www.ntodaynews.com
సంజామలం మండలంలో పర్యటించిన బీజేపీ నంద్యాల జిల్లా అధ్యక్షులు అభిరుచి మధు
ఆంధ్రప్రదేశ్
/
నంద్యాల
సంజామలం మండలంలో పర్యటించిన బీజేపీ నంద్యాల జిల్లా అధ్యక్షులు అభిరుచి మధు
సంజామల మండలం పర్యటన సందర్భంగా మండల అధ్యక్షుడు చిన్నయ్య యాదవ్ అధ్యక్షతన జరిగిన మండల సమావేశంలో పాల్గొని మండలం లోని ప్రధాన సమస్యలు గుర్తించి వాటి పరిష్కారానికి పని చేయాలని కేంద్ర ప్రభుత్వం పథకాలు అర్హులకు అందజేయాలని, ప్రతి గ్రామంలో పార్టీ జెండా ఆవిష్కరణ చేయాలని దిశా నిర్దేశం చేసిన జిల్లా అధ్యక్షుడు అభిరుచి మధు. సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి శివ కృష్ణ యాదవ్, జిల్లా ఉపాధ్యక్షులు పసుపుల రవీంద్ర కుమార్, బెక్కెం నాగేశ్వర రెడ్డి, మండల అధ్యక్షులు హరికృష్ణ, యాదగిరి, మండల కమిటీ సభ్యులు పాల్గొన్నారు