BREAKING
వెల్లటూరులో కృష్ణా జిల్లా సహకార కేంద్ర బ్యాంకు నూతన శాఖ ప్రారంభం. అమరావతిలో నందమూరి బాలకృష్ణ 112వ సినిమా ప్రారంభోత్సవ వేడుక సుబ్బరాజునగర్ డ్రైనేజీ సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా చర్యలు.. ఎమ్మెల్యే బొండా ఉమా క్షేత్రస్థాయి పరిశీలన అవుట్‌ఫాల్ డ్రైన్ నిర్మాణ పనులను వేగవంతంగా పూర్తి చేయాలి పల్నాడు జిల్లాలో జర్నలిస్టుల పిల్లలకు ప్రైవేట్ పాఠశాలల్లో 50% ఫీజు రాయితీ సుండుపల్లి సీఐగా బాధ్యతలు స్వీకరించిన సురేష్ రెడ్డి.. అసాంఘిక కార్యకలాపాలపై కఠిన చర్యలు ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ రాయచోటి ట్రాఫిక్ సీఐగా ఎన్.శేఖర్ బాధ్యతల స్వీకరణ పల్నాడు జిల్లాలో డ్రగ్స్ కేసు.. నలుగురు అరెస్ట్, MDMA స్వాధీనం మస్జిద్-ఎ-ఇలియాస్ శంకుస్థాపనలో పాల్గొన్న ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు వెల్లటూరులో కృష్ణా జిల్లా సహకార కేంద్ర బ్యాంకు నూతన శాఖ ప్రారంభం. అమరావతిలో నందమూరి బాలకృష్ణ 112వ సినిమా ప్రారంభోత్సవ వేడుక సుబ్బరాజునగర్ డ్రైనేజీ సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా చర్యలు.. ఎమ్మెల్యే బొండా ఉమా క్షేత్రస్థాయి పరిశీలన అవుట్‌ఫాల్ డ్రైన్ నిర్మాణ పనులను వేగవంతంగా పూర్తి చేయాలి పల్నాడు జిల్లాలో జర్నలిస్టుల పిల్లలకు ప్రైవేట్ పాఠశాలల్లో 50% ఫీజు రాయితీ సుండుపల్లి సీఐగా బాధ్యతలు స్వీకరించిన సురేష్ రెడ్డి.. అసాంఘిక కార్యకలాపాలపై కఠిన చర్యలు ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ రాయచోటి ట్రాఫిక్ సీఐగా ఎన్.శేఖర్ బాధ్యతల స్వీకరణ పల్నాడు జిల్లాలో డ్రగ్స్ కేసు.. నలుగురు అరెస్ట్, MDMA స్వాధీనం మస్జిద్-ఎ-ఇలియాస్ శంకుస్థాపనలో పాల్గొన్న ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు
www.ntodaynews.com

శివాలయం దగ్గర చేతి పంపున కు మోక్షమెప్పుడు

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల / చిట్యాల
11 May, 2026 - 08:21 AM
200 వీక్షణలు

శివాలయం దగ్గర చేతి పంపున కు మోక్షమెప్పుడు NTODAY NEWS చిట్యాల 

నిరుపయోగంగా ఐదు దశాబ్దాల బోరు.

నల్గొండ జిల్లా చిట్యాల మున్సిపాలిటీ పరిధిలోని 11వ  వార్డులో దశాబ్దాల చరిత్ర కలిగిన నీటి వనరు నేడు పాలకుల ఉదాసీనతకు నిలువుటద్దంగా నిలుస్తోంది. చిట్యాల మున్సిపాలిటీ పరిధిలో ఉన్న స్థానిక శివాలయం పరిసరాల్లో దాదాపు ఐదు దశాబ్దాలుగా ప్రజల దాహార్తిని తీర్చిన చేతి పంపు, నేడు కేవలం ఒక నిరుపయోగమైన ఇనుప పైపుగా మారిపోవడంపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒకప్పుడు ఈ బోరుకు చేతి పంపు  ఉండేది. ఆలయానికి వచ్చే భక్తులతో పాటు, చుట్టుపక్కల నివసించే చాలా కుటుంబాలు ఈ నీటిపైనే ఆధారపడేవారు భూగర్భంలో నేటికీ పుష్కలంగా నీరు ఉన్నప్పటికీ, కనీస మరమ్మతులు చేయకపోవడం వల్ల అది మూలకు పడింది.  ప్రస్తుతం వేసవి తీవ్రత దృష్ట్యా 11వ వార్డులో నీటి ఎద్దడి పెరగడం. దాహంతో అల్లాడుతున్న శివాలయం పరిసర ప్రాంతాలలో ​ప్రస్తుతం మున్సిపాలిటీ సరఫరా చేసే నీరు సరిపోక, ప్రైవేటు టాంకర్లను ఆశ్రయించలేక సామాన్యులు అల్లాడుతున్నారు.  ​ఈ శివాలయం పక్కన ఉన్న బోర్వెల్‌ను తక్షణమే  చేతి పంపు గాని, మోటారు గాని బిగించి ప్రజలకు నీటిని సరఫరా చేయాలని స్థానికులు మున్సిపల్ అధికారులను, ప్రజా ప్రతినిధులను డిమాండ్ చేస్తున్నారు..