BREAKING
నూతన తహశీల్దార్‌గా ఎస్. చంద్రశేఖర్ పదవీ బాధ్యతల స్వీకరణ గొల్లపూడి పి.ఏ.సీఎస్ సభ్యులకు రూ.25 లక్షల డివిడెంట్లు. పోలీస్ నియామకాలకు వయోపరిమితి పెంచాలని డీవైఎఫ్‌ఐ డిమాండ్. మోదీ ఆయురారోగ్యాల కోసం చౌడేశ్వరి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు అక్రమ సంబంధం నేపథ్యంలో దారుణ హత్య: భార్యాభర్తల అరెస్ట్ తహశీల్దార్ కుటుంబరావు బదిలీ ఒయాసిస్ సేవల్ని ప్రజలు గుర్తించాలి : ప్రత్తిపాటి పేట లీలావతి హాస్పిటల్స్‌లో అత్యాధునిక 4D స్కాన్ సేవలు ప్రారంభం ఉపాధి కోసం ఒకే వేదిక.. 50 కంపెనీలతో మెగా మేళా: పేటలో 'కల్తీ' మాయాజాలం, నూతన తహశీల్దార్‌గా ఎస్. చంద్రశేఖర్ పదవీ బాధ్యతల స్వీకరణ గొల్లపూడి పి.ఏ.సీఎస్ సభ్యులకు రూ.25 లక్షల డివిడెంట్లు. పోలీస్ నియామకాలకు వయోపరిమితి పెంచాలని డీవైఎఫ్‌ఐ డిమాండ్. మోదీ ఆయురారోగ్యాల కోసం చౌడేశ్వరి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు అక్రమ సంబంధం నేపథ్యంలో దారుణ హత్య: భార్యాభర్తల అరెస్ట్ తహశీల్దార్ కుటుంబరావు బదిలీ ఒయాసిస్ సేవల్ని ప్రజలు గుర్తించాలి : ప్రత్తిపాటి పేట లీలావతి హాస్పిటల్స్‌లో అత్యాధునిక 4D స్కాన్ సేవలు ప్రారంభం ఉపాధి కోసం ఒకే వేదిక.. 50 కంపెనీలతో మెగా మేళా: పేటలో 'కల్తీ' మాయాజాలం,
www.ntodaynews.com

​వైద్య విద్యార్థులు క్షేత్రస్థాయి ఆరోగ్య సేవలపై అవగాహన కలిగి ఉండాలి

తెలంగాణ
/ మంచిర్యాల / మంచిర్యాల
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజవర్గ ప్రతినిధి
12 Jun, 2026 - 02:39 PM
11 వీక్షణలు

వైద్య కళాశాల విద్యార్థులకు ఆరోగ్య సేవలపై అవగాహన కార్యక్రమం

హాజరైన డెప్యూటీ డీఎంహెచ్‌ఓ డాక్టర్ సుధాకర్ నాయక్

​జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో వైద్య కళాశాల విద్యార్థుల కోసం ఆరోగ్య సేవలు, జాతీయ ఆరోగ్య కార్యక్రమాలపై ఒక ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఉప జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ సుధాకర్ నాయక్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి, గ్రామ మరియు మున్సిపల్ స్థాయిల్లో అందుబాటులో ఉన్న ప్రభుత్వ, ప్రైవేటు వైద్య సదుపాయాలతో పాటు ఆరోగ్య శాఖ సేవల ప్రాముఖ్యతను వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా మాస్ మీడియా అధికారి బుక్క వెంకటేశ్వర్, జిల్లా హెల్త్ ఎడ్యుకేటర్ ఎండి రషీద్, కళాశాల సిబ్బంది శ్రీనివాస్ తదితరులు పాల్గొని జాతీయ కార్యక్రమాల అమలు తీరుపై విద్యార్థులతో వివరంగా చర్చించి వారి సందేహాలను నివృత్తి చేశారు. భవిష్యత్తులో వైద్య విద్యార్థులు క్షేత్రస్థాయిలో ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ఈ సమగ్ర అవగాహన కార్యక్రమం ఎంతగానో దోహదపడుతుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు