www.ntodaynews.com
డా ఎన్. ఎస్ రావు ట్రస్టు ఆధ్వర్యంలో రోగులకు పండ్ల పంపిణీ
తెలంగాణ
/
మహబూబాబాద్
/
తొర్రూర్
డా ఎన్. ఎస్ రావు ట్రస్టు ఆధ్వర్యంలో రోగులకు పండ్ల పంపిణీ
తొర్రురు పట్టణ కేంద్రంలో మాజీ ఎమ్మెల్యే డా" నెమరుగొమ్ముల సుధాకర్ రావు గారి 76 వ జయంతి సందర్భంగా డా"ఎన్.ఎస్.రావు ట్రస్ట్ నిర్వాహకులు పల్లె యాకన్న రాజ్ ఆధ్వర్యంలో ప్రభుత్వ మరియు ప్రయివేటు ఆసుపత్రుల్లో రోగులకు పండ్ల పంపిణీ చేయడం జరిగింది యాకన్న మాట్లాడుతూ సుధాకర్ రావు చేసిన సేవలు మారువలేనివి జాతీయ స్థాయి లో నే మంచి డాక్టర్ గా పెరుపొందారు ఎమ్మెల్యే గా ఆరోగ్యశ్రీ ట్రస్ట్ చైర్మన్ గా తెలంగాణ రాష్ట్రంలో కీలక బాధ్యతలు నిర్వహించి ప్రజల మన్నలను పొందారు అని అన్నారు ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ తూర్పాటి రవి,రాయిశెట్టి వెంకన్న,మహ్మద్ మాలిక్, మొగిలి మల్లేశ్ మురళి,ఆవుల ఉపేందర్,కె.కుమార్ తదితరులు పాల్గొన్నారు