BREAKING
పల్నాడు: ఇంటింటా విష్ణు సహస్రనామ పారాయణం NH-563 మూసివేతపై కోతులనడుమ గ్రామస్తుల ధర్నా వైసీపీ కార్యాలయంలో రాఖీ వేడుకలు కోదాడలో పండగపూట పని కోసం రోజు వారి కూలీల నిరీక్షణ కనకమ్మ పాన్ షాపును ముందస్తు సమాచారం లేకుండా ఖాళీ చేయించిన మున్సిపల్ సిబ్బంది తాగునీరు సాగు నీటి సమస్యలతో వినతి పత్రం డివైడర్‌ను ఢీకొన్న బైక్.. వ్యక్తికి గాయాలు పార్నపల్లి కిషోర్ ఆధ్వర్యంలో ఎంపీ అవినాష్ రెడ్డి ఘనంగా జన్మదిన వేడుకలు ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి అంధత్వాన్ని తగ్గిద్దాం – నేత్రదానాన్ని పెంచుదాం పల్నాడు: ఇంటింటా విష్ణు సహస్రనామ పారాయణం NH-563 మూసివేతపై కోతులనడుమ గ్రామస్తుల ధర్నా వైసీపీ కార్యాలయంలో రాఖీ వేడుకలు కోదాడలో పండగపూట పని కోసం రోజు వారి కూలీల నిరీక్షణ కనకమ్మ పాన్ షాపును ముందస్తు సమాచారం లేకుండా ఖాళీ చేయించిన మున్సిపల్ సిబ్బంది తాగునీరు సాగు నీటి సమస్యలతో వినతి పత్రం డివైడర్‌ను ఢీకొన్న బైక్.. వ్యక్తికి గాయాలు పార్నపల్లి కిషోర్ ఆధ్వర్యంలో ఎంపీ అవినాష్ రెడ్డి ఘనంగా జన్మదిన వేడుకలు ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి అంధత్వాన్ని తగ్గిద్దాం – నేత్రదానాన్ని పెంచుదాం
www.ntodaynews.com

సంక్రాంతి ముగ్గులు ఇంటికి సంపద, శ్రేయస్సు తెస్తాయి

తెలంగాణ
05 Jan, 2026 - 07:06 PM
183 వీక్షణలు

సంక్రాంతి ముగ్గులు ఇంటికి సంపద, శ్రేయస్సు తెస్తాయి

-డా. వి. నరేందర్ రెడ్డి NTODAY NEWS: కరీంనగర్  సంక్రాంతి పండుగను ముగ్గుల పండుగగా కూడా పిలుస్తారని, సాంప్రదాయ కళారూపాలైన ముగ్గులు ఇంటికి సంపద, శ్రేయస్సును తీసుకువస్తాయని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, విఎన్ఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు డా. వి. నరేందర్ రెడ్డి తెలిపారు. స్థానిక 45వ డివిజన్‌లోని ఒక ప్రైవేట్ పాఠశాలలో నిర్వహించిన రంగవల్లికల పోటీల ముగింపు సమావేశం మరియు బహుమతుల ప్రదానోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఈ సందర్భంగా ముగ్గులు శ్రేయస్సును పెంపొందించడంతో పాటు దుష్టశక్తులను నివారిస్తాయని పేర్కొన్నారు. అద్భుతమైన ముగ్గులు వేసిన మహిళలకు శుభాకాంక్షలు తెలిపారు. బహుమతుల వివరాలు: ప్రథమ బహుమతి: జే. సరిత – రూ.5,000 నగదు ద్వితీయ బహుమతి: అరుణ – రూ.3,000 నగదు తృతీయ బహుమతి: మమత – రూ.2,000 నగదు పోటీల్లో పాల్గొన్న మహిళలందరికీ ప్రోత్సాహకంగా చీరలను బహూకరించారు. ఈ కార్యక్రమంలో సుమారు 250 మంది మహిళలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో విశ్వశాంతి పాఠశాల కరస్పాండెంట్ ఆంజనేయులు, యువజన కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్యామ్ సుందర్ రెడ్డి, మహిళా కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. Follow us on Website Facebook Instagram YouTube