www.ntodaynews.com
విస్సన్నపేట: నిర్లక్ష్యంగా వ్యవహరించిన కరెంట్ ఏఈ సస్పెండ్
ఆంధ్రప్రదేశ్
/
ఎన్టీఆర్
ఎన్టీఆర్ జిల్లా, విస్సన్నపేట: విస్సన్నపేట మండలం నరసాపురం గ్రామంలోని గురుకుల పాఠశాలలలో జరగిన పి జి ఆర్ ఎస్ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ లక్ష్మీశ కీలక నిర్ణయం తీసుకున్నారు.
కలెక్టర్ ప్రకటన ప్రకారం, నూక వసంతరావు కొర్లమండ రైతు వ్యవసాయ భూమి ట్రాన్స్ఫార్మేషన్ కోసం దాఖలుచేసిన అర్జీపై నిర్లక్ష్యంగా వ్యవహరించిన కరెంట్ ఏఈ విజయ్ భాస్కర్ రావు తక్షణమే సస్పెండ్ చేయబడ్డారు. రైతుల పట్ల నిర్లక్ష్యం చూపినందుకు తీసుకున్న ఈ చర్య ద్వారా కలెక్టర్ ప్రజల హక్కులు పరిరక్షించడంలో కఠిన దృష్టిని చూపారు.