BREAKING
శ్రీమాతృశ్రీ వృద్ధాశ్రమంలో ఘనంగా ఆరవ వసంతోత్సవం టీజీపీఎస్సీ దరఖాస్తు ఫీజుల పెంపును ఉపసంహరించుకోవాలి నూతన తహశీల్దార్‌గా ఎస్. చంద్రశేఖర్ పదవీ బాధ్యతల స్వీకరణ గొల్లపూడి పి.ఏ.సీఎస్ సభ్యులకు రూ.25 లక్షల డివిడెంట్లు. పోలీస్ నియామకాలకు వయోపరిమితి పెంచాలని డీవైఎఫ్‌ఐ డిమాండ్. మోదీ ఆయురారోగ్యాల కోసం చౌడేశ్వరి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు అక్రమ సంబంధం నేపథ్యంలో దారుణ హత్య: భార్యాభర్తల అరెస్ట్ తహశీల్దార్ కుటుంబరావు బదిలీ ఒయాసిస్ సేవల్ని ప్రజలు గుర్తించాలి : ప్రత్తిపాటి పేట లీలావతి హాస్పిటల్స్‌లో అత్యాధునిక 4D స్కాన్ సేవలు ప్రారంభం శ్రీమాతృశ్రీ వృద్ధాశ్రమంలో ఘనంగా ఆరవ వసంతోత్సవం టీజీపీఎస్సీ దరఖాస్తు ఫీజుల పెంపును ఉపసంహరించుకోవాలి నూతన తహశీల్దార్‌గా ఎస్. చంద్రశేఖర్ పదవీ బాధ్యతల స్వీకరణ గొల్లపూడి పి.ఏ.సీఎస్ సభ్యులకు రూ.25 లక్షల డివిడెంట్లు. పోలీస్ నియామకాలకు వయోపరిమితి పెంచాలని డీవైఎఫ్‌ఐ డిమాండ్. మోదీ ఆయురారోగ్యాల కోసం చౌడేశ్వరి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు అక్రమ సంబంధం నేపథ్యంలో దారుణ హత్య: భార్యాభర్తల అరెస్ట్ తహశీల్దార్ కుటుంబరావు బదిలీ ఒయాసిస్ సేవల్ని ప్రజలు గుర్తించాలి : ప్రత్తిపాటి పేట లీలావతి హాస్పిటల్స్‌లో అత్యాధునిక 4D స్కాన్ సేవలు ప్రారంభం
www.ntodaynews.com

​ జిల్లాకు ఉప ముఖ్యమంత్రి, మంత్రుల రాక: రూ. 81 కోట్ల నిధులు, 400 ఉద్యోగ పత్రాల పంపిణీ

తెలంగాణ
/ మంచిర్యాల / మంచిర్యాల
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజవర్గ ప్రతినిధి
12 Jun, 2026 - 02:39 PM
56 వీక్షణలు

మంచిర్యాల: జిల్లా సమగ్ర అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల సమీక్ష కోసం రేపు ఉప ముఖ్యమంత్రితో సహా మంత్రులు జూపల్లి, వివేక్, సీతక్క, శ్రీధర్ బాబు, కొండా సురేఖ, అద్లూరి లక్ష్మణ్ కుమార్ పర్యటించనున్నారు. మంచిర్యాలలో బస చేయనున్న ఉప ముఖ్యమంత్రి, గూడెం గ్రామానికి రూ. 70 కోట్లు, విశ్వనాథ ఆలయానికి రూ. 11 కోట్లు కేటాయించడంతో పాటు 400 మందికి డిపెండెంట్ ఉద్యోగ పత్రాలను పంపిణీ చేయనున్నారు. అలాగే మంత్రి శ్రీధర్ బాబు వేంపల్లి ఐటీ కారిడార్‌ను పరిశీలించి, కోల్ బెల్టులో సింగరేణి ఉద్యోగ నియామక కార్యాలయం ఏర్పాటుపై చర్చించనుండగా, పద్మావతిలో సింగరేణి బెల్ట్ జోనల్ ఎమ్మెల్యేల సమావేశం, కార్యకర్తల శిక్షణా తరగతులు, కార్పొరేట్ కంపెనీలతో ప్రత్యేక సమావేశాలు జరగనున్నాయని, ఈ పర్యటన జిల్లా అభివృద్ధికి ఎంతగానో దోహదపడుతుందని మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ సాగర్ రావు తెలిపారు