www.ntodaynews.com
దేవుని గ్రహాల చోరీ లో దొంగ అరెస్ట్...
ఆంధ్రప్రదేశ్
/
అన్నమయ్య
దేవుని గ్రహాల చోరీ లో దొంగ అరెస్ట్...
అన్నమయ్య జిల్లా:
పుంగనూరు:
పలు దేవాలయాలలో వరుస దేవుని విగ్రహాల చోరీ కేసును ఛేదించిన పుంగనూరు పోలీసులు.
పుంగనూరు పట్టణం శ్రీకృష్ణ దేవరాయలు సర్కిల్ వద్ద వాహనాల తనిఖీలలో పట్టుబడిన నిందితుడు.
పలు దేవాలయాలలో దొంగలించిన విగ్రహాలను విక్రయానికి తీసుకు వెళుతుండగా పట్టుకున్న పోలీసులు.
నిందితుడు మదనపల్లికి చెందిన యలకపల్లి ప్రభాకర్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు.
పంచలోహ విగ్రహాలు,ఇత్తడి, కాంస్య,జ్యోతులు,కంచు గంటలు స్వాధీనం.
పుంగనూరు పరిధిలోని సోమల,చౌడేపల్లి, సదుం, నిమ్మనపల్లి మండల ప్రాంతాలలో చోరీలకు పాల్పడిన నిందితుడు.
చోరీకి ఉపయోగించిన ఆటోను సీజ్ చేసి..నిందితుడిని రిమాండ్ కు తరలించినన పోలీసులు.
కేసును ఛేదించిన పుంగనూరు అర్బన్ పోలీసులను అభినందించిన జిల్లా పోలీసు అధికారులు..