BREAKING
ఎన్టీఆర్ జిల్లా – విస్సన్నపేట సామాజిక సేవకు అరుదైన గౌరవం విస్సన్నపేటలో హత్య కేసు ఛేదన… యాక్సిడెంట్‌గా మలచే యత్నం విఫలం విస్సన్నపేటలో ఆటోనగర్ ఏర్పాటుకు యూనియన్ అర్జీ ఈదురుగాలులతో రోడ్డుపై కూలిన చెట్టు మహబూబాబాద్ జిల్లాలో అగ్నిప్రమాదం.. రైతుకు భారీ నష్టం 600 మార్కులకు 597 మార్కులు.. వీరే తెలంగాణ రాష్ట్ర టాపర్లు మంగ్లీ సోదరుడి ఖాతాకు డబ్బులు.. కేసులో కొత్త మలుపు తల్లీకొడుకులు ఒకేసారి 10వ తరగతి పాస్… ప్రేరణగా నిలిచిన కథ 10th రిజల్ట్స్.. ట్విన్స్‌కు సేమ్ మార్కులు 600కి 599 మార్కులు సాధించిన జ్ఞానేశ్వరి.. డాక్టర్ కావాలన్న లక్ష్యం ఎన్టీఆర్ జిల్లా – విస్సన్నపేట సామాజిక సేవకు అరుదైన గౌరవం విస్సన్నపేటలో హత్య కేసు ఛేదన… యాక్సిడెంట్‌గా మలచే యత్నం విఫలం విస్సన్నపేటలో ఆటోనగర్ ఏర్పాటుకు యూనియన్ అర్జీ ఈదురుగాలులతో రోడ్డుపై కూలిన చెట్టు మహబూబాబాద్ జిల్లాలో అగ్నిప్రమాదం.. రైతుకు భారీ నష్టం 600 మార్కులకు 597 మార్కులు.. వీరే తెలంగాణ రాష్ట్ర టాపర్లు మంగ్లీ సోదరుడి ఖాతాకు డబ్బులు.. కేసులో కొత్త మలుపు తల్లీకొడుకులు ఒకేసారి 10వ తరగతి పాస్… ప్రేరణగా నిలిచిన కథ 10th రిజల్ట్స్.. ట్విన్స్‌కు సేమ్ మార్కులు 600కి 599 మార్కులు సాధించిన జ్ఞానేశ్వరి.. డాక్టర్ కావాలన్న లక్ష్యం
www.ntodaynews.com

సంజామలం మండలంలో పర్యటించిన బీజేపీ నంద్యాల జిల్లా అధ్యక్షులు అభిరుచి మధు

ఆంధ్రప్రదేశ్
/ నంద్యాల
Reporter
యామనూరి మల్లికార్జున నంద్యాల జిల్లా ప్రతినిధి
29 Apr, 2026 - 11:59 PM
17 వీక్షణలు

సంజామలం మండలంలో పర్యటించిన బీజేపీ నంద్యాల జిల్లా అధ్యక్షులు అభిరుచి మధు 

సంజామల మండలం పర్యటన సందర్భంగా మండల అధ్యక్షుడు చిన్నయ్య యాదవ్ అధ్యక్షతన జరిగిన మండల సమావేశంలో పాల్గొని మండలం లోని ప్రధాన సమస్యలు గుర్తించి వాటి పరిష్కారానికి పని చేయాలని కేంద్ర ప్రభుత్వం పథకాలు అర్హులకు అందజేయాలని, ప్రతి గ్రామంలో పార్టీ జెండా ఆవిష్కరణ చేయాలని దిశా నిర్దేశం చేసిన జిల్లా అధ్యక్షుడు అభిరుచి మధు. సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి శివ కృష్ణ యాదవ్, జిల్లా ఉపాధ్యక్షులు పసుపుల రవీంద్ర కుమార్, బెక్కెం నాగేశ్వర రెడ్డి, మండల అధ్యక్షులు హరికృష్ణ, యాదగిరి, మండల కమిటీ సభ్యులు పాల్గొన్నారు