BREAKING
పర్యాటకులను ఆకర్షిస్తున్న అమీన్‌పూర్ చెరువు – పక్షి ప్రేమికులకు స్వర్గధామం! టిడిపి సీనియర్ నేత గుండెపోటుతో మృతి మల్లారెడ్డి మృతి రైతాంగ ఉద్యమాలకు, వ్యవసాయ రంగానికి తీరని లోటు ఎల్కతుర్తి: పెండింగ్ లో ఉన్న రైతుబంధును తొందరగా ఇవ్వాలని వినతి ఎల్కతుర్తి కారులో మృతదేహం యువకుడి అరెస్టు చిత్తూరులో అఖిల భారత యాదవ మహాసంఘం కార్యవర్గ సమావేశం శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు పర్యాటకులను ఆకర్షిస్తున్న అమీన్‌పూర్ చెరువు – పక్షి ప్రేమికులకు స్వర్గధామం! టిడిపి సీనియర్ నేత గుండెపోటుతో మృతి మల్లారెడ్డి మృతి రైతాంగ ఉద్యమాలకు, వ్యవసాయ రంగానికి తీరని లోటు ఎల్కతుర్తి: పెండింగ్ లో ఉన్న రైతుబంధును తొందరగా ఇవ్వాలని వినతి ఎల్కతుర్తి కారులో మృతదేహం యువకుడి అరెస్టు చిత్తూరులో అఖిల భారత యాదవ మహాసంఘం కార్యవర్గ సమావేశం శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు
www.ntodaynews.com

​రాష్ట్ర స్థాయిలో రికార్డుస్థాయి రక్తదానం.. కొక్కిరాల రఘుపతిరావు ట్రస్ట్‌కు అవార్డు

తెలంగాణ
/ హైదరాబాద్ / హిమాయత్‌నగర్
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజవర్గ ప్రతినిధి
14 Jun, 2026 - 06:06 PM
127 వీక్షణలు

అంతర్జాతీయ రక్తదాతల దినోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాద్‌లోని రాజభవన్‌లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో 'కొక్కిరాల రఘుపతిరావు ట్రస్ట్'కు ప్రతిష్టాత్మక గవర్నర్ అవార్డు వరించింది. రాష్ట్ర స్థాయిలో అత్యధికంగా రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేసి, రికార్డు స్థాయిలో రక్తపు యూనిట్లను సేకరించిన విశేష సేవలకు గుర్తింపుగా ట్రస్ట్‌కు ఈ పురస్కారం దక్కింది. ఈ సందర్భంగా మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేంసాగర్ రావు తనయుడు చరణ్ రావు రాష్ట్ర గవర్నర్ చేతులమీదుగా ఈ అవార్డును సగర్వంగా అందుకున్నారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల రెడ్‌క్రాస్ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు