BREAKING
ఏలూరు జిల్లాలో కలకలం.. జీడిమామిడి తోటలో తల్లీకూతుళ్ల మృతదేహాలు ఏఎన్‌ఎం ఉద్యోగం రాలేదని దివ్యాంగురాలి ఆత్మహత్యాయత్నం మయన్మార్ అధ్యక్షుడితో భేటీ.. ద్వైపాక్షిక సంబంధాలపై చర్చ ఐపీఎల్ విజయోత్సవాల పేరుతో విధ్వంసం.. 18 మంది అరెస్ట్ ఫడ్నవీస్ అపాయింట్‌మెంట్‌పై రాజకీయ రచ్చ..! నూతన ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమాలలో పాల్గొన్న mla రాకేష్ రెడ్డి.. ఏపీలో కొత్త పెన్షన్ల మంజూరుకు ముహూర్తం ఫిక్స్ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలి: జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ​తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు విచ్చేసిన ప్రభుత్వ సలహాదారు హర్కర వేణుగోపాలరావు ​తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి ఏలూరు జిల్లాలో కలకలం.. జీడిమామిడి తోటలో తల్లీకూతుళ్ల మృతదేహాలు ఏఎన్‌ఎం ఉద్యోగం రాలేదని దివ్యాంగురాలి ఆత్మహత్యాయత్నం మయన్మార్ అధ్యక్షుడితో భేటీ.. ద్వైపాక్షిక సంబంధాలపై చర్చ ఐపీఎల్ విజయోత్సవాల పేరుతో విధ్వంసం.. 18 మంది అరెస్ట్ ఫడ్నవీస్ అపాయింట్‌మెంట్‌పై రాజకీయ రచ్చ..! నూతన ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమాలలో పాల్గొన్న mla రాకేష్ రెడ్డి.. ఏపీలో కొత్త పెన్షన్ల మంజూరుకు ముహూర్తం ఫిక్స్ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలి: జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ​తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు విచ్చేసిన ప్రభుత్వ సలహాదారు హర్కర వేణుగోపాలరావు ​తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
www.ntodaynews.com

రాయలసీమలో నీళ్ల పండుగ.. సీజన్‌లో తొలిసారి పేరూరు డ్యామ్‌కు వరద నీరు

ఆంధ్రప్రదేశ్
/ శ్రీ సత్యసాయి
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
01 Jun, 2026 - 08:58 PM
21 వీక్షణలు

రాయలసీమలో నీళ్ల పండుగ.. సీజన్‌లో తొలిసారి పేరూరు డ్యామ్‌కు వరద నీరు

రాయలసీమలో కురుస్తున్న వర్షాలు రైతుల్లో కొత్త ఆశలు నింపుతున్నాయి. కర్ణాటకలోని తుమకూరు ప్రాంతంతో పాటు ఆంధ్రప్రదేశ్‌లోని సత్యసాయి జిల్లాలో కురిసిన భారీ వర్షాల ప్రభావంతో పెన్నా నదిపై నిర్మించిన పేరూరు డ్యామ్‌కు ఈ సీజన్‌లో తొలిసారిగా వరద నీరు చేరింది.

డ్యామ్‌లోకి నీరు రావడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తూ డ్యామ్ వద్దకు చేరుకుని నీటికి స్వాగతం పలికారు. కొందరు డ్యామ్‌లోకి దిగి వీడియోలు, ఫొటోలు తీసుకుంటూ తమ సంతోషాన్ని పంచుకున్నారు.

అనంతపురం, సత్యసాయి జిల్లాల్లోని కరవు ప్రభావిత మండలాలకు పేరూరు డ్యామ్ కీలక నీటి వనరుగా ఉంది. డ్యామ్‌లోకి నీరు చేరడం వల్ల సాగునీరు, భూగర్భ జలాల పెరుగుదలకు తోడ్పాటు లభించనుండటంతో రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. రానున్న రోజుల్లో మరిన్ని వర్షాలు కురిస్తే రాయలసీమలో నీటి పరిస్థితి మరింత మెరుగుపడే అవకాశం ఉందని స్థానికులు భావిస్తున్నారు.