BREAKING
ఎన్టీఆర్ జిల్లా – విస్సన్నపేట సామాజిక సేవకు అరుదైన గౌరవం విస్సన్నపేటలో హత్య కేసు ఛేదన… యాక్సిడెంట్‌గా మలచే యత్నం విఫలం విస్సన్నపేటలో ఆటోనగర్ ఏర్పాటుకు యూనియన్ అర్జీ ఈదురుగాలులతో రోడ్డుపై కూలిన చెట్టు మహబూబాబాద్ జిల్లాలో అగ్నిప్రమాదం.. రైతుకు భారీ నష్టం 600 మార్కులకు 597 మార్కులు.. వీరే తెలంగాణ రాష్ట్ర టాపర్లు మంగ్లీ సోదరుడి ఖాతాకు డబ్బులు.. కేసులో కొత్త మలుపు తల్లీకొడుకులు ఒకేసారి 10వ తరగతి పాస్… ప్రేరణగా నిలిచిన కథ 10th రిజల్ట్స్.. ట్విన్స్‌కు సేమ్ మార్కులు 600కి 599 మార్కులు సాధించిన జ్ఞానేశ్వరి.. డాక్టర్ కావాలన్న లక్ష్యం ఎన్టీఆర్ జిల్లా – విస్సన్నపేట సామాజిక సేవకు అరుదైన గౌరవం విస్సన్నపేటలో హత్య కేసు ఛేదన… యాక్సిడెంట్‌గా మలచే యత్నం విఫలం విస్సన్నపేటలో ఆటోనగర్ ఏర్పాటుకు యూనియన్ అర్జీ ఈదురుగాలులతో రోడ్డుపై కూలిన చెట్టు మహబూబాబాద్ జిల్లాలో అగ్నిప్రమాదం.. రైతుకు భారీ నష్టం 600 మార్కులకు 597 మార్కులు.. వీరే తెలంగాణ రాష్ట్ర టాపర్లు మంగ్లీ సోదరుడి ఖాతాకు డబ్బులు.. కేసులో కొత్త మలుపు తల్లీకొడుకులు ఒకేసారి 10వ తరగతి పాస్… ప్రేరణగా నిలిచిన కథ 10th రిజల్ట్స్.. ట్విన్స్‌కు సేమ్ మార్కులు 600కి 599 మార్కులు సాధించిన జ్ఞానేశ్వరి.. డాక్టర్ కావాలన్న లక్ష్యం
www.ntodaynews.com

సత్తుపల్లి నుంచి విజయవాడకు ఎక్స్ ప్రెస్ బస్సు చార్జీల తగ్గింపు

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
30 Apr, 2026 - 10:06 PM
8 వీక్షణలు

సత్తుపల్లి నుంచి విజయవాడకు ఎక్స్ ప్రెస్ బస్సు చార్జీల తగ్గింపు

సత్తుపల్లి: ప్రయాణికులకు ఊరట కలిగించేలా సత్తుపల్లి డిపో ఎక్స్ప్రెస్ బస్సు చార్జీలను తగ్గించింది. ఈ విషయాన్ని డిపో మేనేజర్ గురిజాల లక్ష్మీనారాయణ ఒక ప్రకటనలో వెల్లడించారు.

ఆంధ్ర సెక్టార్‌లో నడిచే ఎక్స్ప్రెస్ బస్సులకు విసన్నపేట నుంచి విజయవాడ వరకు 15 శాతం రాయితీ అమలు చేస్తున్నట్లు తెలిపారు. ఈ రాయితీతో విసన్నపేట నుంచి విజయవాడకు ప్రయాణ చార్జీ రూ.90 నుండి రూ.80కి తగ్గించబడింది.

ఇప్పటి నుంచి విసన్నపేట–విజయవాడ మార్గంలో కేవలం రూ.80తోనే ప్రయాణించవచ్చని పేర్కొన్నారు. సత్తుపల్లి డిపో పరిధిలోని ప్రయాణికులు ఈ సదవకాశాన్ని వినియోగించుకోవాలని ఆయన సూచించారు.