BREAKING
పర్యాటకులను ఆకర్షిస్తున్న అమీన్‌పూర్ చెరువు – పక్షి ప్రేమికులకు స్వర్గధామం! టిడిపి సీనియర్ నేత గుండెపోటుతో మృతి మల్లారెడ్డి మృతి రైతాంగ ఉద్యమాలకు, వ్యవసాయ రంగానికి తీరని లోటు ఎల్కతుర్తి: పెండింగ్ లో ఉన్న రైతుబంధును తొందరగా ఇవ్వాలని వినతి ఎల్కతుర్తి కారులో మృతదేహం యువకుడి అరెస్టు చిత్తూరులో అఖిల భారత యాదవ మహాసంఘం కార్యవర్గ సమావేశం శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు పర్యాటకులను ఆకర్షిస్తున్న అమీన్‌పూర్ చెరువు – పక్షి ప్రేమికులకు స్వర్గధామం! టిడిపి సీనియర్ నేత గుండెపోటుతో మృతి మల్లారెడ్డి మృతి రైతాంగ ఉద్యమాలకు, వ్యవసాయ రంగానికి తీరని లోటు ఎల్కతుర్తి: పెండింగ్ లో ఉన్న రైతుబంధును తొందరగా ఇవ్వాలని వినతి ఎల్కతుర్తి కారులో మృతదేహం యువకుడి అరెస్టు చిత్తూరులో అఖిల భారత యాదవ మహాసంఘం కార్యవర్గ సమావేశం శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు
www.ntodaynews.com

​వైద్య విద్యార్థులు క్షేత్రస్థాయి ఆరోగ్య సేవలపై అవగాహన కలిగి ఉండాలి

తెలంగాణ
/ మంచిర్యాల / మంచిర్యాల
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజవర్గ ప్రతినిధి
12 Jun, 2026 - 02:39 PM
77 వీక్షణలు

వైద్య కళాశాల విద్యార్థులకు ఆరోగ్య సేవలపై అవగాహన కార్యక్రమం

హాజరైన డెప్యూటీ డీఎంహెచ్‌ఓ డాక్టర్ సుధాకర్ నాయక్

​జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో వైద్య కళాశాల విద్యార్థుల కోసం ఆరోగ్య సేవలు, జాతీయ ఆరోగ్య కార్యక్రమాలపై ఒక ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఉప జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ సుధాకర్ నాయక్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి, గ్రామ మరియు మున్సిపల్ స్థాయిల్లో అందుబాటులో ఉన్న ప్రభుత్వ, ప్రైవేటు వైద్య సదుపాయాలతో పాటు ఆరోగ్య శాఖ సేవల ప్రాముఖ్యతను వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా మాస్ మీడియా అధికారి బుక్క వెంకటేశ్వర్, జిల్లా హెల్త్ ఎడ్యుకేటర్ ఎండి రషీద్, కళాశాల సిబ్బంది శ్రీనివాస్ తదితరులు పాల్గొని జాతీయ కార్యక్రమాల అమలు తీరుపై విద్యార్థులతో వివరంగా చర్చించి వారి సందేహాలను నివృత్తి చేశారు. భవిష్యత్తులో వైద్య విద్యార్థులు క్షేత్రస్థాయిలో ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ఈ సమగ్ర అవగాహన కార్యక్రమం ఎంతగానో దోహదపడుతుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు