BREAKING
చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త
www.ntodaynews.com

రాయలసీమలో నీళ్ల పండుగ.. సీజన్‌లో తొలిసారి పేరూరు డ్యామ్‌కు వరద నీరు

ఆంధ్రప్రదేశ్
/ శ్రీ సత్యసాయి
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
01 Jun, 2026 - 08:58 PM
95 వీక్షణలు

రాయలసీమలో నీళ్ల పండుగ.. సీజన్‌లో తొలిసారి పేరూరు డ్యామ్‌కు వరద నీరు

రాయలసీమలో కురుస్తున్న వర్షాలు రైతుల్లో కొత్త ఆశలు నింపుతున్నాయి. కర్ణాటకలోని తుమకూరు ప్రాంతంతో పాటు ఆంధ్రప్రదేశ్‌లోని సత్యసాయి జిల్లాలో కురిసిన భారీ వర్షాల ప్రభావంతో పెన్నా నదిపై నిర్మించిన పేరూరు డ్యామ్‌కు ఈ సీజన్‌లో తొలిసారిగా వరద నీరు చేరింది.

డ్యామ్‌లోకి నీరు రావడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తూ డ్యామ్ వద్దకు చేరుకుని నీటికి స్వాగతం పలికారు. కొందరు డ్యామ్‌లోకి దిగి వీడియోలు, ఫొటోలు తీసుకుంటూ తమ సంతోషాన్ని పంచుకున్నారు.

అనంతపురం, సత్యసాయి జిల్లాల్లోని కరవు ప్రభావిత మండలాలకు పేరూరు డ్యామ్ కీలక నీటి వనరుగా ఉంది. డ్యామ్‌లోకి నీరు చేరడం వల్ల సాగునీరు, భూగర్భ జలాల పెరుగుదలకు తోడ్పాటు లభించనుండటంతో రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. రానున్న రోజుల్లో మరిన్ని వర్షాలు కురిస్తే రాయలసీమలో నీటి పరిస్థితి మరింత మెరుగుపడే అవకాశం ఉందని స్థానికులు భావిస్తున్నారు.