BREAKING
చిత్తూరులో అఖిల భారత యాదవ మహాసంఘం కార్యవర్గ సమావేశం శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు జరుపుకున్న క్రిష్టారెడ్డిపేట ప్రజలు కారులో యువతి మృతదేహం.. ఆధార్‌తో గుర్తింపు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేను కలిసిన జిల్లా యాదవ సంఘం నాయకులు ఎల్కతుర్తి: కారులో యువతి మృతదేహం, ఆలమూరు మండల కన్వీనర్ తమ్మన శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరు చిత్తూరులో అఖిల భారత యాదవ మహాసంఘం కార్యవర్గ సమావేశం శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు జరుపుకున్న క్రిష్టారెడ్డిపేట ప్రజలు కారులో యువతి మృతదేహం.. ఆధార్‌తో గుర్తింపు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేను కలిసిన జిల్లా యాదవ సంఘం నాయకులు ఎల్కతుర్తి: కారులో యువతి మృతదేహం, ఆలమూరు మండల కన్వీనర్ తమ్మన శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరు
www.ntodaynews.com

షార్ట్ సర్క్యూట్‌తో పామాయిల్ తోట దగ్ధం.. రైతుకు భారీ నష్టం

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
22 May, 2026 - 08:05 AM
181 వీక్షణలు

షార్ట్ సర్క్యూట్‌తో పామాయిల్ తోట దగ్ధం.. రైతుకు భారీ నష్టం

ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం చనుబండ పంచాయతీ సూరంపాలెం గ్రామ సమీపంలో కరెంట్ లైన్ షార్ట్ సర్క్యూట్ కారణంగా నిప్పులు చెలరేగి పామాయిల్ తోట కాలిపోయింది. ఈ ఘటనలో రైతు బజ్జూరీ రజినికి చెందిన సుమారు 2 ఎకరాల పామాయిల్ మొక్కలు పూర్తిగా దగ్ధమయ్యాయి. అలాగే ఒక బోర్ కూడా కాలిపోవడంతో రైతుకు భారీ నష్టం వాటిల్లింది.

ఘటనపై వెంటనే విద్యుత్ అధికారులకు సమాచారం అందించినప్పటికీ వారు కనీసం స్పందించలేదని తోట యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యంతో నష్టం మరింత పెరిగిందని బాధిత రైతులు వాపోతున్నారు.

తమకు జరిగిన నష్టాన్ని ప్రభుత్వం అంచనా వేసి తగిన పరిహారం అందించి న్యాయం చేయాలని బాధిత రైతులు కోరుతున్నారు.