BREAKING
ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ ఇంటివద్దకే పింఛన్లు అందిస్తున్నాం చింతలపూడిలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ పేదల సంక్షేమమే లక్ష్యంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ వాసం మునియ్య చాట్రాయిలో చిన్నారుల పంచెలు, ఓణీల వేడుకలో పాల్గొన్న మేకా వెంకట ప్రతాప్ అప్పారావు జూన్ 1 నుంచి మారేవి ఇవే ​బాల్క సుమన్ అక్రమ అరెస్ట్‌కు నిరసనగా మంచిర్యాలలో బిఆర్‌ఎస్ భారీ ధర్నా ఏపీలో కొత్తగా 5,606 మందికి వితంతు పెన్షన్లు.. జూన్ నుంచే అమలు అనారోగ్య బాధితుడికి అండగా మంత్రి పార్థసారథి.. రియల్ ఎస్టేట్ వ్యాపారి కిడ్నాప్. టమోటా ధర 12 రూపాయలు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ ఇంటివద్దకే పింఛన్లు అందిస్తున్నాం చింతలపూడిలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ పేదల సంక్షేమమే లక్ష్యంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ వాసం మునియ్య చాట్రాయిలో చిన్నారుల పంచెలు, ఓణీల వేడుకలో పాల్గొన్న మేకా వెంకట ప్రతాప్ అప్పారావు జూన్ 1 నుంచి మారేవి ఇవే ​బాల్క సుమన్ అక్రమ అరెస్ట్‌కు నిరసనగా మంచిర్యాలలో బిఆర్‌ఎస్ భారీ ధర్నా ఏపీలో కొత్తగా 5,606 మందికి వితంతు పెన్షన్లు.. జూన్ నుంచే అమలు అనారోగ్య బాధితుడికి అండగా మంత్రి పార్థసారథి.. రియల్ ఎస్టేట్ వ్యాపారి కిడ్నాప్. టమోటా ధర 12 రూపాయలు
www.ntodaynews.com

డా ఎన్. ఎస్ రావు ట్రస్టు ఆధ్వర్యంలో రోగులకు పండ్ల పంపిణీ

తెలంగాణ
/ మహబూబాబాద్ / తొర్రూర్
Reporter
బోధపల్లి వేణు పాలకుర్తి నియోజకవర్గ ప్రతినిధి
03 Apr, 2026 - 04:49 PM
63 వీక్షణలు

డా ఎన్. ఎస్ రావు ట్రస్టు ఆధ్వర్యంలో రోగులకు పండ్ల పంపిణీ

తొర్రురు పట్టణ కేంద్రంలో మాజీ ఎమ్మెల్యే డా" నెమరుగొమ్ముల సుధాకర్ రావు గారి 76 వ జయంతి సందర్భంగా డా"ఎన్.ఎస్.రావు ట్రస్ట్ నిర్వాహకులు పల్లె యాకన్న రాజ్ ఆధ్వర్యంలో ప్రభుత్వ మరియు ప్రయివేటు ఆసుపత్రుల్లో రోగులకు పండ్ల పంపిణీ చేయడం జరిగింది యాకన్న మాట్లాడుతూ సుధాకర్ రావు చేసిన సేవలు మారువలేనివి జాతీయ స్థాయి లో నే మంచి డాక్టర్ గా పెరుపొందారు ఎమ్మెల్యే గా ఆరోగ్యశ్రీ ట్రస్ట్ చైర్మన్ గా తెలంగాణ రాష్ట్రంలో కీలక బాధ్యతలు నిర్వహించి ప్రజల మన్నలను పొందారు అని అన్నారు ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ తూర్పాటి రవి,రాయిశెట్టి వెంకన్న,మహ్మద్ మాలిక్, మొగిలి మల్లేశ్ మురళి,ఆవుల ఉపేందర్,కె.కుమార్ తదితరులు పాల్గొన్నారు