BREAKING
వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య
www.ntodaynews.com

రోడ్డుపై కాకుండా బల్లలపై ఆకుకూరలు విక్రయించాలి: ప్రజల విజ్ఞప్తి

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
19 Jul, 2026 - 07:38 PM
54 వీక్షణలు

రోడ్డుపై కాకుండా బల్లలపై ఆకుకూరలు విక్రయించాలి: ప్రజల విజ్ఞప్తి

ఎన్టీఆర్ జిల్లా, విస్సన్నపేట, జూలై 19: విస్సన్నపేట అంబేద్కర్ సర్కిల్ వద్ద, పోలీస్ స్టేషన్ ఎదురుగా ప్రతిరోజూ పలువురు చిరు వ్యాపారులు ఆకుకూరలను రోడ్డు పక్కనే నేలపై ఉంచి విక్రయిస్తున్నారని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

గతంలో ఈ విధంగా విక్రయించినా పెద్దగా ఎవరూ పట్టించుకోలేదని, అయితే ఇటీవల తిరువూరులో ఓ బాలికకు వైద్య పరీక్షల్లో కోవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.

ఆకుకూరలను నేరుగా నేలపై ఉంచి విక్రయించడం వల్ల దుమ్ము, ధూళి, ఇతర కాలుష్యాలు తగిలే అవకాశం ఉండటంతో ప్రజారోగ్యంపై ప్రతికూల ప్రభావం పడే ప్రమాదం ఉందని వారు పేర్కొంటున్నారు. కాబట్టి చిరు వ్యాపారులు ఆకుకూరలను బల్లలు లేదా స్టాండ్లపై ఉంచి పరిశుభ్రంగా విక్రయించాలని కోరుతున్నారు.

ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఆకుకూరల విక్రయంలో పరిశుభ్రత పాటిస్తూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు.