BREAKING
స్టేషన్‌లోనే లంచం.. ఏసీబీ వలలో మహిళ ఎస్సై నందిత..! నూజివీడు కు గబ్బర్ సింగ్ రీ-ఎంట్రీ..! ప్రకృతి వ్యవసాయం వైపు రైతులు అడుగులు వేయాలి మోరంపూడి శ్రీనివాసరావు నల్లమల అంచున పెద్దపులి సంచారం కలకలం అడవిలో లంకెబిందెల కలకలం.. గిద్దలూరు అటవీ ప్రాంతంలో గుప్తనిధుల తవ్వకాలపై సంచలనం అమెరికాలో అంబరాన్నంటిన శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది వేడుకలు ప్రేమ వివాహం చేసుకున్న కుమార్తె కుటుంబానికి గ్రామ బహిష్కరణ.. దళిత క్రైస్తవులు, ముస్లింలపై దాడులకు నిరసనగా విస్సన్నపేటలో వైసీపీ కొవ్వొత్తుల ర్యాలీ ​నార్కట్‌పల్లిలో గంజాయి డాగ్ స్క్వాడ్‌తో పోలీసుల అకస్మిక తనిఖీలు హుజురాబాద్ మున్సిపల్ కమిషనర్ గా బి కిషన్ స్టేషన్‌లోనే లంచం.. ఏసీబీ వలలో మహిళ ఎస్సై నందిత..! నూజివీడు కు గబ్బర్ సింగ్ రీ-ఎంట్రీ..! ప్రకృతి వ్యవసాయం వైపు రైతులు అడుగులు వేయాలి మోరంపూడి శ్రీనివాసరావు నల్లమల అంచున పెద్దపులి సంచారం కలకలం అడవిలో లంకెబిందెల కలకలం.. గిద్దలూరు అటవీ ప్రాంతంలో గుప్తనిధుల తవ్వకాలపై సంచలనం అమెరికాలో అంబరాన్నంటిన శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది వేడుకలు ప్రేమ వివాహం చేసుకున్న కుమార్తె కుటుంబానికి గ్రామ బహిష్కరణ.. దళిత క్రైస్తవులు, ముస్లింలపై దాడులకు నిరసనగా విస్సన్నపేటలో వైసీపీ కొవ్వొత్తుల ర్యాలీ ​నార్కట్‌పల్లిలో గంజాయి డాగ్ స్క్వాడ్‌తో పోలీసుల అకస్మిక తనిఖీలు హుజురాబాద్ మున్సిపల్ కమిషనర్ గా బి కిషన్
www.ntodaynews.com

రేపటి నుంచి రబీ సీజన్ ధాన్యం కొనుగోలు ప్రారంభం

ఆంధ్రప్రదేశ్
/ నంద్యాల
Reporter
యామనూరి మల్లికార్జున నంద్యాల జిల్లా ప్రతినిధి
03 Apr, 2026 - 08:08 PM
43 వీక్షణలు

రాష్ట్రవ్యాప్తంగా రేపటి నుంచి రబీ సీజన్ ధాన్యం కొనుగోళ్లు ప్రారంభం

రైతుల శ్రేయస్సు కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి రబీ ధాన్యం కొనుగోళ్లను ప్రారంభిస్తున్నామని తెలిపారు

రాష్ట్ర ఆహార, పౌరసరఫరాల శాఖ మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్

• 23 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యం

• రాష్ట్రవ్యాప్తంగా 1917 సేకరణ కేంద్రాలు ప్రారంభం

• ₹5.40 కోట్ల గన్ని బ్యాగులు రైతులకు సిద్ధం

• 17,262 వాహనాలు రవాణా కోసం అందుబాటులో

• అవసరమైతే మరిన్ని వాహనాల ఏర్పాటు సిద్ధం

• 2,411 రైస్ మిల్లులు బ్యాంకు గ్యారంటీలు సమర్పణ

• ధాన్యం కొనుగోలు చేసిన 8 గంటల లోపే రైతుల ఖాతాల్లో నగదు జమ చేసే ప్రణాళిక

• రైతులకు ఇబ్బంది లేకుండా నిరంతర పర్యవేక్షణ

“ప్రతి రైతు సంతోషమే మా లక్ష్యం… అందుకే నిరంతర పర్యవేక్షణ”