BREAKING
ఢిల్లీ ప్రభుత్వ ఉద్యోగులకు బంపర్ ఆఫర్‌ ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య గొల్లప్రోలులో ఘనంగా సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ* ఇంటర్ ఫలితాల్లో శ్రీ హర్ష - శ్రీ స్పంద ఘన విజయం కళాశాలలు: తుని పట్టణంలోని శ్రీ హర్ష జూనియర్ కాలేజీ మరియు శ్రీ టిపిటిఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు షేక్ షబ్బీర్ అలీ మాతృమూర్తి కన్నుమూత బాధితుడికి మంత్రి అడ్లూరి భరోసా ​శాంతియుత వాతావరణంలో పండుగలు జరుపుకోవాలి నీట్ పేపర్ లీకేజీపై రామన్నపేట మండల యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో భారీ నిరసన కార్యక్రమం రామన్నపేటలో 64 మందికి కల్యాణ లక్ష్మి, షాది ముబారక్ చెక్కులు పంపిణీ పోతనపల్లిలో ప్రభుత్వ పాఠశాలల్లో చేరికలపై ఎంఈవో 1 మాసగిరి శ్రీనివాస్ విస్తృత ప్రచారం ఢిల్లీ ప్రభుత్వ ఉద్యోగులకు బంపర్ ఆఫర్‌ ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య గొల్లప్రోలులో ఘనంగా సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ* ఇంటర్ ఫలితాల్లో శ్రీ హర్ష - శ్రీ స్పంద ఘన విజయం కళాశాలలు: తుని పట్టణంలోని శ్రీ హర్ష జూనియర్ కాలేజీ మరియు శ్రీ టిపిటిఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు షేక్ షబ్బీర్ అలీ మాతృమూర్తి కన్నుమూత బాధితుడికి మంత్రి అడ్లూరి భరోసా ​శాంతియుత వాతావరణంలో పండుగలు జరుపుకోవాలి నీట్ పేపర్ లీకేజీపై రామన్నపేట మండల యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో భారీ నిరసన కార్యక్రమం రామన్నపేటలో 64 మందికి కల్యాణ లక్ష్మి, షాది ముబారక్ చెక్కులు పంపిణీ పోతనపల్లిలో ప్రభుత్వ పాఠశాలల్లో చేరికలపై ఎంఈవో 1 మాసగిరి శ్రీనివాస్ విస్తృత ప్రచారం
www.ntodaynews.com

​శాంతియుత వాతావరణంలో పండుగలు జరుపుకోవాలి

తెలంగాణ
/ మంచిర్యాల / లక్సెట్టిపేట
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజకవర్గ ప్రతినిధి
14 May, 2026 - 03:31 PM
13 వీక్షణలు

​శాంతియుత వాతావరణంలో పండుగలు జరుపుకోవాలి: లక్సెట్టిపేట సీఐ రమణమూర్తి

లక్సెట్టిపేట పోలీస్ స్టేషన్ ఆవరణలో గురువారం సీఐ రమణమూర్తి ఆధ్వర్యంలో హిందూ, ముస్లిం మత పెద్దలతో శాంతి సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాబోయే బక్రీద్ పండుగను శాంతియుత వాతావరణంలో, పరస్పర సహకారంతో జరుపుకోవాలని ఆయన సూచించారు. సమాజంలో సామరస్యం కొనసాగించాలని, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రజలందరూ అప్రమత్తంగా ఉండి పోలీసులకు సహకరించాలని ఈ సందర్భంగా ఆయన కోరారు