BREAKING
తాగునీరు సాగు నీటి సమస్యలతో వినతి పత్రం డివైడర్‌ను ఢీకొన్న బైక్.. వ్యక్తికి గాయాలు పార్నపల్లి కిషోర్ ఆధ్వర్యంలో ఎంపీ అవినాష్ రెడ్డి ఘనంగా జన్మదిన వేడుకలు ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి అంధత్వాన్ని తగ్గిద్దాం – నేత్రదానాన్ని పెంచుదాం నూతన రామాలయ నిర్మాణానికి బీటెక్ రవి శంకుస్థాపన మహిళను ప్రేమ పేరుతో మోసం....కేసు నమోదు చేసిన పోలీసులు పోరుమామిళ్లలోని ప్రత్యేక పూజలు నిర్వహించిన దిల్ రాజు బీరంగుడా నుంచి క్రిష్టారెడ్డి పేట వరకు స్ట్రీట్ లైట్స్ మరమ్మతులు పూర్తి హరీశ్‌రావు అరెస్ట్‌పై ఆందోళన తాగునీరు సాగు నీటి సమస్యలతో వినతి పత్రం డివైడర్‌ను ఢీకొన్న బైక్.. వ్యక్తికి గాయాలు పార్నపల్లి కిషోర్ ఆధ్వర్యంలో ఎంపీ అవినాష్ రెడ్డి ఘనంగా జన్మదిన వేడుకలు ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి అంధత్వాన్ని తగ్గిద్దాం – నేత్రదానాన్ని పెంచుదాం నూతన రామాలయ నిర్మాణానికి బీటెక్ రవి శంకుస్థాపన మహిళను ప్రేమ పేరుతో మోసం....కేసు నమోదు చేసిన పోలీసులు పోరుమామిళ్లలోని ప్రత్యేక పూజలు నిర్వహించిన దిల్ రాజు బీరంగుడా నుంచి క్రిష్టారెడ్డి పేట వరకు స్ట్రీట్ లైట్స్ మరమ్మతులు పూర్తి హరీశ్‌రావు అరెస్ట్‌పై ఆందోళన
www.ntodaynews.com

సాయమ్మ ఈదయ్య కుటుంబ వృక్ష ఆత్మీయ సమ్మేళనం

తెలంగాణ
/ యాదాద్రి భువనగిరి / రామన్నపేట
Reporter
NTODAY NEWS ప్రతి క్షణం - ప్రజల పక్షం
25 May, 2026 - 05:42 PM
99 వీక్షణలు

యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం దుబ్బాక గ్రామంలో “సాయమ్మ – ఈదయ్య కుటుంబం ఆత్మీయ సమ్మేళనం 2026” కార్యక్రమం ఆదివారం ఎంతో ఘనంగా మరియు ఆత్మీయ వాతావరణంలో నిర్వహించబడింది.

ఐదు తరాలకు చెందిన సుమారు 260 మంది కుటుంబ సభ్యులు ఒకే వేదికపై కలుసుకొని ఆనందోత్సాహాల మధ్య కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. కుటుంబ పెద్దల ఆశీర్వాదాలతో ప్రారంభమైన ఈ సమ్మేళనంలో కుటుంబ బంధాలు, ఆప్యాయతలు, ఐక్యతను ప్రతిబింబించే అనేక కార్యక్రమాలు నిర్వహించారు.

ఈ సందర్భంగా కుటుంబ సభ్యుల పరిచయాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, ఆటలు, పెద్దల సన్మాన కార్యక్రమం, కుటుంబ ఫోటో సెషన్ మరియు భావోద్వేగ వీడియో ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

కుటుంబ సభ్యులు మాట్లాడుతూ —

“చిన్న చిన్న అపార్థాలు మరిచి, అందరం ప్రేమగా కలిసి ఉండాలనే ఉద్దేశంతో ఈ సమ్మేళనం ఏర్పాటు చేశాం” అని తెలిపారు.

ఈ కార్యక్రమం ద్వారా యువతలో కుటుంబ విలువలు పెంపొందించడమే కాకుండా, భవిష్యత్ తరాలకు కుటుంబ ఐక్యత యొక్క గొప్పతనాన్ని తెలియజేసినట్లు నిర్వాహకులు పేర్కొన్నారు.

చివరగా కార్యక్రమ విజయానికి సహకరించిన ప్రతి కుటుంబ సభ్యునికి నిర్వాహకులు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.

శ్రీ కృష్ణ స్కిన్ కేర్ హాస్పిటల్ 
మే 31 వరకు ఓపీ ఉచితం