BREAKING
చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త
www.ntodaynews.com

డా ఎన్. ఎస్ రావు ట్రస్టు ఆధ్వర్యంలో రోగులకు పండ్ల పంపిణీ

తెలంగాణ
/ మహబూబాబాద్ / తొర్రూర్
Reporter
బోధపల్లి వేణు పాలకుర్తి నియోజకవర్గ ప్రతినిధి
03 Apr, 2026 - 04:49 PM
99 వీక్షణలు

డా ఎన్. ఎస్ రావు ట్రస్టు ఆధ్వర్యంలో రోగులకు పండ్ల పంపిణీ

తొర్రురు పట్టణ కేంద్రంలో మాజీ ఎమ్మెల్యే డా" నెమరుగొమ్ముల సుధాకర్ రావు గారి 76 వ జయంతి సందర్భంగా డా"ఎన్.ఎస్.రావు ట్రస్ట్ నిర్వాహకులు పల్లె యాకన్న రాజ్ ఆధ్వర్యంలో ప్రభుత్వ మరియు ప్రయివేటు ఆసుపత్రుల్లో రోగులకు పండ్ల పంపిణీ చేయడం జరిగింది యాకన్న మాట్లాడుతూ సుధాకర్ రావు చేసిన సేవలు మారువలేనివి జాతీయ స్థాయి లో నే మంచి డాక్టర్ గా పెరుపొందారు ఎమ్మెల్యే గా ఆరోగ్యశ్రీ ట్రస్ట్ చైర్మన్ గా తెలంగాణ రాష్ట్రంలో కీలక బాధ్యతలు నిర్వహించి ప్రజల మన్నలను పొందారు అని అన్నారు ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ తూర్పాటి రవి,రాయిశెట్టి వెంకన్న,మహ్మద్ మాలిక్, మొగిలి మల్లేశ్ మురళి,ఆవుల ఉపేందర్,కె.కుమార్ తదితరులు పాల్గొన్నారు