BREAKING
తాగునీరు సాగు నీటి సమస్యలతో వినతి పత్రం డివైడర్‌ను ఢీకొన్న బైక్.. వ్యక్తికి గాయాలు పార్నపల్లి కిషోర్ ఆధ్వర్యంలో ఎంపీ అవినాష్ రెడ్డి ఘనంగా జన్మదిన వేడుకలు ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి అంధత్వాన్ని తగ్గిద్దాం – నేత్రదానాన్ని పెంచుదాం నూతన రామాలయ నిర్మాణానికి బీటెక్ రవి శంకుస్థాపన మహిళను ప్రేమ పేరుతో మోసం....కేసు నమోదు చేసిన పోలీసులు పోరుమామిళ్లలోని ప్రత్యేక పూజలు నిర్వహించిన దిల్ రాజు బీరంగుడా నుంచి క్రిష్టారెడ్డి పేట వరకు స్ట్రీట్ లైట్స్ మరమ్మతులు పూర్తి హరీశ్‌రావు అరెస్ట్‌పై ఆందోళన తాగునీరు సాగు నీటి సమస్యలతో వినతి పత్రం డివైడర్‌ను ఢీకొన్న బైక్.. వ్యక్తికి గాయాలు పార్నపల్లి కిషోర్ ఆధ్వర్యంలో ఎంపీ అవినాష్ రెడ్డి ఘనంగా జన్మదిన వేడుకలు ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి అంధత్వాన్ని తగ్గిద్దాం – నేత్రదానాన్ని పెంచుదాం నూతన రామాలయ నిర్మాణానికి బీటెక్ రవి శంకుస్థాపన మహిళను ప్రేమ పేరుతో మోసం....కేసు నమోదు చేసిన పోలీసులు పోరుమామిళ్లలోని ప్రత్యేక పూజలు నిర్వహించిన దిల్ రాజు బీరంగుడా నుంచి క్రిష్టారెడ్డి పేట వరకు స్ట్రీట్ లైట్స్ మరమ్మతులు పూర్తి హరీశ్‌రావు అరెస్ట్‌పై ఆందోళన
www.ntodaynews.com

శేరిలింగంపల్లి డిప్యూటీ కలెక్టర్ వంశీ మోహన్ మళ్లీ అరెస్ట్

తెలంగాణ
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
10 Jul, 2026 - 07:41 PM
86 వీక్షణలు

హైదరాబాద్, జూలై 10: శేరిలింగంపల్లి డిప్యూటీ కలెక్టర్ వంశీ మోహన్‌ను అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు మరోసారి అరెస్ట్ చేశారు. ఇప్పటికే అవినీతి ఆరోపణలపై విచారణ కొనసాగుతుండగా, తాజాగా ఆస్తుల వ్యవహారంలో కొత్త ఆధారాలు లభించడంతో ఈ చర్య చేపట్టారు.

ఏసీబీ అధికారులు వంశీ మోహన్‌కు సంబంధించిన బినామీల ఇళ్లలో సోదాలు నిర్వహించారు. ఈ క్రమంలో గచ్చిబౌలిలోని ఆయన ఫ్లాట్ నుంచి రూ.56 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు.

విచారణలో రెండు ఫ్లాట్లను బలవంతంగా తన పేరుపై రాయించుకున్నట్లు అధికారులు గుర్తించినట్లు సమాచారం. ఈ వ్యవహారంపై ఏసీబీ మరింత లోతుగా దర్యాప్తు కొనసాగిస్తోంది. కేసుకు సంబంధించి మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.