www.ntodaynews.com
సంగారెడ్డి: అధ్యాపక పోస్టులకు దరఖాస్తు రేపే ఆఖరి తేదీ!
తెలంగాణ
సంగారెడ్డి: అధ్యాపక పోస్టులకు దరఖాస్తు రేపే ఆఖరి!కళాశాలలో అతిథి అధ్యాపకులుగా పనిచేసేందుకు ఈ నెల ఆగస్టు 21 లోపు దరఖపక పోస్టులకు దరఖాస్తు రేపే ఆఖరి!
సంగారెడ్డిలోని తారా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అతిథి అధ్యాపకులుగా పనిచేసేందుకు ఈ నెల ఆగస్టు 21 లోపు దరఖాస్తు చేసుకోవాలని ప్రిన్సిపల్ డాక్టర్ ప్రవీణ తెలిపారు. సీపీలో 2, అర్థశాస్త్రంలో 1, బీబీఏలో 1 పోస్టులు ఖాళీగా ఉన్నాయని చెప్పారు. 22న జరిగే డెమో, ఇంటర్వ్యూకు ఒరిజినల్ సర్టిఫికెట్లు, ఒక జిరాక్స్ సెట్ కాపీలతో అటెండ్ కావాలని పేర్కొన్నారు.