు