BREAKING
ఓవర్సీస్ స్కాలర్‌షిప్‌లకు ఆన్‌లైన్ దరఖాస్తుల ఆహ్వానం బేడా బుడగ జంగాలను ఎస్సీ జాబితాలో చేర్చాలి చనుబండలో ఇంటింటికీ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ ​మంచిర్యాల నూతన ఏసీగా రాజు బాధ్యతల స్వీకరణ సూరంపాలెంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కార్యక్రమంలో భాగంగా పెన్షన్‌ల పంపిణీ డయేరియా నివారణకు జిల్లాలో అవగాహన కార్యక్రమాలు మోసపూరిత మద్దతు ధరలపై రైతు సంఘం ఆందోళన పాడి రైతుల అభివృద్ధే లక్ష్యం కీసర పోలీస్ స్టేషన్‌కు సీపీ సుమతి ​మంచిర్యాల డీఈఓ యాదయ్య బదిలీ ఓవర్సీస్ స్కాలర్‌షిప్‌లకు ఆన్‌లైన్ దరఖాస్తుల ఆహ్వానం బేడా బుడగ జంగాలను ఎస్సీ జాబితాలో చేర్చాలి చనుబండలో ఇంటింటికీ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ ​మంచిర్యాల నూతన ఏసీగా రాజు బాధ్యతల స్వీకరణ సూరంపాలెంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కార్యక్రమంలో భాగంగా పెన్షన్‌ల పంపిణీ డయేరియా నివారణకు జిల్లాలో అవగాహన కార్యక్రమాలు మోసపూరిత మద్దతు ధరలపై రైతు సంఘం ఆందోళన పాడి రైతుల అభివృద్ధే లక్ష్యం కీసర పోలీస్ స్టేషన్‌కు సీపీ సుమతి ​మంచిర్యాల డీఈఓ యాదయ్య బదిలీ
www.ntodaynews.com

డా ఎన్. ఎస్ రావు ట్రస్టు ఆధ్వర్యంలో రోగులకు పండ్ల పంపిణీ

తెలంగాణ
/ మహబూబాబాద్ / తొర్రూర్
Reporter
బోధపల్లి వేణు పాలకుర్తి నియోజకవర్గ ప్రతినిధి
03 Apr, 2026 - 04:49 PM
64 వీక్షణలు

డా ఎన్. ఎస్ రావు ట్రస్టు ఆధ్వర్యంలో రోగులకు పండ్ల పంపిణీ

తొర్రురు పట్టణ కేంద్రంలో మాజీ ఎమ్మెల్యే డా" నెమరుగొమ్ముల సుధాకర్ రావు గారి 76 వ జయంతి సందర్భంగా డా"ఎన్.ఎస్.రావు ట్రస్ట్ నిర్వాహకులు పల్లె యాకన్న రాజ్ ఆధ్వర్యంలో ప్రభుత్వ మరియు ప్రయివేటు ఆసుపత్రుల్లో రోగులకు పండ్ల పంపిణీ చేయడం జరిగింది యాకన్న మాట్లాడుతూ సుధాకర్ రావు చేసిన సేవలు మారువలేనివి జాతీయ స్థాయి లో నే మంచి డాక్టర్ గా పెరుపొందారు ఎమ్మెల్యే గా ఆరోగ్యశ్రీ ట్రస్ట్ చైర్మన్ గా తెలంగాణ రాష్ట్రంలో కీలక బాధ్యతలు నిర్వహించి ప్రజల మన్నలను పొందారు అని అన్నారు ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ తూర్పాటి రవి,రాయిశెట్టి వెంకన్న,మహ్మద్ మాలిక్, మొగిలి మల్లేశ్ మురళి,ఆవుల ఉపేందర్,కె.కుమార్ తదితరులు పాల్గొన్నారు