BREAKING
తమ్మన శ్రీనివాస్‌పై అక్రమ కేసులు పెట్టడం కక్ష సాధింపు హైదరాబాద్ నగరం భిన్న సంస్కృతుల సమ్మేళనం స్వచ్ఛ ఆటో టిప్పర్ కార్మికుల పొట్ట కొడుతున్న రాంకీ సంస్థను రద్దు చేయాలి: CITU కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఖాళీ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలి: సీపీఎం వరంగల్ కలెక్టరేట్ వద్ద బిఆర్ఎస్ మహిళల ఆందోళన సర్దార్ గౌతు లచ్చన్న జయంతి సందర్భంగా ఘన నివాళులు 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రతిభకు ప్రశంసాపత్రం ఘనంగా మంచిర్యాల నడిపెల్లి దివాకర్ రావు జన్మదిన వేడుకలు 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా మంచిర్యాల జిల్లా లో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ గుంటూరు ఎస్పీ కార్యాలయంలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు తమ్మన శ్రీనివాస్‌పై అక్రమ కేసులు పెట్టడం కక్ష సాధింపు హైదరాబాద్ నగరం భిన్న సంస్కృతుల సమ్మేళనం స్వచ్ఛ ఆటో టిప్పర్ కార్మికుల పొట్ట కొడుతున్న రాంకీ సంస్థను రద్దు చేయాలి: CITU కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఖాళీ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలి: సీపీఎం వరంగల్ కలెక్టరేట్ వద్ద బిఆర్ఎస్ మహిళల ఆందోళన సర్దార్ గౌతు లచ్చన్న జయంతి సందర్భంగా ఘన నివాళులు 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రతిభకు ప్రశంసాపత్రం ఘనంగా మంచిర్యాల నడిపెల్లి దివాకర్ రావు జన్మదిన వేడుకలు 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా మంచిర్యాల జిల్లా లో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ గుంటూరు ఎస్పీ కార్యాలయంలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
www.ntodaynews.com

శ్రీ మాణిక్య వరదా రాజా స్వామి ఆలయ నూతన అధ్యక్షులు ఎన్నిక

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
08 Aug, 2026 - 08:35 PM
42 వీక్షణలు

శ్రీ మాణిక్య వరదా రాజా స్వామి ఆలయ నూతన అధ్యక్షులు గా కృష్ణమూర్తి ప్రమాణ స్వీకారం...

అన్నమయ్య జిల్లా,

పుంగనూరు శ్రీ మాణిక్య వరదా రాజా స్వామి ఆలయం నందు నూతన ఆలయ కమిటీ ప్రమాణస్వీకరమహోత్సవం జరిగింది.కార్యనిర్వాహణ అధికారి ఏకంబరం,ఆలయ ఇన్స్పెక్టర్ శశి కుమార్ బీజేపీ అన్నమయ్య జిల్లా అధ్యక్షులు పులి నరేంద్ర, రాష్ట్ర మొదలియర్ కార్పొరేషన్ డైరెక్టర్ శ్రీకాంత్ ల ఆధ్వర్యంలో ఆలయ నూతన కమిటీ ప్రమాణస్వీకారం నిర్వహించడం జరిగింది.ఈ సందర్బంగా అధ్యక్షులు కృష్ణమూర్తి మాట్లాడుతు ఈ ఆలయం పరశురాముడి చేతుల మీదుగా ప్రతిష్ట చేయబడిన స్వయంబు సతి సమెత వరదరాజస్వామి వారి ఆలయం నకు ధర్మ కర్తలు గా పదవి భాద్యతలు చేపట్టడం మా పూర్వ జన్మ సుకృతం గా భావిస్తున్నామన్నారు.స్వామి వారికి పలు రకాల సేవలలో ఆలయ అభివృద్ధి కి కృషి చేస్తామన్నారు.కార్యక్రమం లో ఆలయ కమిటీ సభ్యులు పరమేశ,టీవీఏస్ ప్రసాద్,ధర్మ తేజ,సుబ్రమణి,అరుణ, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు.