BREAKING
సింహాద్రిపురం వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు 30 ఏళ్ల నిరీక్షణకు తెర.. వెలిగొండతో ప్రకాశం వెలుగు! అభయాంజనేయ స్వామి ఆలయ పునర్నిర్మాణానికి భూమిపూజ గుంటూరులో దారుణ హత్య..... తెలుగు భాషా దినోత్సవ సందర్భంగా తెలుగు భాష పై ఒక చిన్న కవిత్వం వర్షాల కోసం మునగపాకలో రైతుల కప్పల పెళ్లిళ్లు కడప నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముద్దనూరులో ఘనంగా తెలుగు భాషా దినోత్సవ వేడుకలు ముద్దనూరు పోలీస్ స్టేషన్‌లో రక్తదాన శిబిరం రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం సింహాద్రిపురం వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు 30 ఏళ్ల నిరీక్షణకు తెర.. వెలిగొండతో ప్రకాశం వెలుగు! అభయాంజనేయ స్వామి ఆలయ పునర్నిర్మాణానికి భూమిపూజ గుంటూరులో దారుణ హత్య..... తెలుగు భాషా దినోత్సవ సందర్భంగా తెలుగు భాష పై ఒక చిన్న కవిత్వం వర్షాల కోసం మునగపాకలో రైతుల కప్పల పెళ్లిళ్లు కడప నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముద్దనూరులో ఘనంగా తెలుగు భాషా దినోత్సవ వేడుకలు ముద్దనూరు పోలీస్ స్టేషన్‌లో రక్తదాన శిబిరం రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం
Date of Publish : 10 April 2026, 05:19 pm
Posted by : V శ్రీనివాస్

రోడ్లపై చెత్త వేస్తే భారీ జరిమానా

తెలంగాణ
/ మంచిర్యాల / దండేపల్లి
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజవర్గ ప్రతినిధి
10 Apr, 2026 - 05:19 PM
116 వీక్షణలు

రోడ్లపై చెత్త వేస్తే భారీ జరిమానా: అధికారిణి ధర్మరాణి హెచ్చరిక​

మంచీర్యాల జిల్లా దండేపల్లి మండలం మేదరిపేట గ్రామ పంచాయతీ పరిధిలో శుక్రవారం డివిజనల్ పంచాయతీ అధికారిణి (DPO) ధర్మరాణి ఆకస్మిక తనిఖీలు నిర్వహించి, రోడ్లపై చెత్త వేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, నిబంధనలు అతిక్రమించి బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేసే దుకాణదారులకు రూ. 2,000 నుండి రూ. 10,000 వరకు భారీ జరిమానాలు విధించాలని సర్పంచ్, పంచాయతీ కార్యదర్శులను ఆదేశించారు. అలాగే, మేదరిపేటలోని వ్యాపారులందరికీ తక్షణమే నోటీసులు జారీ చేయాలని, గ్రామంలో పరిశుభ్రత పాటించని పక్షంలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని ఆమె స్పష్టం చేశారు