BREAKING
NH-563 మూసివేతపై కోతులనడుమ గ్రామస్తుల ధర్నా వైసీపీ కార్యాలయంలో రాఖీ వేడుకలు కోదాడలో పండగపూట పని కోసం రోజు వారి కూలీల నిరీక్షణ కనకమ్మ పాన్ షాపును ముందస్తు సమాచారం లేకుండా ఖాళీ చేయించిన మున్సిపల్ సిబ్బంది తాగునీరు సాగు నీటి సమస్యలతో వినతి పత్రం డివైడర్‌ను ఢీకొన్న బైక్.. వ్యక్తికి గాయాలు పార్నపల్లి కిషోర్ ఆధ్వర్యంలో ఎంపీ అవినాష్ రెడ్డి ఘనంగా జన్మదిన వేడుకలు ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి అంధత్వాన్ని తగ్గిద్దాం – నేత్రదానాన్ని పెంచుదాం నూతన రామాలయ నిర్మాణానికి బీటెక్ రవి శంకుస్థాపన NH-563 మూసివేతపై కోతులనడుమ గ్రామస్తుల ధర్నా వైసీపీ కార్యాలయంలో రాఖీ వేడుకలు కోదాడలో పండగపూట పని కోసం రోజు వారి కూలీల నిరీక్షణ కనకమ్మ పాన్ షాపును ముందస్తు సమాచారం లేకుండా ఖాళీ చేయించిన మున్సిపల్ సిబ్బంది తాగునీరు సాగు నీటి సమస్యలతో వినతి పత్రం డివైడర్‌ను ఢీకొన్న బైక్.. వ్యక్తికి గాయాలు పార్నపల్లి కిషోర్ ఆధ్వర్యంలో ఎంపీ అవినాష్ రెడ్డి ఘనంగా జన్మదిన వేడుకలు ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి అంధత్వాన్ని తగ్గిద్దాం – నేత్రదానాన్ని పెంచుదాం నూతన రామాలయ నిర్మాణానికి బీటెక్ రవి శంకుస్థాపన
www.ntodaynews.com

రేపటి నుంచి రబీ సీజన్ ధాన్యం కొనుగోలు ప్రారంభం

ఆంధ్రప్రదేశ్
/ నంద్యాల
Reporter
యామనూరి మల్లికార్జున నంద్యాల జిల్లా ప్రతినిధి
03 Apr, 2026 - 08:08 PM
122 వీక్షణలు

రాష్ట్రవ్యాప్తంగా రేపటి నుంచి రబీ సీజన్ ధాన్యం కొనుగోళ్లు ప్రారంభం

రైతుల శ్రేయస్సు కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి రబీ ధాన్యం కొనుగోళ్లను ప్రారంభిస్తున్నామని తెలిపారు

రాష్ట్ర ఆహార, పౌరసరఫరాల శాఖ మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్

• 23 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యం

• రాష్ట్రవ్యాప్తంగా 1917 సేకరణ కేంద్రాలు ప్రారంభం

• ₹5.40 కోట్ల గన్ని బ్యాగులు రైతులకు సిద్ధం

• 17,262 వాహనాలు రవాణా కోసం అందుబాటులో

• అవసరమైతే మరిన్ని వాహనాల ఏర్పాటు సిద్ధం

• 2,411 రైస్ మిల్లులు బ్యాంకు గ్యారంటీలు సమర్పణ

• ధాన్యం కొనుగోలు చేసిన 8 గంటల లోపే రైతుల ఖాతాల్లో నగదు జమ చేసే ప్రణాళిక

• రైతులకు ఇబ్బంది లేకుండా నిరంతర పర్యవేక్షణ

“ప్రతి రైతు సంతోషమే మా లక్ష్యం… అందుకే నిరంతర పర్యవేక్షణ”