BREAKING
వెంకట్రావుపేటలో గ్రామ సభ – అభివృద్ధి పనులపై చర్చ వైయస్ జగన్ కర్నూలు పర్యటనపై పోలీసుల స్పష్టత గంజాయి సమాచారానికి రూ.5 వేల నగదు బహుమతి వరంగల్ ఎంజీఎం హాస్పటల్లో కుక్కల విహారం పట్టించుకోని ఆరోగ్య శాఖ ఎల్కతుర్తి సీఐ పులి రమేష్ ప్రజలకు సూచన వారానికి 5 రోజుల బ్యాంకింగ్ అమలు చేయాలి: ఉద్యోగుల డిమాండ్ డ్రగ్స్ వద్దు బ్రో.. యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి బీఆర్ఎస్ కాంగ్రెస్, నేతల వ్యాఖ్యలను ఖండించిన బీజేపీ కార్యకర్తలు ఘనంగా శ్రీ చౌడేశ్వరి దేవి జయంతి వేడుకలు జేసీబీతో ఇల్లు కూల్చివేతపై సమగ్ర విచారణ జరపాలి వెంకట్రావుపేటలో గ్రామ సభ – అభివృద్ధి పనులపై చర్చ వైయస్ జగన్ కర్నూలు పర్యటనపై పోలీసుల స్పష్టత గంజాయి సమాచారానికి రూ.5 వేల నగదు బహుమతి వరంగల్ ఎంజీఎం హాస్పటల్లో కుక్కల విహారం పట్టించుకోని ఆరోగ్య శాఖ ఎల్కతుర్తి సీఐ పులి రమేష్ ప్రజలకు సూచన వారానికి 5 రోజుల బ్యాంకింగ్ అమలు చేయాలి: ఉద్యోగుల డిమాండ్ డ్రగ్స్ వద్దు బ్రో.. యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి బీఆర్ఎస్ కాంగ్రెస్, నేతల వ్యాఖ్యలను ఖండించిన బీజేపీ కార్యకర్తలు ఘనంగా శ్రీ చౌడేశ్వరి దేవి జయంతి వేడుకలు జేసీబీతో ఇల్లు కూల్చివేతపై సమగ్ర విచారణ జరపాలి
www.ntodaynews.com

రాష్ట్రస్థాయి అమరావతి ఛాంపియన్‌షిప్‌కు తిరువూరు విద్యార్థినులు

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
08 Aug, 2026 - 09:49 PM
38 వీక్షణలు

రాష్ట్రస్థాయి అమరావతి ఛాంపియన్‌షిప్‌కు తిరువూరు విద్యార్థినులు

తిరువూరు: ఎన్టీఆర్ జిల్లా తిరువూరుకు చెందిన పీఎం శ్రీ జిల్లా పరిషత్ హైస్కూల్ ప్లస్ విద్యార్థినులు రాష్ట్రస్థాయి అమరావతి ఛాంపియన్‌షిప్ పోటీలకు ఎంపికయ్యారు. నందిగామలో నిర్వహించిన జిల్లాస్థాయి అమరావతి ఛాంపియన్‌షిప్ క్రీడా పోటీల్లో విద్యార్థినులు ఉత్తమ ప్రతిభ కనబరిచారు.

పాఠశాలకు చెందిన 10వ తరగతి విద్యార్థిని ఎం. మయూరి వాలీబాల్ విభాగంలో, మొదటి బైపీసీ విద్యార్థిని కె. పూజిత ఖోఖో విభాగంలో ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు.

రాష్ట్రస్థాయి పోటీల్లోనూ అత్యుత్తమ ప్రతిభ కనబరిచి పాఠశాలకు, తిరువూరుకు మంచి పేరు తీసుకురావాలని పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు బి. మృదుల, హైస్కూల్ ప్లస్ ఇన్‌చార్జి కె. మోహన్‌రావు ఆకాంక్షించారు.

విద్యార్థినులకు శిక్షణ అందించిన వ్యాయామ ఉపాధ్యాయులు జి. సుకన్య, బి. జయలక్ష్మిని ప్రధానోపాధ్యాయురాలు, సిబ్బంది, విద్యార్థినులు అభినందించారు.