BREAKING
శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు జరుపుకున్న క్రిష్టారెడ్డిపేట ప్రజలు కారులో యువతి మృతదేహం.. ఆధార్‌తో గుర్తింపు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేను కలిసిన జిల్లా యాదవ సంఘం నాయకులు ఎల్కతుర్తి: కారులో యువతి మృతదేహం, ఆలమూరు మండల కన్వీనర్ తమ్మన శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరు వైయస్ జగన్ ను మర్యాదపూర్వకంగా కలిసిన విజయనంద రెడ్డి శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు జరుపుకున్న క్రిష్టారెడ్డిపేట ప్రజలు కారులో యువతి మృతదేహం.. ఆధార్‌తో గుర్తింపు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేను కలిసిన జిల్లా యాదవ సంఘం నాయకులు ఎల్కతుర్తి: కారులో యువతి మృతదేహం, ఆలమూరు మండల కన్వీనర్ తమ్మన శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరు వైయస్ జగన్ ను మర్యాదపూర్వకంగా కలిసిన విజయనంద రెడ్డి
www.ntodaynews.com

రూ.40 కోట్లతో 58 ఆధునిక అగ్నిమాపక వాహనాలు ప్రారంభం

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
14 Aug, 2026 - 02:31 PM
31 వీక్షణలు

రూ.40 కోట్లతో 58 ఆధునిక అగ్నిమాపక వాహనాలు ప్రారంభం

అమరావతి: రాష్ట్ర అగ్నిమాపక శాఖ ఆధునికీకరణలో భాగంగా రూ.40 కోట్ల వ్యయంతో కొనుగోలు చేసిన 58 నూతన అగ్నిమాపక వాహనాలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. సీడ్ యాక్సిస్ రహదారిలో నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి జెండా ఊపి వాహనాలను ప్రారంభించారు.

ఈ కొత్త వాహనాల్లో 25 అధునాతన ఫైర్‌ఫైటింగ్‌ వాహనాలు, 20 వాటర్‌ బౌజర్లు, 13 క్విక్‌ రెస్పాన్స్‌ మల్టీపర్పస్‌ వాహనాలు ఉన్నాయి. అత్యవసర సమయాల్లో వేగంగా స్పందించి ప్రాణ, ఆస్తి నష్టాన్ని తగ్గించేందుకు ఈ వాహనాలు ఉపయోగపడనున్నాయి.

కార్యక్రమంలో హోంమంత్రి అనిత, అగ్నిమాపక శాఖ డీజీ వెంకట రమణ, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఆధునిక సాంకేతికతతో కూడిన వాహనాల రాకతో అగ్నిమాపక సేవలు మరింత సమర్థవంతంగా అందుబాటులోకి వస్తాయని అధికారులు తెలిపారు.