BREAKING
ఎండియు ఆపరేటర్లు వెన్నుపోటుకి ఏడాది రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ ఇచ్చిన డిసిపి గుణ్ణం రామకృష్ణ.. పోగొట్టుకున్న 15 మొబైల్ ఫోన్ల రికవరీ.. ఆపరేషన్ క్లీన్ స్వీప్ ను విజయవంతంగా నిర్వహిస్తున్నాం- ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి .లక్ష్మిశ సచివాలయ ఉద్యోగులకు గుడ్ న్యూస్..! డ్వాక్రా నిధుల దుర్వినియోగం కేసులో DRDA APM, సీసీకి రిమాండ్ ప్రతి అర్జీకి పరిష్కారం చూపుతూ ప్రజల నమ్మకాన్ని నిలబెడుతున్నాం - MLA బొండా ఉమామహేశ్వరరావు ఎస్‌ఐఆర్ ప్రక్రియను నిబద్ధతతో పూర్తి చేయాలి శ్రీమాతృశ్రీ వృద్ధాశ్రమంలో ఘనంగా ఆరవ వసంతోత్సవం టీజీపీఎస్సీ దరఖాస్తు ఫీజుల పెంపును ఉపసంహరించుకోవాలి ఎండియు ఆపరేటర్లు వెన్నుపోటుకి ఏడాది రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ ఇచ్చిన డిసిపి గుణ్ణం రామకృష్ణ.. పోగొట్టుకున్న 15 మొబైల్ ఫోన్ల రికవరీ.. ఆపరేషన్ క్లీన్ స్వీప్ ను విజయవంతంగా నిర్వహిస్తున్నాం- ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి .లక్ష్మిశ సచివాలయ ఉద్యోగులకు గుడ్ న్యూస్..! డ్వాక్రా నిధుల దుర్వినియోగం కేసులో DRDA APM, సీసీకి రిమాండ్ ప్రతి అర్జీకి పరిష్కారం చూపుతూ ప్రజల నమ్మకాన్ని నిలబెడుతున్నాం - MLA బొండా ఉమామహేశ్వరరావు ఎస్‌ఐఆర్ ప్రక్రియను నిబద్ధతతో పూర్తి చేయాలి శ్రీమాతృశ్రీ వృద్ధాశ్రమంలో ఘనంగా ఆరవ వసంతోత్సవం టీజీపీఎస్సీ దరఖాస్తు ఫీజుల పెంపును ఉపసంహరించుకోవాలి
www.ntodaynews.com

సత్తుపల్లి నుంచి విజయవాడకు ఎక్స్ ప్రెస్ బస్సు చార్జీల తగ్గింపు

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
30 Apr, 2026 - 10:06 PM
91 వీక్షణలు

సత్తుపల్లి నుంచి విజయవాడకు ఎక్స్ ప్రెస్ బస్సు చార్జీల తగ్గింపు

సత్తుపల్లి: ప్రయాణికులకు ఊరట కలిగించేలా సత్తుపల్లి డిపో ఎక్స్ప్రెస్ బస్సు చార్జీలను తగ్గించింది. ఈ విషయాన్ని డిపో మేనేజర్ గురిజాల లక్ష్మీనారాయణ ఒక ప్రకటనలో వెల్లడించారు.

ఆంధ్ర సెక్టార్‌లో నడిచే ఎక్స్ప్రెస్ బస్సులకు విసన్నపేట నుంచి విజయవాడ వరకు 15 శాతం రాయితీ అమలు చేస్తున్నట్లు తెలిపారు. ఈ రాయితీతో విసన్నపేట నుంచి విజయవాడకు ప్రయాణ చార్జీ రూ.90 నుండి రూ.80కి తగ్గించబడింది.

ఇప్పటి నుంచి విసన్నపేట–విజయవాడ మార్గంలో కేవలం రూ.80తోనే ప్రయాణించవచ్చని పేర్కొన్నారు. సత్తుపల్లి డిపో పరిధిలోని ప్రయాణికులు ఈ సదవకాశాన్ని వినియోగించుకోవాలని ఆయన సూచించారు.