www.ntodaynews.com
రేపటి నుంచి రబీ సీజన్ ధాన్యం కొనుగోలు ప్రారంభం
ఆంధ్రప్రదేశ్
/
నంద్యాల
రాష్ట్రవ్యాప్తంగా రేపటి నుంచి రబీ సీజన్ ధాన్యం కొనుగోళ్లు ప్రారంభం
రైతుల శ్రేయస్సు కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి రబీ ధాన్యం కొనుగోళ్లను ప్రారంభిస్తున్నామని తెలిపారు
రాష్ట్ర ఆహార, పౌరసరఫరాల శాఖ మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్
• 23 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యం
• రాష్ట్రవ్యాప్తంగా 1917 సేకరణ కేంద్రాలు ప్రారంభం
• ₹5.40 కోట్ల గన్ని బ్యాగులు రైతులకు సిద్ధం
• 17,262 వాహనాలు రవాణా కోసం అందుబాటులో
• అవసరమైతే మరిన్ని వాహనాల ఏర్పాటు సిద్ధం
• 2,411 రైస్ మిల్లులు బ్యాంకు గ్యారంటీలు సమర్పణ
• ధాన్యం కొనుగోలు చేసిన 8 గంటల లోపే రైతుల ఖాతాల్లో నగదు జమ చేసే ప్రణాళిక
• రైతులకు ఇబ్బంది లేకుండా నిరంతర పర్యవేక్షణ
“ప్రతి రైతు సంతోషమే మా లక్ష్యం… అందుకే నిరంతర పర్యవేక్షణ”