BREAKING
మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయండి ​పాఠశాల మైదానంలో సెల్ టవర్ నిర్మాణం నిలిపివేయాలి చనుబండ గ్రామంలో శ్రీరామ్ 9705 మొక్కజొన్న సీడ్స్ రైతుల మెగా సదస్సు రోడ్డు ప్రమాద రహిత సమాజమే లక్ష్యం టియుడబ్ల్యూజే (ఐజేయు) ఆధ్వర్యంలో ఎమ్మార్వో విజయ్ కు సన్మానం చాట్రాయిలో 13 మందికి బైండ్ ఓవర్ కొండవీడు లో నైట్ టెంట్స్ క్యాంపింగ్ ప్రారంభం జగిత్యాలలో కేసీఆర్ భారీ బహిరంగ సభ విత్తనాలు, ఎరువులు మరియు పురుగుమందుల డీలర్ల మీటింగ్ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో భారీ మోసం: రూ. 800 కోట్ల కుంభకోణం వెలుగులోకి మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయండి ​పాఠశాల మైదానంలో సెల్ టవర్ నిర్మాణం నిలిపివేయాలి చనుబండ గ్రామంలో శ్రీరామ్ 9705 మొక్కజొన్న సీడ్స్ రైతుల మెగా సదస్సు రోడ్డు ప్రమాద రహిత సమాజమే లక్ష్యం టియుడబ్ల్యూజే (ఐజేయు) ఆధ్వర్యంలో ఎమ్మార్వో విజయ్ కు సన్మానం చాట్రాయిలో 13 మందికి బైండ్ ఓవర్ కొండవీడు లో నైట్ టెంట్స్ క్యాంపింగ్ ప్రారంభం జగిత్యాలలో కేసీఆర్ భారీ బహిరంగ సభ విత్తనాలు, ఎరువులు మరియు పురుగుమందుల డీలర్ల మీటింగ్ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో భారీ మోసం: రూ. 800 కోట్ల కుంభకోణం వెలుగులోకి
www.ntodaynews.com

రేపటి నుంచి రబీ సీజన్ ధాన్యం కొనుగోలు ప్రారంభం

ఆంధ్రప్రదేశ్
/ నంద్యాల
Reporter
యామనూరి మల్లికార్జున నంద్యాల జిల్లా ప్రతినిధి
03 Apr, 2026 - 08:08 PM
25 వీక్షణలు

రాష్ట్రవ్యాప్తంగా రేపటి నుంచి రబీ సీజన్ ధాన్యం కొనుగోళ్లు ప్రారంభం

రైతుల శ్రేయస్సు కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి రబీ ధాన్యం కొనుగోళ్లను ప్రారంభిస్తున్నామని తెలిపారు

రాష్ట్ర ఆహార, పౌరసరఫరాల శాఖ మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్

• 23 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యం

• రాష్ట్రవ్యాప్తంగా 1917 సేకరణ కేంద్రాలు ప్రారంభం

• ₹5.40 కోట్ల గన్ని బ్యాగులు రైతులకు సిద్ధం

• 17,262 వాహనాలు రవాణా కోసం అందుబాటులో

• అవసరమైతే మరిన్ని వాహనాల ఏర్పాటు సిద్ధం

• 2,411 రైస్ మిల్లులు బ్యాంకు గ్యారంటీలు సమర్పణ

• ధాన్యం కొనుగోలు చేసిన 8 గంటల లోపే రైతుల ఖాతాల్లో నగదు జమ చేసే ప్రణాళిక

• రైతులకు ఇబ్బంది లేకుండా నిరంతర పర్యవేక్షణ

“ప్రతి రైతు సంతోషమే మా లక్ష్యం… అందుకే నిరంతర పర్యవేక్షణ”